January 21, 2021, 14:06 IST
సాక్షి, భీమవరం: సంక్రాంతి సందర్భంగా ఒకే కుటుంబంలోని సభ్యులు పెద్ద పెద్ద అరటి ఆకుల్లో వరుసగా కూర్చుని భోజనం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు...
January 21, 2021, 04:33 IST
భీమవరం (ప్రకాశం చౌక్): ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.3,950 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ...
January 19, 2021, 10:45 IST
భీమడోలు: వింత వ్యాధి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో వింత వ్యాధి కలకలం ...
January 19, 2021, 03:49 IST
భీమడోలు: నెల రోజుల క్రితం ఏలూరు నగరాన్ని వణికించిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలు రెండు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల గ్రామంలోనూ వెలుగు...
January 16, 2021, 03:59 IST
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు)/ఏలూరు టౌన్: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నేడు రాష్ట్రంలోనూ...
January 13, 2021, 03:54 IST
పాలకోడేరు: ఆ దంపతులు వడ్డీల వలయంలో చిక్కి ఏడాదిన్నర కుమారుడికి విషమిచ్చి ఊపిరి తీశారు. ఆ వెంటనే వారు కూడా విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పశ్చిమ...
January 12, 2021, 19:49 IST
కొవ్వూరు: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా తాళికట్టాడు. బహిరంగ పెళ్లికి నిరాకరించాడు. పైగా అనుమానంతో ప్రేయసిపై...
January 11, 2021, 03:43 IST
ఏలూరు టౌన్: ఈనెల 16 నుంచి రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్కు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...
January 10, 2021, 13:41 IST
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన వరం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన...
January 08, 2021, 14:21 IST
సాక్షి, పశ్చిమగోదావరి: లక్ష మంది పనిచేస్తున్న మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం ఇవ్వడం నా అదృష్టమని మంత్రి తానేటి వనిత అన్నారు...
January 07, 2021, 19:14 IST
కోడి పందేలను అడ్డుకునేందుకు ఈ సారి జిల్లా యంత్రాంగం కొత్త వ్యూహాలను పన్నుతోంది.
January 07, 2021, 08:35 IST
సాక్షి, దెందులూరు (పశ్చిమ గోదావరి): జాతీయ రహదారిపై దెందులూరు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం చెందారు....
January 06, 2021, 12:10 IST
పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగానే...
January 04, 2021, 13:57 IST
సాక్షి, పశ్చిమగోదావరి : అనుభవం ఉందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు....
January 03, 2021, 16:42 IST
పాము కనపడగానే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో దానిని చంపేయాలని చూస్తాం. మరోవైపు పాము కాటుకు అనేక మంది మృత్యువాత పడుతుండటం చూస్తున్నాం....
December 31, 2020, 16:22 IST
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రజల సమస్యలు తీర్చడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి...
December 31, 2020, 08:41 IST
సాక్షి, దెందులూరు: పాదయాత్ర సమయంలో ఊరూరా నిరుపేద గూడు గోడు విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. పేదలు సొంత ఇల్లు కోసం ఏళ్ల తరబడి...
December 30, 2020, 08:34 IST
సాక్షి, కుక్కునూరు: ఏజెన్సీ గ్రామాలు పులి భయంతో వణుకుతున్నాయి. సోమవారం కుక్కునూరు మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ అటవీప్రాంతం నందిపాడు...
December 29, 2020, 15:56 IST
సాక్షి, పశ్చిమగోదావరి: పేదల ఇళ్ల పట్టాలను అడ్డుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి...
December 28, 2020, 19:39 IST
సాక్షి, పశ్చిమగోదావరి: గత టీడీపీ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించిన దాఖలాలు లేవని, అధికారం కోల్పోగానే రైతులపై కపట ప్రేమ చూపిస్తూ...
December 26, 2020, 16:47 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్ర...
December 24, 2020, 11:06 IST
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువతులను క్వారీ లారీ వేగంగా...
December 19, 2020, 08:16 IST
సాక్షి, తూర్పుగోదావరి : పెంటపాడు మండలంలో వివాహితను భర్త దారుణంగా హత్య చేశాడు. మరో వ్యక్తితో మోటార్సైకిల్పై వెళుతున్న ఆమెను శుక్రవారం ఉదయం భర్త...
December 17, 2020, 19:36 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం పర్యటన అనంతరం నిర్మాణపు పనుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అరుదైన పద్ధతిలో...
December 16, 2020, 16:40 IST
సాక్షి, అమరావతి/ పశ్చిమ గోదావారి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఏలూరు ఘటనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ...
December 15, 2020, 03:47 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు మెట్రో: పోలవరం పనులన్నీ నిశితంగా పరిశీలిస్తూ.. అధికారులతో సమీక్షిస్తూ.. వినతులు స్వీకరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
December 14, 2020, 10:25 IST
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
December 14, 2020, 05:08 IST
ఏలూరు టౌన్: ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అనారోగ్యం బారిన పడిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. వైద్య చికిత్సల అనంతరం కోలుకుని ఇళ్లకు చేరిన...
December 13, 2020, 20:48 IST
సాక్షి, వీరవాసం: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసం ఏఎస్ఐ హత్యాయత్నం జరిగింది. ఏఎస్ఐ పార్థ సారథిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు....
December 13, 2020, 03:34 IST
ఏలూరు టౌన్: గత వారం రోజులుగా ఏలూరులో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితి నుంచి ప్రజలు బయటకు వస్తున్నారని.. కేసులు కూడా బాగా తగ్గాయని డిప్యూటీ సీఎం, వైద్య...
December 12, 2020, 15:16 IST
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరులో అస్వస్థతకు గురై.. చికిత్స అనంతరం కొలుకున్న బాధితులను డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం...
December 12, 2020, 11:23 IST
సాక్షి,పశ్చిమగోదావరి: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో ఐదు కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 నమోదయ్యాయి. ఇక ఈ...
December 11, 2020, 20:22 IST
సాక్షి, అమరావతి: ఏలూరులో పలువురి అస్వస్థతకు కారణాలపై కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
December 11, 2020, 11:11 IST
సాక్షి, ఏలూరు: అంతుబట్టని అనారోగ్యం బారి నుంచి ఏలూరు కోలుకున్నా వ్యాధి నిర్ధారణ ఇంకా చిక్కుముడిగానే ఉంది. దీనిపై కేంద్ర బృందాలు ఇంకా ఒక తుది...
December 10, 2020, 16:19 IST
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ...
December 10, 2020, 11:38 IST
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. అయిదోరోజు బాధితుల సంఖ్య తగ్గడంతో ఏలూరు ఊపిరి పీల్చుకుంది.
December 10, 2020, 04:49 IST
ఏలూరు టౌన్: ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని.. వారికి అండగా నిలబడి భరోసా కల్పించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు...
December 10, 2020, 03:04 IST
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పలువురు ఆకస్మికంగా అస్వస్థతకు గురి కావడంపై నిశిత పరిశీలన చేసి కచ్చితమైన...
December 09, 2020, 19:02 IST
సాక్షి, ఏలూరు : ప్రముఖ హీరోయిన్ అనుష్క బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మహా నందీశ్వర స్వామి ఆలయంలో పూజలు...
December 09, 2020, 16:55 IST
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరులోని దక్షిణపు వీధిలో ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. వ్యాధి బారినపడి ఇప్పటికే డిశ్చార్జి అయి...
December 09, 2020, 12:42 IST
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి...
December 09, 2020, 05:06 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరులో వింత వ్యాధికి గురై అస్వస్థతతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. మరోసారి తన...