April 10, 2021, 18:00 IST
దారుణ ఘటన బస్టాండ్లో జరిగింది. పెట్రోల్ పోసి మహిళను సజీవ దహనం చేసిన ప్రియుడు
April 10, 2021, 16:44 IST
కరోనా విజృంభిస్తుండడంతో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడంతో పోలీసులు కఠిన చర్యలు
April 10, 2021, 13:08 IST
చెన్నై: సీనియర్ నటులు కార్తీక్కు వైద్యులు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. బహుభాషా నటుడు కార్తీక్ చాలాకాలం క్రితమే రాజకీయ రంగప్రవేశం చేశారు....
April 10, 2021, 09:43 IST
ఏప్రిల్లో పాజిటివ్ కేసులు విశ్వరూపం దాలుస్తాయి, మే ఆఖరుకు తగ్గుముఖం పట్టి ఊరటనిస్తాయని వైద్యనిపుణులు ధైర్యం చెబుతున్నారు.
April 10, 2021, 09:09 IST
టీ.నగర్: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ ఆకస్మిక ఢిల్లీ పయనం రాజకీయవర్గాలలో సంచలనం రేకెత్తించింది. రాష్ట్రంలో ఎన్నికలు గత ఆరో...
April 10, 2021, 09:02 IST
వేలూరు: భానుడి భగభగల్లోనూ నడిరోడ్డుపై నిలబడి విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసుల కష్టాన్ని ఓ విద్యార్థిని గుర్తించింది. ఎండ వేడిమికి తాళలేక...
April 10, 2021, 07:57 IST
చెన్నై: జీవిత సాఫల్య అవార్డు భగవంతుని ఆశీస్సుల వల్లే తనకు లభించిందని ప్రఖ్యాత గాయని పి.సుశీల పేర్కొన్నారు. గాయని పి.సుశీలకు అంతర్జాతీయ మహిళా...
April 09, 2021, 13:12 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తను, సొంతూరును వదిలి పొరుగు రాష్ట్రానికి చేరుకుంది. ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె...
April 09, 2021, 01:57 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతుండడంతో ప్రభుత్వం మినీ లాక్డౌన్ విధించింది. కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ...
April 08, 2021, 16:51 IST
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్, కమల్ హాసన్ను మరో వివాదంలో ఇరుక్కున్నారు. పోలింగ్ రోజు (మంగళవారం) కమల్హాసన్ ఒక...
April 08, 2021, 12:48 IST
సాక్షి, చెన్నై: తనయుడి ప్రేమ వివాహం ఓ తండ్రి ప్రాణాన్ని బలితీసుకుంది. బంధువు అని కనికరం కూడా లేకుండా యువతి తండ్రే అతికిరాతకంగా యువకుడి తండ్రిని హత్య...
April 08, 2021, 11:08 IST
సాక్షి, చెన్నై: నిండు నూరేళ్లు సాగాల్సిన ఓ కొత్త జంట జీవితంలో అనుమానం పెనుభూతం అయింది. పెళ్లైయి 43వ రోజే ఆ భర్త కిరాతకుడయ్యాడు. భార్య గొంతు కోసి...
April 08, 2021, 08:07 IST
సాక్షి, చైన్నై: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అతి తక్కువ మంది చిన్ని తారలు ఓటు వేయలేకపోయారు. అందులో నటుడు, దర్శకుడు...
April 08, 2021, 07:37 IST
చెన్నై: తమిళనాడులోని గోబిచెట్టిపాళయంలో ఓటేయడాన్ని సెల్ఫోన్లో వీడియో తీసి ఓ యువకుడు ఫేస్బుక్లో పోస్టుచేశాడు. రాష్ట్రంలో మంగళవారం జరిగిన అసెంబ్లీ...
April 08, 2021, 03:01 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెక్బౌన్స్ కేసులో నటుడు శరత్కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం...
April 07, 2021, 14:33 IST
సాక్షి, అనంతపూరం: ఖాకీలు అనగానే.. కటువు మాటలు, కరడు గట్టిన హృదయం, కర్కోటకులు అనే భావన ఏళ్లుగా సమాజంలో స్థిరపడిపోయింది. అయితే పోలీసుల్లో అందరు ఇలానే...
April 07, 2021, 14:20 IST
శరత్కుమార్, అతడి భార్య రాధికలకు కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ...
April 07, 2021, 06:36 IST
సాక్షి, చెన్నై: ఓటుకు నోటు, టోకెన్ల పంపిణీ అంటూ ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలు తీవ్రంగానే జరిగాయని, ఈ దృష్ట్యా, పరిస్థితులను బట్టి రీపోలింగ్...
