November 11, 2019, 07:36 IST
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): తెలుగుభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమెస్కో సంస్థకు లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు అందజేయనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్...
November 06, 2019, 08:35 IST
చిప్స్, కూల్ డ్రింక్స్ తదితర జంక్ ఫుడ్స్ అమ్మకాలను, వాటి ప్రచారాన్ని పాఠశాల ప్రాంగణాల్లో, పరిసరాల్లో నిషేధించాలని ఆహార నియంత్రణ సంస్థ ఆహార భద్రత...
November 06, 2019, 00:58 IST
చైనా సరుకులు మన మార్కెట్లను వెల్లువలా ముంచెత్తడానికి దోహదపడే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్సీఈపీ–ఆర్సెప్)నుంచి బయటకు రావాలని మన దేశం...
October 25, 2019, 02:19 IST
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్–2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. వివాదాలు, న్యాయ సమస్యలతో ఇన్నాళ్లూ ఆగిపోయిన పోస్టుల భర్తీ...
October 21, 2019, 02:06 IST
సాక్షి, హైదరాబాద్:పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాల కోసం గురుకుల సొసైటీలు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఏటా వంద రోజుల ప్రణాళికను అమలు...
October 16, 2019, 11:50 IST
ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, చైనాతో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాలోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్ విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో గడ్డు...
October 12, 2019, 08:23 IST
సాక్షి, నల్లగొండ: ఐఐటీ ఖరగ్పూర్లో నిర్వహించనున్న క్షితిజ్ వార్షిక టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ యూనివర్సిటీలో...
October 08, 2019, 04:15 IST
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ తరహాలో సిద్ధమైతేనే జేఈఈ మెయిన్లో మంచి ర్యాంకు సాధించవచ్చని ఐఐటీ నిఫుణులు చెబుతున్నారు. ఈసారి కొత్తగా...
October 01, 2019, 03:39 IST
సాక్షి, హైదరాబాద్:దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తరువాత తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువగా...
September 13, 2019, 10:35 IST
సాక్షి, మెదక్: కొన్ని రోజులుగా మెదక్ ఆర్టీసీ డీఎంకు కార్మికులకు మధ్య నివురుగప్పిన నిప్పులా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరి మధ్య విభేదాలు...
September 11, 2019, 18:22 IST
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేందుకు ‘నేషనల్ అండర్గ్రాడ్యుయేట్ రీసెర్చ్ సింపోజియం’ పేరిట తాము నిర్వహించిన...
September 11, 2019, 15:52 IST
బ్రిటన్లో చదివే విద్యార్ధులకు తమ కోర్సు పూర్తయిన అనంతరం రెండేళ్ల పాటు అక్కడే పనిచేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
September 09, 2019, 13:32 IST
దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్...
September 09, 2019, 13:19 IST
ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష.. జేఈఈ మెయిన్ 2020కు నోటిఫికేషన్ విడుదలైంది. జేఈఈ మెయిన్తో...
September 09, 2019, 13:14 IST
స్టెమ్.. (STEM - Science, Technology, Engineering, Mathematics) కోర్సులు. ఇవి నేటి టెక్నాలజీ యుగంలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంటున్న కోర్సులు!...
July 23, 2019, 17:27 IST
23 ఫేక్ యూనివర్సిటీలు కొనసాగుతున్నాయని ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెల్లడించింది.
July 22, 2019, 12:11 IST
పేరున్న విద్యా సంస్థల్లో చదవడం ద్వారా తమ కెరీర్ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలన్న ఆకాంక్ష ఎంతో మంది విద్యార్థుల్లో ఉంటుంది. కానీ, అందరికీ తగినంత...
July 22, 2019, 09:16 IST
త్వరలో విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలు చేసే అవకాశం కలగనుంది.
July 10, 2019, 11:05 IST
సాక్షి, తిరుపతి ఎడ్యుకేషన్ : భవానీనగర్లోని మోక్షిత ఇంటర్లో 95శాతానికిపైగా మార్కులు తెచ్చుకుంది. ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి ఇంజినీరింగ్లో...
July 07, 2019, 12:00 IST
సాక్షి, మహబూబ్నగర్ : పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరంలో సీట్లు భారీ మొత్తంలో మిగిలియాయి. దీని కారణంగా కొన్ని...
June 25, 2019, 08:32 IST
కొన్నేళ్ల కిందటి వరకు లేఖ్రాజ్ భీల్ జేఈఈ మెయిన్ పరీక్ష గురించి విని ఉండడు.
June 23, 2019, 03:15 IST
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని తాళలేక విద్యార్థులు క్రమంగా సర్కారు బడిబాట పడుతున్నారు.
June 21, 2019, 01:45 IST
ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది
June 20, 2019, 03:16 IST
గ్రూప్–2 ఇంటర్వ్యూలను జూలై మొదటి వారంలో ప్రారంభిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇంటర్వ్యూల ప్రక్రియను...
June 20, 2019, 02:51 IST
ఇంజనీరింగ్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ను ఈనెల 24న విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి, ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. గత నెల 3, 4, 6, 8...
June 06, 2019, 01:28 IST
అమ్మాయిలే టాప్...
7,97,042 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 56.27గా నమోదైంది. ఉత్తీర్ణులైన వారిలో అత్యధికం...
June 05, 2019, 14:04 IST
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసి వెబ్...
June 03, 2019, 07:48 IST
సాక్షి, హైదరాబాద్ :విద్యారంగంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విద్యా సంస్థల్లో నాణ్యమైన బోధన, పరిశోధన, ఉపాధి అవకాశాలు...
May 22, 2019, 10:54 IST
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన పాలిసెట్–19 కౌన్సెలింగ్ మే 24 నుంచి మే 29 వరకు జరగనుంది.
May 17, 2019, 13:06 IST
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బీఈడీ కళాశాల్లో ప్రవేశానికి ఈ నెల 6న నిర్వహించిన ఏపీ ఎడ్సెట్-2019 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. పరీక్ష ఫలితాలను...
May 16, 2019, 12:26 IST
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులు, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, ఆఈట్...
May 13, 2019, 12:28 IST
ఇంజనీరింగ్ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యన కొనసాగించేందుక వీలుగా నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్-2019 ఫలితాలు సోమవారం...
May 13, 2019, 11:19 IST
పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
May 09, 2019, 17:32 IST
సాక్షి, వరంగల్ : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ ప్రవేశాలకు నీట్ అర్హత మార్కులు తగ్గించింది....
May 08, 2019, 23:15 IST
(ఆర్. దిలీప్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి): భారతీయులకు లభించే బ్రిటన్ వీసాలు పెరిగి భారత్–యూకే వ్యాపార, విద్య, సాంస్కతిక సంబంధాలు మరింత...
May 08, 2019, 13:57 IST
సాక్షి, విజయవాడ : ఏపీ ఐసెట్2019 ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏపీఐసెట్ 2019 టెస్ట్ను నిర్వహించింది. ఏపీ ఐసెట్ 2019 ఫలితాలను...
April 27, 2019, 18:47 IST
చరిత్ర రచనలో సాక్షిగా నిలవండి కొత్త చరిత్రను మీరే లిఖించండి.
April 24, 2019, 16:22 IST
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలకు నిరసనగా గత నాలుగు రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు...
April 19, 2019, 02:37 IST
తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈసారి బీసీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 89.8 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రభాగాన నిలిచారు.
April 18, 2019, 16:08 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు...
April 10, 2019, 09:00 IST
కవిత ఫమన్ ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నారు.
February 20, 2019, 08:38 IST
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను యూపీఎస్సీ ఈ ఏడాది జూన్2న నిర్వహించనుంది.