May 26, 2022, 05:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులే కాకుండా అదనంగా బయోమాస్, హరిత విద్యుత్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ...
May 26, 2022, 05:30 IST
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (56)కు పటియాలా హౌస్ ప్రత్యేక ఎన్ఐఏ...
May 25, 2022, 06:10 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఉదయ్ పూర్ నవ సంకల్ప్ చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ కార్యాచరణలో పెట్టడం ప్రారంభించింది. అందులో...
May 25, 2022, 05:51 IST
న్యూఢిల్లీ: నిద్రలేమి.. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనికి ఎన్నో కారణాలుంటాయి. వాతావరణ మార్పులు కూడా మన నిద్రపై ప్రభావం...
May 25, 2022, 02:26 IST
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన...
May 25, 2022, 02:18 IST
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మెటల్ దిగ్గజం సెయిల్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది....
May 25, 2022, 02:09 IST
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ డైవర్సిఫైడ్ దిగ్గజం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయ ఫలితాలు...
May 25, 2022, 02:03 IST
న్యూఢిల్లీ: పీఎస్యూ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–...
May 25, 2022, 00:52 IST
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల పునరుద్ధరణకు వివిధ రకాలైన ప్రపంచ సంక్షోభాలు పెనుముప్పుగా మారాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) తన తాజా నివేదికలో...
May 24, 2022, 20:46 IST
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్పై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. అవినీతి ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రిని...
May 24, 2022, 19:50 IST
ఈ ఘటనలతో నేను సిగ్గుపడుతున్నా. చంద్రబాబు సైతం అంబేడ్కర్ జిల్లా పేరు పెడతా అని చెప్పారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ మీడియా ముందుకు రావాలి. వెనక ఉండి...
May 24, 2022, 12:30 IST
కుతుబ్ మినార్లో ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన అభ్యర్థనను పురావస్తు
May 24, 2022, 06:14 IST
న్యూఢిల్లీ: దేశ సమాఖ్య విధానంలో సహకార స్పూర్తిని పెంచేందుకు కృషి చేసే అంతర్రాష్ట్ర మండలిని కేంద్రం పునర్నిర్మించింది. ఈ మండలి అధ్యక్షుడు ప్రధాని మోదీ...
May 24, 2022, 05:47 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన రఘురామకృష్ణరాజు లాంటి వారిని ఉపేక్షించరాదని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రఘురామపై...
May 24, 2022, 05:45 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో...
May 23, 2022, 16:05 IST
మనదేశంలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రయత్నిస్తోందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి.
May 23, 2022, 10:52 IST
దేశ రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా మారి.. నగర ప్రజలను అతలాకుతలం చేస్తోంది.
May 23, 2022, 07:43 IST
జ్ఞానవాపి మసీదు సర్వే వివాదం నేపథ్యం, రెండు గణేష్ విగ్రహాలు ఉండడంతో కుతుబ్ మినార్..
May 23, 2022, 06:33 IST
న్యూఢిల్లీ: క్వాడ్ కూటమి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని టోక్యో శిఖరాగ్ర సమావేశాల్లో సమీక్షిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సభ్య...
May 22, 2022, 13:26 IST
న్యూఢిల్లీ: థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి అభినందించారు. కప్ గెలిచిన అనంతరం ...
May 22, 2022, 12:52 IST
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు...
May 22, 2022, 06:32 IST
జపాన్లోని టోక్యోలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్ సదస్సుకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడపనున్నారు.
May 21, 2022, 01:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల...
May 20, 2022, 16:20 IST
వారణాసి జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో బయటపడ్డ శివలింగాన్ని రక్షించడంతో పాటు..
May 20, 2022, 09:21 IST
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు చివరి దశకు చేరుకుంది. సుప్రీంకోర్టులోని ఫస్ట్ కోర్టులో శుక్రవారం తుది...
May 19, 2022, 05:23 IST
భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన...
May 18, 2022, 17:27 IST
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన...
May 18, 2022, 11:12 IST
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి....
May 18, 2022, 08:20 IST
చైనీయులకు అక్రమంగా వీసాలు.. కార్తీ చిదంబరంపై మరో కేసు
చిదంబరం, కార్తీ ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు
May 18, 2022, 07:32 IST
రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు నుంచి తుది...
May 18, 2022, 00:53 IST
న్యూఢిల్లీ: ‘‘టెలిఫోన్ వైర్ల గుండా ఏకంగా 11 కేవీ కరెంటు ప్రవహించిందా? అయినా అవి వెంటనే కరిగిపోలేదా? పైగా ఆ కరెంటు వాటిగుండా ఓ టీవీలోకి ప్రవహించి...
May 17, 2022, 13:55 IST
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల ఖరారుపై మంగళవారం మధ్యాహ్నం.3 గంటలకు జల్శక్తి శాఖలో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జల్శక్తి శాఖ సలహాదారు...
May 17, 2022, 09:10 IST
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి 63 లక్షల మందిని నిరాశ్రయులను చేస్తాయని మండిపడ్డారు...
May 16, 2022, 16:18 IST
చదువు చెప్పిస్తానని మభ్య పెట్టి.. టీనేజర్పై ఏడేళ్లపాటు అసాధారణ రీతిలో లైంగిక దాడికి పాల్పడ్డ వృద్ధుడిని ఢిల్లీ..
May 16, 2022, 14:16 IST
వ్యవసాయ రంగం ఆవశ్యకతను తెలుపుతూ నీతి ఆయోగ్ విడుదల చేసిన సేంద్రియ వ్యవసాయదారుల స్ఫూర్తిదాయక కథనాల్లో 21 మంది ఏపీ రైతులకు స్థానం దక్కింది.
May 16, 2022, 08:04 IST
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికీ సహించరని, మరీ ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం పట్ల కఠినంగా ఉంటారని విదేశాంగ మంత్రి...
May 15, 2022, 07:34 IST
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో శుక్రవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో 29 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన 27...
May 14, 2022, 14:06 IST
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 27 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు. ఇంకా ఒక...
May 14, 2022, 10:47 IST
ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంకు లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంట బీజేపీ ఎం దుకు పడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను ప్రశ్నించానని ప్రజాశాంతి...
May 14, 2022, 08:33 IST
న్యూఢిల్లీ: సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో భారీ ఖాళీలపై సుప్రీంకోర్టు సీరియసైంది. ట్రిబ్యునల్ కుప్పకూలుతోందంటూ...
May 14, 2022, 08:16 IST
ఢిల్లీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
May 14, 2022, 06:27 IST
న్యూఢిల్లీ: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ పీజీ–22 పరీక్ష వాయిదా కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన...