April 10, 2021, 11:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్లో పలురాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. రోజువారీ వరుసగా లక్షకేసులకు తగ్గడం...
April 10, 2021, 10:15 IST
గురువారం ఒక్కరోజే కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు.
April 10, 2021, 02:50 IST
రైలు సేవలను తగ్గించడానికి కానీ ఆపడానికి ఎటువంటి ప్రణాళిక లేదని, అవసరమైతే పెంచుతామని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ చెప్పారు.
April 09, 2021, 16:27 IST
బాధిత కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం మొత్తాన్ని భారత ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది
April 09, 2021, 13:49 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలో వ్యాక్సిన్...
April 09, 2021, 11:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త రికార్డు స్థాయిలతో కరోనా వైరస్ పంజా విసురుతోంది. అటు...
April 09, 2021, 10:26 IST
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందన్న కరోనా మరోసారి పంజా విసురుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ...
April 09, 2021, 00:55 IST
న్యూఢిల్లీ: కోవిడ్–19 సోకిన ప్రతీ పది మందిలో ఒకరిపై వైరస్ దుష్ప్రభావాలు దీర్ఘకాలం కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా బారిన పడ్డవారి...
April 08, 2021, 20:49 IST
కరోనా విజృంభణ వ్యాప్తితో లాక్డౌన్ విషయమై ప్రధాని మోదీ కీలక ప్రకటన. దీనిపై ముఖ్యమంత్రులతో చర్చ
April 08, 2021, 20:20 IST
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు చేసే తింగరి పనులకు సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఎయిర్ ఏషియా విమానంలో చోటు...
April 08, 2021, 17:19 IST
మళ్లీ లాక్డౌన్ విధిస్తారేమోనని భయం.. పెరుగుతున్న కేసులతో తీవ్ర ఆంక్షలు.. ఊరిబాట పట్టిన కార్మికులు
April 08, 2021, 12:05 IST
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రోజు ఉదయం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో కోవిడ్ వ్యాక్సిన్...
April 07, 2021, 21:12 IST
న్యూఢిల్లీ: సాధారణంగా తాజ్మహల్ సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మంగళవారం అనుకోని అతిధిలా ఓ పైథాన్ వచ్చేసి హల్చల్ చేసింది. తన రాకతో అక్కడి...
April 07, 2021, 17:38 IST
దేశ రాజధాని ఢిల్లీలో విధించిన నైట్ కర్ఫ్యూ సమయంలో సామాన్య ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతించరు.
April 07, 2021, 10:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంతకంతకూ విజృంభిస్తోంది. కనివినీ ఎరగని రీతిలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఓవైపు...
April 07, 2021, 02:03 IST
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. ఈ నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022...
April 07, 2021, 01:30 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా పెరిగిపోతోందని, వచ్చే నాలుగు వారాలు అత్యంత సంక్లిష్టమైనని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సెకండ్ వేవ్ని...
April 06, 2021, 18:20 IST
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సినిమాను తలపించే సన్నివేశం ఒకటి చేసుకుంది. ఓ పోలీసు అధికారి కారు డ్రైవర్ని బెల్ట్తో విచక్షణారహితంగా బాదాడు. అతడి చర్యలకు...
April 06, 2021, 16:03 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణలో భాగంగా వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 8.31 కోట్ల...
April 06, 2021, 13:18 IST
న్యూఢిల్లీ/ రాయ్పూర్: మావోయిస్టుల దాడిలో 24 మంది జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జవాన్ల పట్ల మావోయిస్టుల...
April 06, 2021, 12:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ విస్త్రృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల...
April 05, 2021, 16:16 IST
న్యూఢిల్లీ: భూకుంభకోణం కేసులో కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు భారీ ఊరట లభించింది. ఆ కేసు విషయంలో విచారణ ఏమీ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి...
April 05, 2021, 10:00 IST
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం చూపిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశంలో...
April 04, 2021, 22:18 IST
న్యూఢిల్లీ: జాతీయ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్గా నిలిచిన ఓ కుర్రాడు.. చెడు సహావాసాలు, వ్యసనాల కారణంగా బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా...
April 03, 2021, 15:25 IST
న్యూఢిల్లీ: ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్యం మెరుగుపడింది. ఎయిమ్స్లోని ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డులోకి...
April 03, 2021, 11:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ గడగడలాడిస్తోంది. గత ఆరు నెలల క్రితం ఎన్ని కేసులు వచ్చేవో.. అన్ని కేసులు మళ్లీ వెలుగు...
April 03, 2021, 04:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి మృతిపై సీబీఐ విచారణ వేగవంతం చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి డిమాండ్ చేశారు. తన తండ్రిని హత్య...
April 03, 2021, 02:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెట్టింపు స్థాయిలో మరోసారి సంక్రమిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షా...
April 02, 2021, 20:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రతి రోజు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో...
April 02, 2021, 18:23 IST
ఉద్యమం నెమ్మదిగా చల్లబడుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, సింఘు సరిహద్దులో ఢిల్లీ వైపు నిరసనకారుల సంఖ్య ఈమధ్య కాలంలో నెమ్మదిగా పెరుగుతోంది.
April 02, 2021, 16:19 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తామిద్దరు ...
April 02, 2021, 08:35 IST
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలు.. అంతేనా.. ఇంకా చాలా.. వెడ్డింగ్ ప్లానర్లు.. డెస్టినేషన్ వెడ్డింగులు.. ఇలాంటివి కొన్ని...
April 02, 2021, 07:48 IST
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత పీఏలమంటూ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలోని న్యూగుప్తా...
April 02, 2021, 04:00 IST
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్కసారిగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి.
April 01, 2021, 18:34 IST
ముగ్గురిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి ముగ్గురు వ్యక్తులు లంచం డిమాండ్ చేశారు.
April 01, 2021, 14:20 IST
దేశ రాజధాని నగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాపిల్లలను చంపి, తను కూడా
April 01, 2021, 13:58 IST
సైనిక యూనిట్లకు పాలు సరఫరా చేసేందుకు బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసిన మిలటరీ ఫామ్స్ కాలగర్భంలో కలిసిపోయాయి.
April 01, 2021, 10:28 IST
ఐదు నెలల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య దాదాపు 98,000 నుంచి కేవలం 10,000 కు పైగా నమోదుకావడంతో భారత్లో సెకండ్ వేవ్ ఉండదనీ చాలా మంది...
April 01, 2021, 10:14 IST
రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు.
April 01, 2021, 04:46 IST
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఉధృతరూపం దాలుస్తుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
March 31, 2021, 21:14 IST
న్యూఢిల్లీ: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో సమస్యలు ఉన్నాయని.. అవి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఓ ప్రజాప్రతినిధి కిరోసిన్ పోసుకుని...
March 31, 2021, 04:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలకంగా మారిన నందిగ్రామ్.. 14 ఏళ్ల తర్వాత...