విజయనగరం - Vizianagaram

పరీక్ష కేంద్రం గేటు ముందు నిరీక్షిస్తున్న విద్యార్థిని - Sakshi
March 29, 2023, 11:04 IST
రాజాం సిటీ: ప్రమాదానికి గురై పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వెళ్లిన ఓ విద్యార్థిని అక్కడి చీఫ్‌ అనుమతించకపోవడంతో చేసేదేమీలేక ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టింది...
బంగారుపతకాలు, కుటుంబసభ్యులతో సాయికీర్తన   - Sakshi
March 29, 2023, 03:16 IST
విజయనగరం పూల్‌బాగ్‌: ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు మంగళవారం జరిగిన కెమిస్ట్రీ–1, కామర్స్‌–1, సోషియాలజీ–1, ఫైన్‌ ఆర్ట్స్‌ మూజిక్‌ పేపర్‌–1...
చికిత్స పొందుతున్న విశ్వనాథం - Sakshi
March 29, 2023, 03:16 IST
పార్వతీపురం: భార్య రాజీకి రావడంలేదని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం ఆస్పత్రి అవుట్‌...
పుష్పాలంకరణలో భక్తులకు
దర్శనమిస్తున్న పైడితల్లి అమ్మవారు  - Sakshi
March 29, 2023, 03:16 IST
విజయనగరం: విశాఖపట్నంలో జరిగే జీ–2 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డికి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌...
సంచార వాహనం వద్ద పశువులకు వైద్యం అందిస్తున్న వైద్యులు - Sakshi
March 29, 2023, 03:16 IST
పాడి రైతుకు వరం.. బొబ్బిలి: పాడిరైతులకు సహాయకారిగా మెలుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి మరింతగా అండదండలు అందించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. పాడి రైతుల...
చీపురుపల్లి రూరల్‌: బోల్తా పడిన ఆటో - Sakshi
March 29, 2023, 03:16 IST
చీపురుపల్లిరూరల్‌(గరివిడి)/కొత్తవలస/బొబ్బిలి: విజయనగరం జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పలువురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. ఆయా ప్రమాద...
- - Sakshi
March 29, 2023, 03:16 IST
–8లోపాడి రైతుకు వరం.. సంచార వాహనం పాడిరైతులకు సహాయకారిగా మెలుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి మరింత మేలుచేసే నిర్ణయాలు తీసుకుంటోంది.హత్య పథకం...
- - Sakshi
March 28, 2023, 03:14 IST
బొబ్బిలి: పట్టణానికి చెందిన పలువురు క్రీడాకారులు జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై నట్లు కోచ్‌ బంకురు ప్రసాద్‌ తెలిపారు. ఈనెల 28 నుంచి ఐదురోజుల...
అర్జీదారులతో మాట్లాడుతున్న అదనపు 
ఎస్పీ   దిలీప్‌ కిరణ్‌ - Sakshi
March 28, 2023, 03:14 IST
పార్వతీపురం: స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ సూచించారు. ఈ మేరకు...
- - Sakshi
March 28, 2023, 03:14 IST
పార్వతీపురం: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పార్వతీపురం అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...
104 వాహనాలను ప్రారంభిస్తున్న విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ - Sakshi
March 28, 2023, 03:14 IST
● రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యన్నారాయణ ● 104 వాహనాల ప్రారంభం
- - Sakshi
March 28, 2023, 03:14 IST
విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీ పోస్టుల భర్తీని ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ...
MLA couple visiting Annavaram Satyanarayana Swamy - Sakshi
March 27, 2023, 12:05 IST
విజయనగరం: అన్నవరం సత్యనారాయణ స్వామిని జెడ్పీ చైర్మన్‌  మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే   బడ్డుకొండ అప్పలనాయుడు,...
ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న శిశువులు   - Sakshi
March 27, 2023, 01:30 IST
● ప్రాణాపాయ స్థితిలో శిశువులకు ఊపిరి పోస్తున్న ఎస్‌ఎన్‌సీయూ ● నెల రోజులలోపు పిల్లలకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స ● నెలకు 600 నుంచి 700 మంది శిశువులకు...
సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు  - Sakshi
March 27, 2023, 01:30 IST
విజయనగరం: పంజాబ్‌ రాష్ట్రం పటియాలాలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ ట్రాక్‌ సైక్లింగ్‌ పోటీలకు జిల్లాకు చెందిన డి.గణేష్...
సత్య దేవుని సన్నిధిలో జెడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే కుటుంబసభ్యులు   - Sakshi
March 27, 2023, 01:30 IST
విజయనగరం: అన్నవరం సత్యనారాయణ స్వామిని జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు,...
March 27, 2023, 01:30 IST
● సీబీసీఎన్‌సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ జాన్‌
రాగి జావ   - Sakshi
March 27, 2023, 01:30 IST
పార్వతీపురం: ఆరోగ్యాన్ని పెంపొందించేవన్నీ ప్రకృతిలో సులభంగా తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. అందులో ముఖ్యమైనవి రాగులు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడం,...
- - Sakshi
March 27, 2023, 01:30 IST
నెల్లిమర్ల రూరల్‌: బెంగళూరు వేదికగా ఈ నెల 24 నుంచి 29 వరకు జరుగుతున్న 4వ ఖేలో ఇండియా యూత్‌, జూనియర్‌, సీనియర్‌ జాతీయ ర్యాంకింగ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌...
కాలువలో ఉన్న పసికందు మృతదేహం - Sakshi
March 27, 2023, 01:30 IST
విజయనగరం క్రైమ్‌: స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఉన్న పెద్ద కాలువలో ఆదివారం ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి...
- - Sakshi
March 27, 2023, 01:30 IST
త్వరలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణులయ్యేలా జిల్లా విద్యా శాఖ పక్కా ప్రణాళిక రచించి అమలు చేసింది. మరో...
పౌష్టికాహారాన్ని అందిస్తున్న రామేశ్వరి ప్రభు, శ్యామ్‌ప్రసాద్‌  - Sakshi
March 27, 2023, 01:30 IST
● డీఎల్‌ఓ రామేశ్వరి ప్రభు, డీఎల్‌ఓ శ్యామ్‌ప్రసాద్‌



 

Back to Top