April 10, 2021, 15:36 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు...
April 10, 2021, 13:27 IST
ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యా రాణిలకు కరోనా పాజిటివ్గా తేలడంతో టీడీపీ నేతలు ప్రచారం నుండి నేరుగా ...
April 09, 2021, 17:54 IST
తిరుపతి: వకీల్సాబ్ సినిమాకు, ఎన్నికలకు సంబంధం ఏంటని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం రోజు 4 షోలకే అనుమతుందని తెలిపారు...
April 09, 2021, 13:11 IST
శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్య గ్రంథం, వరాహమిహిరుని బృహత్సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చెంత ఉన్న...
April 09, 2021, 08:02 IST
గ్రామాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి లబ్ధిపొందడానికి ప్రయత్నించారు. అనేకచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఆ పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
April 08, 2021, 20:20 IST
రేణిగుంట (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాళహస్తి పర్యటనలో...
April 08, 2021, 10:31 IST
గత ఏడేళ్లుగా ఆంధ్రా, తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ ఉదయపు దొంగను గంగవరం ఐడీ పార్టీ బుధవారం అరెస్టు చేసింది. తమిళనాడు రాష్ట్రం తిరప్పత్తూరు...
April 08, 2021, 04:05 IST
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోనుగూరు పంచాయతీలో సుబ్రమణ్యస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటన సున్నితమైందని, దీన్ని రాజకీయ పారీ్టలు లబి్ధకోసం...
April 08, 2021, 02:01 IST
సాక్షి, తిరుమల: దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్ల జారీని ఈ నెల 12...
April 07, 2021, 15:02 IST
ఇంట్లో నుంచి కాలు కదపకుండా అన్ని పనులు ఆన్లైన్లో చేసకోవడం చాలామందికి అలవాటైపోయింది. కూర్చున్న చోటుకే కావాల్సినవి వస్తుండటంతో ఆన్లైన్ ఆర్డర్ల...
April 07, 2021, 13:38 IST
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని పురాతన విగ్రహాల ధ్వంసం ఘటనను పోలీసులు ఛేదించారు. కుప్పం మండలం గోనుగురు సమీపంలోని...
April 07, 2021, 05:05 IST
రేణిగుంట (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బైక్...
April 07, 2021, 04:40 IST
పలమనేరు/కుప్పం (చిత్తూరు జిల్లా): వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయాన్ని...
April 07, 2021, 04:36 IST
శాంతిపురం(చిత్తూరు జిల్లా): పరిషత్ ఎన్నికలను కోర్టు వాయిదా వేయడంతో శాంతిపురంలో సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు ఓ ఎంపీటీసీ అభ్యర్థి, వాహన...
April 07, 2021, 04:35 IST
సాక్షి, ముత్తుకూరు: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తన తెలుగు భాషా పరిజ్ఞానాన్ని తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు మరోసారి...
April 06, 2021, 13:10 IST
ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న జగనన్నకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.
April 06, 2021, 12:48 IST
సాక్షి, తిరుపతి: తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ...
April 06, 2021, 09:00 IST
ఓపీఎం పోపీ (గసగసాలు) సాగు వెనుక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన మరో ముఠా ఈ అంతర్జాతీయ మాఫియాకు...
April 06, 2021, 03:38 IST
సాక్షి, తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సైతం ఎమ్మెల్సీ లోకేష్ ప్రసంగం షరా మామూలుగా అపస్వర వాక్కులతో సాగింది. సోమవారం...
April 06, 2021, 03:36 IST
సర్పంచి సాయంతో చందనను మార్చి 22న తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు 25వ తేదీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు. 29వ తేదీన డిశ్చార్జి...
April 05, 2021, 13:39 IST
తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చేతులెత్తేయాలని తాము చెప్పలేదని.. పల్లె, నగర పోరులో ఫలితాలు చూసి...
April 05, 2021, 02:33 IST
సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తానని టీడీపీ జాతీయ...
April 04, 2021, 17:21 IST
భగవంతుని ఆశీస్సులతో సీఎం వైఎస్ జగన్ ధర్మాన్ని నిలబెట్టారన్నారు. సీఎం జగన్ పాలన దిగ్విజయంగా సాగాలని స్వామివారిని కోరుకుంటునన్నారు.
April 04, 2021, 15:44 IST
చంద్రబాబు తీరుపై నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణపై మండిపడుతున్నారు. చంద్రబాబు నిర్ణయానికి నిరసనగా...
April 04, 2021, 14:43 IST
బీజేపీని విమర్శించిన వ్యక్తే ఇప్పుడు మద్దతు తెలపడం శోచనీయమన్నారు. మత ప్రేరేపణలతో అధికారపక్షాన్ని ఓడించాలనే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.
April 04, 2021, 11:39 IST
సాక్షి, నగరి: రెండు మేజర్ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా శనివారం డిశ్చార్జి...
April 03, 2021, 20:11 IST
చంద్రబాబు నిర్ణయంతో టీడీపీలో ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ధాటికి చంద్రబాబు పారిపోయారని ఎద్దేవా చేశారు.
April 03, 2021, 15:54 IST
14 నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించాలని ముందుగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. కానీ దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత...
April 02, 2021, 15:52 IST
ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు...
April 02, 2021, 05:40 IST
తిరుమల: జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఆ రాష్ట్ర లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో...
April 02, 2021, 05:21 IST
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వసతి గృహాల్లో నాటుబాంబుల పేలుళ్లు సంచలనం కలిగించాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఇవి...
April 01, 2021, 11:18 IST
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనితీరు, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీని తీసుకొస్తాయి అంటూ అదిమూలపు...
March 31, 2021, 14:17 IST
కలికిరి సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
March 31, 2021, 13:13 IST
ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికిలేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట.
March 31, 2021, 11:25 IST
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులలో బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారిణి అత్యంత సంపన్న వ్యక్తిగా...
March 31, 2021, 09:38 IST
పుత్తూరు రూరల్ః ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మంగళవారం స్థానిక ఈశ్వరాపురంలోని దుర్గాదేవి ఆలయంలో...
March 31, 2021, 09:03 IST
నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి జనసైనికులు హాజరు కాలేదు.
March 30, 2021, 16:50 IST
అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే 4.5 లక్షల...
March 30, 2021, 09:05 IST
పోలీసులు ఒక కారును ఆపి డోర్ తెరిచారు అంతే..! మ్మే..మ్మే..అని రక్షించండో అన్నట్లు అరుస్తున్న మేకలను చూసి విస్తుపోయారు. కాళ్లు కట్టేసి, కొన్నిటికి...
March 29, 2021, 15:34 IST
జేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ ప్రక్రియలో జనసేన నేతలు కనిపించలేదు. కేవలం బీజేపీ నేతలు, కార్యకర్తలతోనే రత్నప్రభ నామినేషన్ వేశారు. నామినేషన్...
March 29, 2021, 12:01 IST
సాక్షి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ వేశారు....
March 29, 2021, 08:00 IST
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ‘ఫ్యాను’ హవా కొనసాగుతుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్సార్సీపీకి అత్యధిక...