April 06, 2021, 20:36 IST
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, రాష్ట్రంలో అధికార పార్టీపై స్టార్ హీరోలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
April 06, 2021, 17:30 IST
సాక్షి, చెన్నై: వినూత్నమైన పనులు చేస్తూ నటుడు విజయ్ ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటాడు. మంగళవారం జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్...
April 06, 2021, 14:19 IST
పాపం ఆమెను రాజకీయాల నుంచి పంపించేశారు.. కనీసం ఓటు కూడా వేయకుండా చేశారని తమిళనాడులో చర్చ.
April 06, 2021, 09:16 IST
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. తమిళ హీరో అజిత్ తన...
April 06, 2021, 02:58 IST
సాక్షి, చెన్నై/కోల్కతా/తిరువనంతపురం: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమయ్యింది. తమిళనాడు,...
April 05, 2021, 18:44 IST
మరికొద్ది గంటల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఆ రాష్ట్ర ఎన్నికల కమీషన్(ఎస్ఈసీ) 428 కోట్లు విలువ చేసే బంగారం, నగదు, ఇతరత్రా విలువైన...
April 05, 2021, 14:55 IST
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున నగలు నగదు పట్టుబడింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో పప్రారంభం కానున్న నేపథ్యంలో...
April 05, 2021, 10:35 IST
చెన్నై: దర్శకుడు మణిరత్నం ప్రోత్సాహంతోనే చిత్ర నిర్మాణం చేపట్టినట్టు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు. వీరు తొలిసారిగా కథ, కథనం,...
April 05, 2021, 10:10 IST
చెన్నై: మానసిక వికాలంగురాలైన మహిళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు షెడ్డులో వదిలేశారు. ఈ క్రమంలో మృగాడు మానసిక వికలాంగురాలిపై అత్యాచారం...
April 05, 2021, 09:20 IST
పరస్పర దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రెండు నెలలపాటు హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమాప్తమైంది. చివరి రోజు ఆదివారం అన్నిపార్టీలూ...
April 05, 2021, 01:27 IST
సాక్షి, కోయంబత్తూరు: ఒకవేళ తన రాజకీయ జీవితానికి సినిమాలు అడ్డంకి అయితే, వాటిని వదిలేస్తానని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ చెప్పారు...
April 04, 2021, 14:22 IST
సాక్షి, చెన్నై: విశ్వనటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం...
April 04, 2021, 07:01 IST
చెన్నై: మామ అల్లుళ్లు నటుడు రజినీకాంత్, ధనుష్ ఒకే వేదికపై ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. రజనీ, కేంద్ర ప్రభుత్వం...
April 03, 2021, 20:22 IST
చెన్నె: స్టార్ క్యాంపెయినర్గా ఉండడం.. అధికారంలోకి దూరమై పదేళ్లు కావడంతో ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని డీఎంకే ఎంపీ కనిమొళి...
April 03, 2021, 07:57 IST
టీ.నగర్: ఫేస్ మాస్కులో బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికుడిని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి చెన్నై...
April 03, 2021, 07:24 IST
తిరువొత్తియూరు: తిరుచ్చిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే కారులోని రూ.2 కోట్ల నగదుతో పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తిరుచ్చి–కరూర్...
April 03, 2021, 04:35 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై/మదురై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
April 02, 2021, 21:30 IST
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా...
April 02, 2021, 16:27 IST
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ముఖ్యంగా డీఎంకే నేతల ఇళ్లపై ఐటీ దాడులు ప్రకంపనలు...
April 02, 2021, 15:17 IST
చెన్నె: ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ తమిళనాడులో ‘ఇడ్లీ అమ్మ’గా అందరి దృష్టిని ఆకర్షించిన కమలాథల్కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ఊహించని...
April 02, 2021, 14:46 IST
తనకంటే ముందు తమ్ముడికి సంబంధాలు చూస్తుండటంతో
April 02, 2021, 14:35 IST
మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు. మీ రాజకీయాల కోసం వారి మరణాన్ని వాడుకోవద్దు ప్లీజ్
April 02, 2021, 14:24 IST
చెన్నై: ప్రియుడితో కలిసి బిడ్డను హతమార్చిన కేసులో ఓ మహిళకు 17 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం కోర్టు తీర్పునిచ్చింది. శివగంగై జిల్లా ఇలయాంగుడికి...
April 02, 2021, 14:07 IST
చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు శంకర్కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించడంపై స్టే విధించడం కుదరదని న్యాయమూర్తి...