పశ్చిమ గోదావరి - West Godavari

Fire Accident In Venugopala Swamy Temple At West Godavari District - Sakshi
March 30, 2023, 13:14 IST
సాక్షి, పశ్చిమగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, పశ్చిమ గోదావరిలో జరగుతున్న వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది...
గంజాయి స్వాఽధీనం, నిందితుల అరెస్టును చూపుతున్న సీఐ మూర్తి, ఎస్సై సత్యనారాయణ  
 - Sakshi
March 29, 2023, 23:54 IST
ముగ్గురు వ్యక్తులు, ఒక బాలుడు అరెస్టు
Former minister Narayanaswamy Passed Away - Sakshi
March 29, 2023, 23:54 IST
సాక్షి, భీమవరం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి (బెనర్జీ) (92) బుధవారం తుదిశ్వాస విడిచారు. స్వ ల్ప అస్వస్థతకు గురైన ఆయన...
నరసాపురంలో ఆసరా కార్యక్రమంలో మాట్లాడుతున్న చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు   - Sakshi
March 29, 2023, 23:54 IST
ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు చింతలపూడి/బుట్టాయగూడెం: జగదభిరాముడి కల్యాణోత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి.. శ్రీరామనవమి వేడుకలకు సర్వం...
పెంటపాడులో ఆసరా చెక్కు అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ  
 - Sakshi
March 29, 2023, 23:54 IST
ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
- - Sakshi
March 29, 2023, 23:54 IST
ఇఫ్తార్‌ సహరి గురువారం శుక్రవారం సాయంత్రం వేకువజాము భీమవరం 6.24 4.40 తాడేపల్లిగూడెం 6.25 4.47 నరసాపురం 6.23 4.38 ● టెన్త్‌ పరీక్షలకు పటిష్ట...
అధికారులు స్వాధీనం చేసుకున్న పొగాకు బేళ్ల వ్యాన్‌ 
 - Sakshi
March 29, 2023, 23:54 IST
కొయ్యలగూడెం: అక్రమంగా తరలిస్తున్న వర్జీనియా పొగాకు బేళ్ల వ్యానును విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 28వ తేదీ రాత్రి కొయ్యలగూడెం మండలం...
- - Sakshi
March 29, 2023, 23:54 IST
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్‌ థియరీ పబ్లిక్‌ పరీక్షలు బుధవారం నాటితో ప్రశాంతంగా ముగిశాయని...
తాడేపల్లిగూడెంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్న లక్ష్మణరావు  
 - Sakshi
March 29, 2023, 23:54 IST
తాడేపల్లిగూడెం (టీఓసీ) : వేసవి కాలం ప్రారంభమైంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదై వేడి గాలులు రానున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బ (సన్‌ స్ట్రోక్‌), డీ హైడ్రేషన్...
భీమవరం పొట్టిశ్రీరాములు బాలికల హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినులు - Sakshi
March 29, 2023, 23:54 IST
సాక్షి, భీమవరం: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చేనెల 3 నుంచి...
తెల్లదోమ తెగులు ఆశించిన కొబ్బరి తోట  - Sakshi
March 29, 2023, 00:54 IST
సాక్షి, భీమవరం : జిల్లాలో వరిసాగు తరువాత ఎంతో ప్రాధాన్యత గల కొబ్బరిసాగుకు తెల్లదోమ ఆశించి రైతులు అవస్థలు పడుతున్నారు. సర్పిలాకార తెల్లదోమ కారణంగా...
ముద్దాపురం పాఠశాల ఆవరణలో అంబేడ్కర్‌ విగ్రహం తలభాగం తొలగించిన దృశ్యం  - Sakshi
March 29, 2023, 00:54 IST
తణుకు టౌన్‌: తణుకు రూరల్‌ మండలం ముద్దాపురం గ్రామంలోని పాఠశాల ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం తల భాగాన్ని మంగళవారం తెల్లవారు జామున దుండగులు తొలగించారు....
ఉపాధి హామీ పథకం పనుల వద్ద ఏర్పాటుచేసిన టెంట్‌లో సేదతీరుతున్న కూలీలు - Sakshi
March 29, 2023, 00:52 IST
ఏలూరు(మెట్రో): సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చిలోనే మాడు పగిలే ఎండలతో విజృంభిస్తున్నాడు. గతంలో మార్చిలో 32 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు ఉండేవి...
March 29, 2023, 00:52 IST
దెందులూరు: పోటీతత్వంతోనే విజయం సాధించాలనే పట్టుదల కలుగుతుందని జేఎన్‌టీయూ (కాకినాడ) రెక్టర్‌ కేవీ రమణ అన్నారు. వేగవరం హేలాపురి ఇంజనీరింగ్‌ సైన్స్‌...
- - Sakshi
March 29, 2023, 00:52 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజా సమస్యలపైనే మాట్లాడతాం.. ప్రజల పక్షాన నిలిచి పోరాడతాం.. ప్రశ్నించే పార్టీ మాది.. ప్రజల కోసం పనిచేసేది మేమే అంటూ జనసేన...
మార్టేరు వరి పరిశోధనా స్థానం ముఖద్వారం  - Sakshi
March 29, 2023, 00:52 IST
నేడు కిసాన్‌ మేళా పెనుమంట్ర: మార్టేరు వరి పరిశోధనా స్థానంలో బుధవారం కిసాన్‌ మేళా నిర్వహించనున్నట్టు సంస్థ సహ సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు...
- - Sakshi
March 28, 2023, 00:40 IST
ఒద్దికై న చేతిరాత మూల్యాంకనం చేసేవారిని ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. బాగా చదివేవారు కూడా చేతిరాత సరిగా లేని కారణంగా ఆశించిన స్థాయిలో మార్కులు...
ఈలి మణికంఠ నాయుడు (32) 
 - Sakshi
March 28, 2023, 00:40 IST
భీమవరం అర్బన్‌: భీమవరం రూరల్‌ పో లీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఓ విక లాంగుడు నీటిగుంటలో పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కొమరాడ రోడ్డులోని...
March 28, 2023, 00:40 IST
ఏలూరు టౌన్‌/కామవరపుకోట: జిల్లాలోని టి.నరసాపురం మండలం తెడ్లెం గ్రామానికి చెందిన బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి చంపుతామంటూ బెదిరించిన కేసులో...
March 28, 2023, 00:40 IST
టి.నరసాపురం: పంట ధ్వంసంపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కె.సతీష్‌కుమార్‌ తెలిపారు. పెదవేగి మండలం మొండూరుకు చెందిన బలుసు శ్రీనివాసచౌదరికి టి.నరసాపురం...



 

Back to Top