ఎన్టీఆర్ - NTR

March 26, 2023, 01:42 IST
చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): కరెంటు షాక్‌కు గురై వివాహిత మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఘటనపై మృతురాలి భర్త...
కృష్ణా పుష్కరాల సమయంలో పద్మావతి స్నానఘాట్‌ నిర్మాణ పనుల్లో కార్మికులు (ఫైల్‌) - Sakshi
March 26, 2023, 01:42 IST
పటమట(విజయవాడతూర్పు): కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థలో జరిగిన అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. పుష్కరాల...
March 26, 2023, 01:42 IST
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం దుర్గమ్మకు ఎర్ర కలువలతో అర్చన జరిగింది. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర...
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం - Sakshi
March 26, 2023, 01:42 IST
చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): డ్రెయిన్‌లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు...
- - Sakshi
March 26, 2023, 01:42 IST
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం మా గ్రూపు సభ్యులకు మూడు విడతలుగా వైఎస్సార్‌ ఆసరా లబ్ధి చేకూరింది. స్వాతి డ్వాక్రా మహిళా సంఘం ద్వారా మేము 12 మంది సభ్యులు...
మాట్లాడుతున్న డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి - Sakshi
March 26, 2023, 01:42 IST
మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): లోక కల్యాణం కోసం ఆంధ్రా షిరిడీ ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరంలో ఈ నెల 28న తలపెట్టిన కోటి రుద్రాక్ష అభిషేకానికి...
- - Sakshi
March 25, 2023, 02:06 IST
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు
- - Sakshi
March 25, 2023, 02:06 IST
మంత్రి ఆర్కే రోజా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు....
పెనమలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం.  - Sakshi
March 25, 2023, 02:06 IST
పెనమలూరు: స్థానిక గ్రామ పంచాయతీలో నిధులు గోల్‌మాల్‌పై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని డీపీవో నియమించారు. గుడివాడ డీఎల్‌పీవో సంపత్‌కుమారితో...
సమావేశంలో రైతులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌  - Sakshi
March 25, 2023, 02:06 IST
ఎన్టీఆర్‌ జిల్లా జేసీ శ్రీవాస్‌ నుపూర్‌
విజయవాడ లబ్బీపేట సమీపంలోని మసీదులో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు - Sakshi
March 25, 2023, 02:06 IST
వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్‌ శుక్రవారం ప్రారంభమైంది. గురువారం రాత్రి నెలపొడుపు కనిపించడంతో మతపెద్దలు రంజాన్‌ మాసం...
రెస్టారెంట్‌లో వంటశాలను పరిశీలిస్తున్న 
విజిలెన్స్‌ అధికారులు   - Sakshi
March 25, 2023, 02:06 IST
విజయవాడ స్పోర్ట్స్‌: విజయవాడ కానూరు, గొల్లపూడిలోని ఖలీల్‌భాయ్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో విజిలెన్స్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో ఆకస్మిక...
స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్‌ జిల్లా             కలెక్టర్‌ ఢిల్లీరావు(ఫైల్‌)
 - Sakshi
March 25, 2023, 02:06 IST
మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): కులమతాలకు అతీతంగా ప్రతిభావంతులను గుర్తించి ఏటా స్కాలర్‌షిప్‌లను అందజేయటంతో పాటు సామాజిక సేవలు అందిస్తున్నారు కోపా...
అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న 
డాక్టర్‌ రామిరెడ్డి తదితరులు   - Sakshi
March 25, 2023, 02:06 IST
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ రామిరెడ్డి
- - Sakshi
March 25, 2023, 02:06 IST
దాతలు, వ్యవస్థాపకుల ఆశయాలకు అనుగుణంగా కోపా సేవలను మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నాం. కోపా వ్యవస్థాపకులు డా.బల్లెం నాగేశ్వరరావు, డా.సీఎస్‌ఆర్...
Mla Vallabhaneni Vamsi Comments On Chandrababu - Sakshi
March 24, 2023, 12:48 IST
తెలంగాణలో స్టీఫెన్‌ను కొనుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడి అర్థరాత్రి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా....
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆర్‌.కె.రోజా - Sakshi
March 24, 2023, 05:42 IST
క్రీడా శాఖ మంత్రి ఆర్‌కే రోజా
March 24, 2023, 05:42 IST
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం దుర్గమ్మకు ఎర్రగులాబీలు, కనకాంబరాలతో అర్చన చేశారు. లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద...
- - Sakshi
March 24, 2023, 05:42 IST
కంటిచూపుపై ప్రభావం.. ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలను వినియోగిస్తే కంటిచూపుపై ప్రభావం పడుతుంది. దీని వలన రెటీనా పొర దెబ్బతింటుంది. కంటిచూపు మందగించటంతో...



 

Back to Top