April 23, 2021, 01:36 IST
లండన్: బ్రెగ్జిట్, కరోనా వైరస్ విజృంభణ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ యునైటెడ్ కింగ్డమ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీల సంఖ్య...
April 20, 2021, 20:17 IST
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి అన్ని రంగాలను చుట్టుముట్టేస్తోంది. రాజకీయ, సినీ, ఆర్థిక ..ఇలా అన్ని...
April 20, 2021, 17:03 IST
ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఇంధన డిమాండ్కి కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపంలో గండం వచ్చి పడింది.
April 19, 2021, 13:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్ పటిష్టంగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) బంగారం...
April 19, 2021, 07:58 IST
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం తగు సమయంలో ద్రవ్యపరమైన చర్యలు తీసుకోగలదని నీతి ఆయోగ్...
April 18, 2021, 03:23 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ఫార్మా ఎగుమతులు 18 శాతం వృద్ధి చెంది 24.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2020 ఆర్ధిక...
April 17, 2021, 08:56 IST
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మొదటి వేవ్తో పోల్చితే ప్రస్తుత రెండవ దశలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్...
April 15, 2021, 17:04 IST
ముంబై: దేశంలో కరోనా కల్లోలంతో కొద్దీ రోజులు నష్టాల్లో కొనసాగిన స్టాక్మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో వరుసగా...
April 15, 2021, 05:40 IST
న్యూఢిల్లీ: పీఎస్యూలు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్సీఎఫ్)లో కేంద్ర ప్రభుత్వం...
April 14, 2021, 13:53 IST
సాక్షి, ముంబై: క్రమంగా కోలుకుంటున్న భారత్ ఆర్థిక వ్యవస్థకు తాజా కరోనా వైరస్ సెకండ్వేవ్ కేసుల తీవ్రత సవాళ్లు విసురుతోంది. ఆర్థికాభివృద్ధిపై...
April 14, 2021, 12:12 IST
కోవిడ్-19 విస్తరణను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించబోదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించమని, స్థానికంగానే...
April 14, 2021, 08:34 IST
పరోక్ష పన్నుల ఆదాయం సైతం ప్రత్యక్ష పన్నుల మాదిరే అంచనాలను మించి వసూలైంది.
April 13, 2021, 18:11 IST
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనా సూచీల్లో మధ్యాహ్నం వరకూ ఊగిసలాట ధోరణి కనిపించింది. కొవిడ్, లాక్డౌన్...
April 13, 2021, 11:02 IST
సాక్షి,ముంబై: 2020-21లో జెమ్స్ అండ్ జువెల్లరీ పరిశ్రమ ఎగుమతులు 25.71శాతం తగ్గి రూ.1,85,952.34 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్,...
April 12, 2021, 16:54 IST
ముంబై: కరోనా మహమ్మారి దెబ్బకు స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. పలు రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ విధించనున్నట్లు వస్తున్న వార్తలతో సూచీలు...
April 12, 2021, 12:38 IST
సాక్షి,ముంబై: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇన్వెస్టర్ల కొంపముంచుతోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈక్విటీ...
April 12, 2021, 09:15 IST
ఇల్లు కొనుగోలు అన్నది చాలా మంది విషయంలో అత్యంత ఖరీదైన వ్యవహారం. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు.. ఇంటి కొనుగోలుతో తమకు ఓ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు...
April 10, 2021, 05:23 IST
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను రూపేణా రూ.9.45 లక్షల కోట్ల ఆదాయం 2020–21 ఆర్థిక సంవత్సరంలో సమకూరింది. సవరించిన అంచనాల కంటే ఇది 5...
April 08, 2021, 20:20 IST
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు చేసే తింగరి పనులకు సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఎయిర్ ఏషియా విమానంలో చోటు...
April 08, 2021, 15:05 IST
న్యూఢిల్లీ: గత ఆరేళ్లలో బ్యాంక్లు, వివిధ ఆర్థిక సంస్థలు ఉమ్మడిగా రూ.15 లక్షల కోట్ల ముద్ర రుణాలను మంజూరు చేశాయి. 28.68 కోట్ల లబ్ధిదారులకు ఈ రుణాల...
