May 21, 2022, 08:48 IST
‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డూ.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండూ..’, ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని’.....
May 21, 2022, 08:19 IST
ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం దిశ యాప్ డౌన్లోడ్స్ మెగా డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయానికి మొత్తం 3.20 లక్షల డౌన్లోడ్స్తో...
May 20, 2022, 09:55 IST
ఏకంగా 33 కేసులు నమోదు చేయించుకొన్న ఘనుడు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి...
May 20, 2022, 04:45 IST
పెనమలూరు: విధి నిర్వహణలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) గుమ్మడి విజయ్కుమార్పై ఈనెల 17న దాడికి కారకుడైన రేషన్ డీలర్ లుక్కా అరుణ్బాబు కోసం...
May 19, 2022, 07:42 IST
సాక్షి, విజయవాడ: ప్రజా సమస్యలను సత్వరం ఎలా పరిష్కరించవచ్చో.. పారదర్శకంగా పని చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయో.. చేసి చూపించారాయన. మారువేషంలో వెళ్లి...
May 19, 2022, 05:15 IST
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో రేషన్ షాపును తనిఖీ చేయడానికి వెళ్లిన డిప్యూటీ తహసీల్దారుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడే ప్రసాద్, ఆయన అనుచరులు...
May 17, 2022, 17:29 IST
ఏపీ తరపున పెద్దల సభకు వైఎస్సార్సీపీ పంపుతున్న అభ్యర్థుల నేపథ్యాలను ఓసారి చూసుకుంటే..
May 17, 2022, 14:28 IST
ఆంధ్రప్రదేశ్లో పదిహేను మంది ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగింది
May 17, 2022, 07:33 IST
తక్కువ బరువు ఉండి, చెమటను త్వరగా పీల్చే దుస్తులతో వ్యాయామం చేయడం ఉత్తమం. వేసవిలో వర్క్అవుట్లు కష్టతరమైన యోగాసనాలు, సూర్య నమస్కారాలు తక్కువ చేయడం...
May 17, 2022, 04:41 IST
‘నీతి ఆయోగ్’ దేశంలోని 7 రాష్ట్రాల్లో గల 12 నగరాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. వాటిలో ఏపీ నుంచి మచిలీపట్నం, విజయవాడ నగరాలకూ చోటు...
May 16, 2022, 13:40 IST
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఆదివారం మధ్యాహ్నం కోతుల గుంపు వచ్చింది. బాగా దప్పికతో ఉన్నాయో ఏమో.. ఆ కోతులు నీటికోసం వెదుకులాడాయి. ఓ కోతికి...
May 15, 2022, 17:24 IST
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95శాతం నెరవేర్చిందని జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు...
May 15, 2022, 09:53 IST
వేసవి సెలవుల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–తిరుపతి–కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
May 15, 2022, 05:19 IST
సాక్షి ప్రతినిధి విజయవాడ : కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బొమ్మల తయారీకి అవసరమయ్యే కలపనిచ్చే చెట్ల...
May 14, 2022, 12:51 IST
వంట నూనెలకు కొరత నెలకొన్న నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి...
May 14, 2022, 12:35 IST
తుపాను ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం పరిశీలించారు.
May 13, 2022, 18:50 IST
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రాథమికంగా 27 ఈ– చార్జింగ్ స్టేషన్లు/పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
May 13, 2022, 18:28 IST
కృష్ణా యూనివర్సిటీకి 14 ఏళ్ల తరువాత యూజీసీ 12–బీ గుర్తింపు దక్కింది.
May 12, 2022, 14:07 IST
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కానుకల లెక్కింపులో ఇంకా మూస పద్ధతినే అవలంభిస్తున్నారు.
May 12, 2022, 12:06 IST
APCO Summer Saree Mela: ప్కో సమ్మర్ సారీ మేళాను ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర నలుమూలలా ఆప్కో...
May 12, 2022, 11:06 IST
విజయవాడ లెనిన్ సెంటర్.. కాలువ ఒడ్డున వరుసకట్టిన పాత పుస్తకాల దుకాణాలు. అందులో 29వ నంబరు దుకాణం ‘ప్రాచీనాంధ్ర గ్రంథమాల’.
May 11, 2022, 13:58 IST
సాక్షి, కృష్ణా జిల్లా: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు....
May 10, 2022, 14:34 IST
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు అని రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు....
May 09, 2022, 21:05 IST
సాక్షి, తాడేపల్లి: ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు కలలు కంటున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. నాని సోమవారం...
May 09, 2022, 14:59 IST
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వాల హయాంలో అగ్రవర్ణాలకు మాత్రమే పదవులు దక్కేవని.. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది అన్నారు బాపట్ల ఎంపీ...
May 09, 2022, 04:37 IST
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మూగజీవాలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వెటర్నరీ ల్యాబ్లు...
May 08, 2022, 20:15 IST
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు....
May 08, 2022, 18:40 IST
చంద్రబాబు, పవన్ పొత్తు వలన తమకొచ్చే ఇబ్బంది ఏమీ లేదని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
May 08, 2022, 18:12 IST
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న అసని తుపాన్ బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో తీవ్ర రూపం దాల్చనుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో...
May 08, 2022, 14:23 IST
సాక్షి, విజయవాడ: పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేసే త్యాగాలకు బీజేపీ ...
May 08, 2022, 04:51 IST
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్: మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నారని...
May 07, 2022, 16:46 IST
ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలకు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కౌంటర్ ఇచ్చారు.
May 07, 2022, 13:07 IST
108.. ఆపదలో ఉన్న వారికి సంజీవని.. ఒక్క ఫోన్ కాల్తో రెక్కలు కట్టుకుని నిమిషాల్లో వచ్చి వాలిపోతుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆపద్బాంధవుడిలా...
May 07, 2022, 08:22 IST
ఏఎన్యూ/పాత గుంటూరు: ఆంధ్రప్రదేశ్ను నిరుద్యోగరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ,...
May 05, 2022, 04:39 IST
లబ్బీపేట(విజయవాడతూర్పు): మల్టీపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న రోగికి విజయవాడలో తొలిసారిగా బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ను...
May 04, 2022, 19:20 IST
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియా...
May 04, 2022, 18:57 IST
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తోందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ...
May 03, 2022, 21:54 IST
సాక్షి, విజయవాడ: పటమటలంక డీ మార్ట్ వీఎంసీ స్కూల్ వద్ద కారులో మృతదేహం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. పార్కింగ్ చేసిన ఏపీ 37 బీఏ 5456 నెంబరు గల...
May 03, 2022, 16:12 IST
విజయవాడ చిట్టినగర్ సొరంగం ప్రాంతానికి చెందిన వేముల భాగ్యలక్ష్మి, కబేళా సెంటర్కు చెందిన వేముల భార్గవి, వేముల గోపి, పమిడి ముక్కల మండలం తాడంకి...
May 03, 2022, 10:18 IST
సాక్షి, అమరావతి: ఏపీ టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసింగ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మాల్ ప్రాక్టీసింగ్కు పాల్పడిన...
May 03, 2022, 04:21 IST
సాక్షి, అమరావతి/మచిలీపట్నం/పసుమర్రు (పామర్రు)/ఏలూరు (ఆర్ఆర్ పేట): రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో మాల్ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్...
May 03, 2022, 03:55 IST
కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఓ బాలికకు ఆటోడ్రైవర్ మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన విజయవాడ నున్న...