కర్ణాటక - Karnataka

Woman Died In Road Accident - Sakshi
March 19, 2024, 08:40 IST
 డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు...
సీజ్‌ చేసిన నకిలీ వజ్రాలు   - Sakshi
March 19, 2024, 08:10 IST
దొడ్డబళ్లాపురం: రూ.10 కోట్ల విలువైన వజ్రాలను రూ.3 కోట్లకే ఇస్తామని నమ్మించి వ్యాపారిని మోసం చేయడానికి యత్నించిన నలుగురిని బెంగళూరు కెంపేగౌడ...
ప్రేమికుల జంట(ఫైల్‌)  - Sakshi
March 19, 2024, 08:10 IST
రాయచూరు రూరల్‌: ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకుని గర్భం దాల్చిన అనంతరం ఆమెకు అబార్షన్‌ చేయించి ప్రేమికుడు పరారైన...
ఆలయం ముందు భక్తజన సందోహం  - Sakshi
March 19, 2024, 00:25 IST
యశవంతపుర: సామాన్యంగా దేవునికి నైవేద్యంగా కోడి, మేక, పోట్టేలును బలి ఇవ్వటం చూశాం. అయితే కార్వారలో మేక, పొట్టేళ్లతో పాటు మద్యం, సిగరెట్లతో హారతి ఇవ్వటం...
కరపత్రాలను పంచుతున్న రైతు నేతలు  
 - Sakshi
March 19, 2024, 00:25 IST
మండ్య: అన్ని రోగాలకు నోరు కారణమని, నోరు, పళ్లను బాగా చూసుకుంటే అన్ని రోగాలను అరికట్టవచ్చని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమాధికారి డాక్టర్‌ కె.మోహన్‌...
మైసూరులో యదువీర్‌ ప్రచారం  - Sakshi
March 19, 2024, 00:25 IST
● డివైడర్‌ను ఢీకొన్న కారు
- - Sakshi
March 19, 2024, 00:20 IST
మైనర్‌ వివాహిత ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్‌
కుక్కర్‌లు ఉన్న టెంపో  
 - Sakshi
March 19, 2024, 00:20 IST
దొడ్డబళ్లాపురం: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి తవా, కుక్కర్‌లను తీసుకువెళ్తున్న టెంపో వాహనాన్ని జేడీఎస్‌ కార్యకర్తలు...
- - Sakshi
March 19, 2024, 00:20 IST
రాయచూరు రూరల్‌: జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్‌ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం...
- - Sakshi
March 19, 2024, 00:20 IST
రాయచూరు రూరల్‌: జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్‌ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం...
పోలీసులు అరెస్ట్‌ చేసిన తల్లిదండ్రులు - Sakshi
March 19, 2024, 00:20 IST
హోసూరు: హోసూరు పారిశ్రామిక ప్రాంతంలో నగల దుకాణంలో నగలను ఎత్తుకెళ్తున్న ముగ్గురు మహిళలను సిఫ్‌కాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల మేరకు ఆదివారం...
వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం    - Sakshi
March 19, 2024, 00:20 IST
శ్రీనివాసపురం: ఈ లోక్‌సభ ఎన్నికలలో కోలారు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఉందని బీజేపీ నాయకుడు కేహెచ్‌ మధుసూధన్‌ తెలిపారు, మంగళవారం పట్టణంలోని...
పెచ్చులూడి కిందపడిన బస్టాండు పైకప్పు సీలింగ్‌ - Sakshi
March 19, 2024, 00:20 IST
మాలూరు: బస్టాండు పైకప్పు పెచ్చులూడి కిందపడి విద్యార్థినులకు గాయాలైన ఘటన సోమవారం పట్టణంలోని బస్టాండులో జరిగింది. ఘటనలో బస్సు కోసం వేచి ఉన్న...
March 19, 2024, 00:20 IST
బనశంకరి: ఇటీవల బెంగళూరు నగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం ఆనేకల్‌ తాలూకా జిగిణిలో ఇండస్‌ కంపెనీ మొబైల్‌ నెట్‌వర్క్‌ టవర్‌...
March 19, 2024, 00:20 IST
మైసూరు: ఆస్తి వివాదంలో సొంత చిన్నాన్న, అతని కుమారుడు కలసి తన అన్న కుమారున్ని హత్య చేసిన ఘటన మైసూరు తాలూకా గెజ్జగళ్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి...
జ్యోతి వెలిగిస్తున్న స్మిత  - Sakshi
March 19, 2024, 00:20 IST
రాయచూరు రూరల్‌: హైదరాబాద్‌ కర్ణాటక విద్యా సంఘం(హెచ్‌కేఈఎస్‌) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శశీల్‌ నమోషి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల...
- - Sakshi
March 19, 2024, 00:20 IST
చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు - Sakshi
March 19, 2024, 00:20 IST
రాయచూరు రూరల్‌: హైదరాబాద్‌ కర్ణాటక విద్యా సంఘం(హెచ్‌కేఈఎస్‌) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శశీల్‌ నమోషి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల...
వినతిపత్రాలతో గ్రామస్థులు   - Sakshi
March 19, 2024, 00:20 IST
హోసూరు: అగ్గొండపల్లి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ వంద మందికి పైగా గ్రామస్థులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు....
March 19, 2024, 00:20 IST
మైసూరు: ప్యాలెస్‌కు మాత్రమే రాజుగా పరిమితం కాదలుచుకోలేదని, ప్రజల మధ్య నిలుచుని సామాన్యునిలా పని చేస్తానని మైసూరు రాజవంశీకుడు, మైసూరు బీజేపీ అభ్యర్థి...
March 19, 2024, 00:20 IST
హోసూరు వార్తలు..
March 19, 2024, 00:20 IST


 

Back to Top