April 08, 2021, 05:09 IST
ముంబై: వృద్ధికి మద్దతుగా కీలకమైన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. దీంతో ప్రస్తుత రెపో...
April 07, 2021, 10:12 IST
సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి...
April 07, 2021, 00:32 IST
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2021లో భారీగా 12.5 శాతం పురోగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే వేగంగా...
April 06, 2021, 16:46 IST
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీకి చోటు దక్కింది. తాజాగా ప్రకటించిన జాబితాలో...
April 06, 2021, 08:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల పత్రాలైన ఐటీఆర్1, 4 దాఖలు చేసే వారి కోసం ఆఫ్లైన్ యుటిలిటీని ఆదాయపన్ను శాఖ ప్రారంభించింది. ఈఫైలింగ్...
April 05, 2021, 05:31 IST
సత్వర నిధులకు అందుబాటులో ఉన్న పలు మార్గాల్లో క్రెడిట్ కార్డ్లూ ఒకటి. వినియోగించే విధానం తెలిస్తే క్రెడిట్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి....
April 03, 2021, 11:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మున్ముందు రికవరీ బాటన పయనిస్తుందని చమురు ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో ...
April 02, 2021, 14:16 IST
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మార్చిలో రికార్డు సృష్టించాయి. 58.23 శాతం పెరుగుదలతో 34 బిలియన్ డాలర్లుకు చేరాయి. ఒక నెల్లో ఎగుమతులు 34 బిలియన్...
April 02, 2021, 13:42 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్నభారత్లో మార్చి నెలలో రికార్డు దిగుమతులనునమోదు చేసింది. గత నెలలో భారతదేశ...
April 02, 2021, 11:22 IST
సిబిడిటి 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాలను తెలియజేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో...
April 02, 2021, 04:55 IST
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను వసూళ్ల రికార్డులు కొనసాగుతున్నాయి. మార్చిలో వసూళ్లు రూ.1.23 లక్షలుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం...
April 01, 2021, 04:57 IST
ముంబై: రాబోయే రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్నాయి. 2025 నాటికి దేశీయంగా వివిధ సాధనాల ద్వారా జరిగే మొత్తం చెల్లింపు...
March 31, 2021, 15:32 IST
న్యూఢిల్లీ: భారత్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ అనుబంధ విభాగం- మూడీస్ ఎనలిటిక్స్ విశ్లేషించింది. ఆసియా దేశాల...
March 31, 2021, 12:15 IST
సాక్షి, ముంబై: బంగారం ధరలు మరింత దిగి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆల్టైం గరిష్టంనుంచి క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు...
March 30, 2021, 15:39 IST
కొత్త 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 1 నుంచి అనేక విషయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. కాబట్టి మార్చి నెలలో...
March 30, 2021, 11:33 IST
సాక్షి, ముంబై: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ 34 పైసలు క్షీణించింది. ప్రధానంగా అమెరికా కరెన్సీ డాలరు పుంజుకోవడం, ముడి చమురు ధరలు పెరగడంతో డాలరుతో...
March 30, 2021, 09:27 IST
నాలుగు రోజుల విరామం తరువాత మళ్లీ పెట్రోలు ధరలు స్వల్పంగా క్షీణించాయి.
March 29, 2021, 00:13 IST
న్యూఢిల్లీ: కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మళ్లీ అనిశ్చితి నెలకొంటున్న పరిస్థితుల మధ్య రిజర్వ్ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను...
March 26, 2021, 10:26 IST
సాక్షి,గచ్చిబౌలి: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లలో శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ సింహ భాగంలో నిలుస్తోంది. వెస్ట్జోన్లో ముఖ్యంగా ...
March 26, 2021, 05:45 IST
ముంబై: భారత్ను ప్రస్తుతం భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా ‘సెకండ్ వేవ్’ వల్ల ఆర్థిక వృద్ధి రికవరీ బాటకు ఎటువంటి ఢోకా ఉండబోదన్న విశ్వాసాన్ని రిజర్వ్...
March 25, 2021, 16:49 IST
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి 2021-22 ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్-2022 మార్చి) అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ బుధవారం గణనీయంగా...
March 25, 2021, 09:03 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. మార్చి 25, గురువారం పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు, డీజిల్పై 20...