May 16, 2022, 13:40 IST
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఆదివారం మధ్యాహ్నం కోతుల గుంపు వచ్చింది. బాగా దప్పికతో ఉన్నాయో ఏమో.. ఆ కోతులు నీటికోసం వెదుకులాడాయి. ఓ కోతికి...
May 15, 2022, 05:19 IST
సాక్షి ప్రతినిధి విజయవాడ : కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బొమ్మల తయారీకి అవసరమయ్యే కలపనిచ్చే చెట్ల...
May 14, 2022, 12:35 IST
తుపాను ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం పరిశీలించారు.
May 13, 2022, 18:50 IST
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రాథమికంగా 27 ఈ– చార్జింగ్ స్టేషన్లు/పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
May 13, 2022, 18:28 IST
కృష్ణా యూనివర్సిటీకి 14 ఏళ్ల తరువాత యూజీసీ 12–బీ గుర్తింపు దక్కింది.
May 12, 2022, 14:07 IST
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కానుకల లెక్కింపులో ఇంకా మూస పద్ధతినే అవలంభిస్తున్నారు.
May 12, 2022, 12:06 IST
APCO Summer Saree Mela: ప్కో సమ్మర్ సారీ మేళాను ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర నలుమూలలా ఆప్కో...
May 12, 2022, 11:06 IST
విజయవాడ లెనిన్ సెంటర్.. కాలువ ఒడ్డున వరుసకట్టిన పాత పుస్తకాల దుకాణాలు. అందులో 29వ నంబరు దుకాణం ‘ప్రాచీనాంధ్ర గ్రంథమాల’.
May 10, 2022, 14:34 IST
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు అని రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు....
May 10, 2022, 08:16 IST
హత్య కేసును నందిగామ పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన శివకుమార్ అనే తాపీ మేస్త్రి ఈ నెల 5వ తేదీ రాత్రి హత్యకు...
May 09, 2022, 12:30 IST
తాను శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని అవమానించానని దుష్ప్రచారం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.
May 09, 2022, 04:37 IST
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మూగజీవాలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వెటర్నరీ ల్యాబ్లు...
May 08, 2022, 20:15 IST
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు....
May 08, 2022, 18:40 IST
చంద్రబాబు, పవన్ పొత్తు వలన తమకొచ్చే ఇబ్బంది ఏమీ లేదని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
May 08, 2022, 18:12 IST
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న అసని తుపాన్ బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో తీవ్ర రూపం దాల్చనుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో...
May 08, 2022, 14:23 IST
సాక్షి, విజయవాడ: పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేసే త్యాగాలకు బీజేపీ ...
May 08, 2022, 04:51 IST
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్: మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నారని...
May 07, 2022, 16:46 IST
ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలకు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కౌంటర్ ఇచ్చారు.
May 07, 2022, 13:07 IST
108.. ఆపదలో ఉన్న వారికి సంజీవని.. ఒక్క ఫోన్ కాల్తో రెక్కలు కట్టుకుని నిమిషాల్లో వచ్చి వాలిపోతుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆపద్బాంధవుడిలా...
May 06, 2022, 16:55 IST
సాక్షి, విజయవాడ: చంద్రబాబు పొత్తుల కోసం పోరాటం చేస్తే, పవన్ కల్యాణ్ ప్యాకేజ్ కోసం ఆరాటపడుతుంటాడని మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్...
May 05, 2022, 17:24 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని.. చంద్రబాబు పాలనతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య భారీగా తగ్గిందని...
May 05, 2022, 04:39 IST
లబ్బీపేట(విజయవాడతూర్పు): మల్టీపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న రోగికి విజయవాడలో తొలిసారిగా బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ను...
May 04, 2022, 19:20 IST
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియా...
May 03, 2022, 16:12 IST
విజయవాడ చిట్టినగర్ సొరంగం ప్రాంతానికి చెందిన వేముల భాగ్యలక్ష్మి, కబేళా సెంటర్కు చెందిన వేముల భార్గవి, వేముల గోపి, పమిడి ముక్కల మండలం తాడంకి...
May 01, 2022, 16:32 IST
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉండగా.. సురేష్రెడ్డి ఆ మహిళ కుమార్తెను కూడా...
May 01, 2022, 12:35 IST
నేత్రాలు నిండు జలాశయాల వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యంతో కళ్లల్లో నీరు ఆవిరవుతోంది. అధిక గంటలు స్మార్ట్ ఫోన్తో గడిపేస్తుండటం.. వేడి గాలుల్లో...
April 30, 2022, 20:34 IST
సాక్షి, మచిలీపట్నం: మత్స్యసంపద ఎగుమతుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర మత్స్యశాఖ,...
April 30, 2022, 19:59 IST
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టి...
April 30, 2022, 14:47 IST
సాక్షి, అమరావతి బ్యూరో: కల్చర్ మారిపోతోంది. ప్రజల ఆలోచనా విధానం కొత్తదనాన్ని కోరుకుంటోంది. రెడీమేడ్ను ఎక్కువగా ఇష్టపడుతోంది. ఒకప్పుడు పెళ్లి కోసం...
April 29, 2022, 21:31 IST
సాక్షి, కృష్ణా జిల్లా: కేటీఆర్ నోటి రంగు తగ్గించుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ...
April 29, 2022, 15:38 IST
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
April 29, 2022, 05:08 IST
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విజయవాడ చుట్టపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి...
April 28, 2022, 20:17 IST
సాక్షి, విజయవాడ: టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీ అవాస్తవమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పేపర్లు లీక్ అయినట్లు ఎల్లో మీడియా...
April 28, 2022, 18:03 IST
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద...
April 28, 2022, 04:45 IST
తోటచర్ల(పెనుగంచిప్రోలు): ముందు వెళ్తున్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ దుర్మరణం చెందగా.. మరో 12 మంది గాయాలపాలయిన ఘటన ఎన్టీఆర్...
April 27, 2022, 19:03 IST
విభేదాలు విడనాడి అందరూ కలసి పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.
April 26, 2022, 21:23 IST
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేత నిర్వాకం బయటపడింది. పెళ్లి చేసుకొని ఐదేళ్ల నుంచి కాపురం చేయకుండా తప్పించుకు తిరుగుతున్నాడని భార్య...
April 26, 2022, 21:22 IST
తాము చనిపోతున్నామని, తమ గురించి ఎవరూ వెతకవద్దని, తమను ఎవరూ కాపాడొద్దని మచిలీపట్నంలో ఉంటున్న మామయ్య దేవత శ్రీనివాస్ ఫోన్కు శ్రావణి మెసేజ్ చేసింది....
April 26, 2022, 18:58 IST
సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో బోధిసిరి బోటును పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బోధిసిరి...
April 26, 2022, 11:12 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రేపటి(బుధవారం) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు టెన్త్ పరీక్షలు...
April 25, 2022, 08:27 IST
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం, నాగిరెడ్డిపాలెం– మన్నె సుల్తాన్పాలెం మధ్య పొలాల్లో క్రీస్తు శకం 16వ శతాబ్దానికి...
April 24, 2022, 11:51 IST
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ఫైనాన్స్లో తీసుకున్న బుల్లెట్ బండికి కిస్తీలు కట్టకపోవడంతో కంపెనీ వాళ్లు స్వాధీనం చేసుకోగా.. మనస్తాపానికి గురైన...