కృష్ణా - Krishna

- - Sakshi
March 19, 2024, 11:43 IST
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ‘కూటమి’ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇంకా టికెట్ల పంచాయితీ కొలిక్కిరాకపోవడం.. ప్రకటించిన సీట్లలోనూ కొందరు...
- - Sakshi
March 19, 2024, 07:24 IST
టీడీపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చిందంటూ పెనుమలూరు మాజీఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ అనుచరగణం సోషల్‌ మీడియా వేదికగా చేసిన ప్రచారం
ప్రొద్దుటూరు అడ్డరోడ్డు సమీపంలో పూర్తయిన జాతీయ రహదారి నిర్మాణ పనులు   - Sakshi
March 19, 2024, 01:35 IST
కంకిపాడు: విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు ఒక్కొక్కటీగా పూర్తవుతున్నాయి. రోడ్డు విస్తరణతోపాటు సర్వీసు రోడ్లకు...
మచిలీపట్నం నగరంలోని పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు  - Sakshi
March 19, 2024, 01:35 IST
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. జిల్లా వ్యాప్తంగా 151 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు....
ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు
సంఘీభావం తెలుపుతున్న క్షత్రియ నాయకులు   - Sakshi
March 19, 2024, 01:30 IST
క్షత్రియ నాయకులు
EC Notice To Chandrababu Over Election Code Violation In AP - Sakshi
March 18, 2024, 21:01 IST
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
Adapa Seshu Comments At YSRCP Kapu Athmeeya Sammelanam - Sakshi
March 18, 2024, 14:38 IST
సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని విమర్శించారు ఏపీ కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా...
- - Sakshi
March 18, 2024, 01:45 IST
ఎన్నికలకు రెండు నెలల పాటు ఉండడంతో అప్పటి వరకు పార్టీ కార్యకర్తలను మచ్చిక చేసుకుని, ప్రచారాలు, ఎన్నికలు పూర్తి చేసుకునేందుకు అభ్యర్థులకు ఖర్చు కూడా...
- - Sakshi
March 18, 2024, 01:45 IST
● సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో పెరిగిన నిఘా ● అమలులోకి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ● టీవీ, పత్రికల యాడ్స్‌ పాటు ఈ సారి సోషల్‌ మీడియా ప్రకటనల...
కంకిపాడు జెడ్పీ పాఠశాలలో బెంచీలపై       హాల్‌టికెట్ల నంబర్లు రాస్తున్న ఉపాధ్యాయులు - Sakshi
March 18, 2024, 01:45 IST
కంకిపాడు: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాఠశాల విద్య శాఖ ఆదేశాలతో సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి...
- - Sakshi
March 18, 2024, 01:45 IST
ఐదు రోజుల ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లుపెనుగంచిప్రోలు: భక్తులతో విశేష పూజలందుకుంటున్న పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల మహోత్సవాలు మార్చి 25...
కలెక్టరేట్‌ నుంచి ప్రశ్నపత్రాలు పంపిస్తున్న అధికారులు - Sakshi
March 18, 2024, 01:45 IST
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో గ్రూప్‌–1 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షల నిర్వహణకు 11 కేంద్రాలను ఏర్పాటు...
- - Sakshi
March 18, 2024, 01:45 IST
కంకిపాడు: పెనమలూరు టీడీపీలో కుర్చీలాట సాగుతోంది. ఎవరికి వారే సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం సీటును ఎవరికిచ్చేది తేల్చకుండా...
ఎస్‌.ఆనంద కృష్ణకు జ్ఞాపిక అందజేస్తున్న  విజయవాడ బ్రాంచ్‌ అధ్యక్షుడు రవికిషోర్‌ - Sakshi
March 18, 2024, 01:40 IST
ఏఐ టెక్నాలజీ వినియోగంపై సదస్సులో వక్తలు
- - Sakshi
March 18, 2024, 01:40 IST
వైఎస్సార్‌ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్‌
Case Registered Against Tdp Leader Bonda Uma - Sakshi
March 17, 2024, 07:37 IST
తన కుమారుడు గుండెపోటుతో మృతిచెందాడని ఆమె తెలిపారు. తన కుమారుడి మృతికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
- - Sakshi
March 17, 2024, 02:20 IST
జేసీ గీతాంజలీ శర్మ చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)ఆదివారం నిర్వహించే గ్రూప్‌–1 పరీక్షకు బయోమెట్రిక్‌...
- - Sakshi
March 17, 2024, 02:20 IST
మచిలీపట్నంటౌన్‌: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని కలెక్టర్‌ పి.రాజాబాబు శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి...
March 17, 2024, 02:20 IST
భవానీపురం(విజయవాడపశ్చిమ): వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన...


 

Back to Top