April 25, 2024, 03:50 IST
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ తాపత్రయపడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన...
April 25, 2024, 03:26 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభలో...
April 24, 2024, 21:52 IST
టాలీవుడ్ నటి దాసరి సాహితి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈమేరకు ఆమె నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. పొలిమేర, పొలిమేర 2 సినిమాలలో నటించి మంచి...
April 24, 2024, 21:27 IST
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల సమయాన్ని రెండు...
April 24, 2024, 21:25 IST
సాక్షి,ఢిల్లీ: నామినేషన్లకు గడువు ముగుస్తున్న వేళ తెలంగాణలో మూడు పెండింగ్ ఎంపీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం(ఏప్రిల్24) ప్రకటించింది....
April 24, 2024, 21:13 IST
కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపాయి. ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ కన్నుపడిందన్న ప్రధాని మోదీ విమర్శలకు...
April 24, 2024, 21:12 IST
చంద్రబాబు కోసమే పవన్ తాప్రతయం అంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
April 24, 2024, 20:40 IST
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియతో పాటుగా ఎన్నికల ప్రచారం కూడా పీక్స్కు చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా నటులు విశాల్, భాను చందర్,...
April 24, 2024, 20:39 IST
సాక్షి, విశాఖపట్నం: డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసింది సైకో చంద్రబాబు కాదా? అంటూ ప్రశ్నించారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు,...
April 24, 2024, 20:16 IST
నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
April 24, 2024, 20:11 IST
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను భావోద్వేగానికి గురి చేశారు. కర్ణాటక కలబురగి ఖర్గే సొంత జిల్లా. ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో...
April 24, 2024, 19:51 IST
April 24th AP Elections 2024 News Political Updates..
7:51 PM, Apr 24, 2024
కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డి
April 24, 2024, 19:40 IST
న్యూఢిల్లీ,సాక్షి: రెండో విడత లోక్సభ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 స్థానాల్లో ఓట్ల పండుగకు ఏర్పాట్లు జోరుగా...
April 24, 2024, 19:27 IST
సీఎం జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయంటూ పవన్ కల్యాణ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత అడపా శేషు మండిపడ్డారు.
April 24, 2024, 19:15 IST
ఇటీవల రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు స్థానాల్లో...
April 24, 2024, 19:01 IST
సాక్షి,వరంగల్: తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్కు అన్ని అర్హతలున్నాయని రేవంత్రెడ్డి అన్నారు. వరంగల్లో బుధవారం(ఏప్రిల్24) జరిగిన కాంగ్రెస్ లోక్...
April 24, 2024, 18:45 IST
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉంది. జంప్ కొట్టు... టికెట్ పట్టు అన్నది ఆ ఎంపీ సూత్రం. ఆయన జంప్ అయితే...
April 24, 2024, 18:31 IST
సాక్షి,నల్లగొండజిల్లా: బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడ వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్లో బుధవారం(ఏప్రిల్24) సాయంత్రం ప్రమాదం...
April 24, 2024, 18:28 IST
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో స్పృహతప్పి పడిపోయారు. అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స పొందడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు. కొద్ది...
April 24, 2024, 18:07 IST
చంద్రబాబు మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేను.
April 24, 2024, 18:05 IST
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం శ్రీకాకుళం...
April 24, 2024, 18:04 IST
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర నేడు శ్రీకాకుళం జిల్లాలో..
April 24, 2024, 17:43 IST
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది...
April 24, 2024, 17:30 IST
లక్నో: సమాజ్వాదీపార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ సీటు నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేత రాంగోపాల్...
April 24, 2024, 17:00 IST
మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆ పార్టీ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కలిశారు.
ఆనంతరం...
April 24, 2024, 16:23 IST
తిరువనంతంపురం : కేరళలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలతో కేరళ దద్దరిల్లగా ఇప్పుడు మైకులు మూగబోయాయి. ...
April 24, 2024, 16:19 IST
సాక్షి, హైదరాబాద్: నగర పోలీస్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయి...
April 24, 2024, 13:59 IST
జనమే కాదు.. రాజకీయంగానూ నేతలు పలువురు సీఎం జగన్ వెంట నడిచేందుకు సిద్ధం అవుతున్నారు..
April 24, 2024, 13:48 IST
రాహుల్ గాంధీ చేసిన సంపద పునఃపంపిణీ వ్యాఖ్యల వివాదం చల్లారక ముందే కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాం పిట్రోడా తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
April 24, 2024, 13:30 IST
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఓటు కోసం ఓటరు దేవుళ్లను వేడుకుంటున్నారు. అదేసమయంలో ఎన్నికల సంఘంతో పాటు వివిధ...
April 24, 2024, 13:29 IST
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ...
April 24, 2024, 13:12 IST
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు అడ్డం తిరిగారు. తాను పార్టీకి డబ్బులు...
April 24, 2024, 13:08 IST
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ నడుస్తోంది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం, నామినేషన్ల హడావుడిలో ఉన్నాయి. మరోవైపు హీరో విశాల్ లాంటి...
April 24, 2024, 13:00 IST
సాక్షి, రాజమహేంద్రవరం: అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ముగింపు దశకు...
April 24, 2024, 12:59 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలలోకి ఎందుకు వచ్చినట్లు! ఆయన ఏమి సాధించినట్లు! ఆయన ఏమి మాట్లాడుతున్నట్లు! ఎవరి కోసం ఆయన పని చేస్తున్నట్లు! ఎవరో...
April 24, 2024, 12:40 IST
లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేయనున్నారంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ తన మేనల్లుడు...
April 24, 2024, 12:19 IST
సాక్షి ప్రతినిధి, కడప: ఎంతటి సమావేశమైనా సరే, ఆయన వచ్చేంతవరకూ వేచి ఉండాల్సిందే. కుటుంబ సభ్యులకైనా, అనుచరులకైనా, సన్నిహితులైనా ఎవరికైనా సరే, ఆయన...
April 24, 2024, 12:12 IST
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం యాత్రకు APలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వేల UK Scotland లోని ఎడిన్బర్గ్లో వైయస్సార్సీపీ UK కన్వీనర్లు...
April 24, 2024, 11:58 IST
ఉత్తరప్రదేశ్లోని హై ప్రొఫైల్ సీట్లలో ఒకటైన రాయ్బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీగానీ ఇంకా వెల్లడించలేదు....
April 24, 2024, 11:55 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంపై ఫుల్ ఫోకస్...
April 24, 2024, 11:35 IST
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తలపోటుగా ఉన్నప్పుడు ఓ కప్పు స్ట్రాంగ్ టీ తాగితే ఉపశమనం కలుగుతుందంటారు. ఆ టీలో అల్లం వేసుకుంటే మరింత రుచికరంగా, తలపోటుకు...
April 24, 2024, 11:27 IST
బాలీవుడ్ నటి హేమ మాలిని అద్భుతమైన నటిగా రాణించడమే కాదు..రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఆమె భారతీయ జనతా పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో...