January 27, 2021, 04:48 IST
అతీంద్రియ శక్తులను ఉన్నట్లుగా ఊహించుకోవడమే ఈ హత్యకు కారణమైందా..? అని చర్చించుకుంటున్నారు.
January 27, 2021, 04:08 IST
‘నువ్వు నా భర్తవు కావు. శివుడిలా మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయవద్దన్నానా’ అంటూ విరుచుకుపడింది.
January 26, 2021, 18:18 IST
ప్రపంచంలో ఘోరాలు పెరిగిపోయాయి, అవి తగ్గటానికే పూజలు చేస్తున్నాం..
January 26, 2021, 15:57 IST
సాక్షి, చిత్తూరు : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు అలేఖ్య (27),...
January 26, 2021, 12:14 IST
నా బిడ్డల్ని వాళ్లకు ఎందుకు చూపిస్తున్నారు. నువ్వు చేసిన పని వల్లే కదా అయ్యా ఇదంతా జరిగింది
January 26, 2021, 08:29 IST
కరోనా చైనాలో పుట్టిందనుకుంటున్నారా..? శివుడి రోమాల నుంచి పుట్టింది. శివుడే అన్నింటికీ సమాధానం చెబుతారని వింతగా మాట్లాడినట్లు తెలిసింది.
January 26, 2021, 03:39 IST
సాక్షి, అమరావతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ, జనసేన పార్టీల నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై నేతలు మల్లగుల్లాలు...
January 26, 2021, 03:00 IST
సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
January 25, 2021, 15:26 IST
ఒరాకిల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న రవీంద్రకు గోవర్ధనగిరిలో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
January 25, 2021, 08:38 IST
తిరుపతి: ‘పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో జరిగి ఉంటే బావుండేది. కరోనా పరిస్థితుల్లో ప్రజలు, ఉద్యోగుల సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలి. ఏకపక్షంగా నిర్ణయాలు...
January 25, 2021, 04:59 IST
కలికిరి (చిత్తూరు జిల్లా): వైఎస్సార్సీపీ నేత కుటుంబాన్ని అంతమొందించడానికి టీడీపీ వర్గీయులు నాటు బాంబులతో దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా పీలేరు...
January 25, 2021, 01:04 IST
సాక్షి, మదనపల్లె: మూఢనమ్మకాలు, విపరీతమైన భక్తి భావాలతో యుక్తవయసులోని ఇద్దరు యువతులను తల్లిదండ్రులు అతికిరాతకంగా హత్యచేశారు. జాతీయ బాలికల దినోత్సవం...
January 24, 2021, 20:22 IST
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇలాకాలో దౌర్జన్యకాండకు దిగారు. మరికుంటపల్లి వద్ద వ్యక్తిగత పని నిమిత్తం వెళ్లిన మల్లికార్జునపై బాంబులతో దాడికి దిగారు.
January 24, 2021, 15:33 IST
సాక్షి, తిరుమల: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమల...
January 23, 2021, 09:17 IST
సాక్షి, తిరుమల: రామతీర్థంలో ప్రతిష్టించే విగ్రహాలు తిరుపతి నుంచి శుక్రవారం రోజు రామతీర్థానికి తరలించామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్...
January 22, 2021, 15:05 IST
సాక్షి, తిరుపతి: బీజేపీ, జనసేన మధ్య కొంత గ్యాప్ ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు....
January 21, 2021, 12:52 IST
అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతరెడ్డి..
January 21, 2021, 11:00 IST
హిందీలో మంత్రాలు పఠిస్తూ హోమం చేశారు. మధ్య మధ్యలో టెంకాయలు కొడుతూ, కర్పూరం, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తూ షో రక్తి కట్టించారు.
January 21, 2021, 10:28 IST
తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు చోటు చేసుకుంది.
January 21, 2021, 03:25 IST
తిరుపతి ఎడ్యుకేషన్: విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ధ్వంసమైన...
January 20, 2021, 14:19 IST
పెనుమూరు(చిత్తూరు జిల్లా): ప్రేయసిని కత్తితో దారుణంగా హత్య చేసిన 24 గంటల్లోపే ఓ ప్రేమోన్మాది చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు...
January 20, 2021, 08:47 IST
సాక్షి, చిత్తూరు : తనను ప్రేమించడం లేదని చెప్పిందని యువతి(19)పై నగరానికి చెందిన సాయికుమార్(21) లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు...
January 20, 2021, 00:23 IST
సాక్షి, పెనుమూరు(చిత్తూరు జిల్లా): ప్రేమించిన యువతి తనతో మాట్లాడేందుకు నిరాకరించడాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు.. ఉన్మాదిలా మారాడు. రోడ్డుపై...
January 19, 2021, 16:19 IST
చిత్తూరు: ప్రియురాలిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకు చెందిన...
January 19, 2021, 09:22 IST
‘ఇక బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతాయి.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థే బరిలోకి దిగుతారు..’ అంటూ ఆయా పార్టీల నేతలు ఆర్భాటంగా ప్రకటించేశారు....
January 19, 2021, 04:46 IST
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా నాగిరెడ్డిపల్లిలోని దర్గా దగ్ధం ఘటన దొంగల పనేనని, దీనివెనుక ఎటువంటి మత విద్వేషాలకు తావు లేదని దర్గా నిర్వాహకుడు...
January 19, 2021, 04:25 IST
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): విలువైన భూములను త్యాగం చేసి హెరిటేజ్ ఫ్యాక్టరీకి ఇస్తే అడుగడుగునా తమకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ చంద్రగిరి మండలం...
January 18, 2021, 16:48 IST
సాక్షి ప్రతినిధి, తిరుపతి : చంద్రగిరి సమీపంలోని తాటికోనలో కీ.పూ 1000ఏళ్ల నాటి ఇనుప యుగపు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. గ్రామంలోని అడ్డకొండపై పురాతన సమాధులను...
January 18, 2021, 12:32 IST
‘కల్యాణం చూతము రారండి.. మా ఊళ్లో గొర్రె, పొట్టేలు కల్యాణం చూతము రారండి’ అంటూ అంగరంగ వైభవంగా జీవాలకు పెళ్లి బాజాలు మోగించారు. సంప్రదాయం ఉట్టిపడేలా...
January 17, 2021, 14:14 IST
సాక్షి, తిరుపతి : గర్భంలోని శిశువును మాయం చేశారంటూ ఓ మహిళ ఆరోపించడంతో తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల...
January 17, 2021, 04:10 IST
కల్లూరు/పులిచెర్ల/తిరుమల (చిత్తూరు జిల్లా): దేశంలోనే ఎక్కడా లేని అద్భుతమైన పథకాలను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
January 14, 2021, 10:27 IST
సాక్షి, తిరుమల: ప్రముఖ సినీ నటుడు మోహన్బాబు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి స్వామి సేవలో...
January 12, 2021, 19:27 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 15 నుంచి సుప్రభాతసేవ పునఃప్రారంభం కానుంది.
January 11, 2021, 08:12 IST
కలకడ : భర్త అంత్యక్రియలకు ఆరురోజుల పసికందుతో యువతి హాజరు కావడం కలకడలో ఆదివారం విషాదాన్ని నింపింది. ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న...
January 10, 2021, 07:21 IST
సాక్షి, కలకడ : ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న 16 ఏళ్ల యువతిని విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం ఆమె భర్తను కబళించింది. ఐదు రోజుల...
January 09, 2021, 15:28 IST
సాక్షి, చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు...
January 09, 2021, 12:11 IST
చిన్నపాటి మనస్పర్థలకే కుంగిపోయావు.. మా నాన్నను వదిలి ఒంటరిగా జీవించాలనుకున్నావు.. అది సాధ్యం కాదని తెలిసి నీ తల్లిదండ్రుల చెంతకు చేరావు.. వారితోనూ...
January 08, 2021, 08:18 IST
ఆధ్యాత్మికపురి.. తిరునగరి 2020 డ్యూటీమీట్కు వేదికగా నిలిచింది. ఇందుకు రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న పోలీసు యంత్రాంగం మొత్తం తరలివచ్చింది. విభిన్న...
January 08, 2021, 08:02 IST
నకిలీ రశీదులతో టోల్గేట్ రుసుం వసూలు చేస్తూ మోసం చేస్తున్న వీఆర్ఏల ఉదంతాన్ని మదనపల్లె సబ్కలెక్టర్ ఎం.జాహ్నవి గుట్టురట్టు చేశారు. సాధారణ...
January 07, 2021, 16:24 IST
సాక్షి, తిరుపతి: హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సెక్యూరిటీ గార్డును ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి...
January 07, 2021, 08:23 IST
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ రాబందులు రెచ్చిపోయారు.. పలుకుబడిని ఉపయోగించారు.. నిబంధనలను తుంగలో తొక్కారు.. పంచాయతీని గుప్పెట్లో పెట్టుకున్నారు.. రూ....
January 07, 2021, 08:14 IST
సాక్షి, పలమనేరు(చిత్తూరు): ఫేస్బుక్లో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఆన్లైన్ చాటింగ్తో దగ్గరయ్యారు. కేవలం ఫేస్బుక్లోని ప్రొఫైల్ ఫొటోలు...