చిత్తూరులో ఘోర ‍ప్రమాదం.. ఆరుగురు మృతి | Road Accident In Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరులో ఘోర ‍ప్రమాదం.. ఆరుగురు మృతి

Feb 13 2026 8:55 AM | Updated on Feb 13 2026 9:35 AM

Road Accident In Chittoor District

సాక్షి, చిత్తూరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కంటైనర్‌ వాహనం కారును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. చిత్తూరు జిల్లాలోని ఇరువారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement