April 16, 2021, 19:18 IST
సాక్షి, గుంటూరు : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి.వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కొంతమంది...
April 16, 2021, 10:58 IST
రాష్ట్రవ్యాప్తంగా సీ అండ్ ఎఫ్, హోల్సేల్ షాపులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రులపైనా నిఘా పెట్టారు. గుంటూరులో బుధవారం ఓ వ్యక్తి 6 ఇంజక్షన్లు...
April 16, 2021, 07:56 IST
గుంటూరు జిల్లాలో అమూల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. జిల్లాలో 831 బల్క్ మిల్క్ కూలింగ్...
April 14, 2021, 13:24 IST
ఆమె స్నేహితులను విచారించగా దివ్యసాయిశ్రీ తనతో కలిసి చదువుతున్న వ్యక్తిని ప్రేమిస్తోందని, అతడితో కలిసి వెళ్లిందని చెప్పారు.
April 14, 2021, 03:11 IST
నెహ్రూనగర్ (గుంటూరు): తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ల దాడి అంటూ ఆరోపణలు చేస్తున్నారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు....
April 12, 2021, 18:15 IST
ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిందో తల్లి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురూ మృత్యువాతపడ్డారు.
April 11, 2021, 04:08 IST
తెనాలి: విమానం ఎక్కడమే చాలా మంది సామాన్యులకు కల లాంటిది. కానీ తెనాలి మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు విమానంలో విహరించడమే కాదు.. ఏకంగా దాన్ని నడిపే...
April 11, 2021, 03:49 IST
గుంటూరు వెస్ట్: కల్తీ వ్యాపారుల లీలలు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలుగుతోందని.. వీరిపై దాడులను గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నిరంతరం జరపాలని...
April 10, 2021, 14:03 IST
జిల్లాలో కొందరు ముఠాలుగా ఏర్పడి ఆపత్కాలంలో భరోసా ఇచ్చే వాహన బీమాల్లో నకిలీ దందా కొనసాగిస్తున్నారు. రవాణాశాఖకు సైతం అనుమానం రాకుండా నకిలీ బీమా...
April 10, 2021, 12:19 IST
పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్రెడ్డి సమాచారంతో ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి...
April 10, 2021, 04:48 IST
సాక్షి, గుంటూరు: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి జీవితకాల కఠిన కారాగారశిక్షతో సహా మూడు శిక్షలు, జరిమానాలు విధిస్తూ...
April 09, 2021, 09:25 IST
సాక్షి, పెదకూరపాడు(గుంటూరు): ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో టీడీపీ నేతలు గురువారం పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్ సీపీ...
April 09, 2021, 09:01 IST
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు, ఆరో డివిజన్ కార్పొరేటర్ పాదర్తి రమేష్గాంధీ గురువారం మృతిచెందారు. డాక్టర్ వైఎస్...
April 08, 2021, 04:57 IST
సత్తెనపల్లి: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి...
April 08, 2021, 04:12 IST
నరసరావుపేట/తెనాలి రూరల్/భవానీపురం (విజయవాడ పశ్చిమ)/గుంటూరు (మెడికల్): ఆహార పదార్థాల కల్తీలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ‘సాక్షి’...
April 08, 2021, 03:31 IST
తెనాలి: భరతముని నాట్య శాస్త్రాన్ని రంగస్థలంపై అనుసరించిన మహానటుడు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రికి రాష్ట్ర ప్రభుత్వం 14 పర్యాయాలు సిఫార్సు చేసినా,...
April 07, 2021, 05:43 IST
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్య విభాగం రెండో యూనిట్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. మూడు కాళ్లతో జన్మించిన ఆడ శిశువుకు అత్యంత...
April 06, 2021, 09:52 IST
సాక్షి, తాడేపల్లిరూరల్: రహస్యంగా బయటకు తీసుకెళ్లిన స్నేహితురాలిని..తిరిగి హాస్టల్లో దిగబెట్టే సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ బీబీఏ విద్యార్థి...
April 06, 2021, 05:07 IST
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులు...
April 06, 2021, 04:20 IST
గుంటూరు రూరల్: ‘వైఎస్సార్సీపీకి ఓటు వేయడం వెంకన్నకు ద్రోహమే’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి సభలో చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది వెంకన్న...
April 06, 2021, 03:59 IST
పెదకాకాని (పొన్నూరు): గుంటూరు జిల్లా పెదకాకాని సర్పంచ్ మండే మాధవీలతకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని ఆమె భర్త...
April 06, 2021, 02:58 IST
సత్తెనపల్లి: పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు డప్పులు మోగుతున్నాయి. ఛత్తీస్గఢ్ వద్ద మావోయిస్టుల దురాగతానికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం...
April 05, 2021, 11:15 IST
మారెప్పగారి రామ్మోహన్, సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ, గుంటూరు నగరాల్లో కల్తీ వంట నూనెలు, నెయ్యి, టీ పొడి తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో...
April 05, 2021, 04:01 IST
మాచవరం (గురజాల): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే అక్కసుతో రెండు కుటుంబాల మధ్య గొడవను అడ్డుపెట్టుకొని వైఎస్సార్...
April 04, 2021, 04:31 IST
సత్తెనపల్లి: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, మండల పరిషత్, జిల్లాపరిషత్, ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు...
April 04, 2021, 04:28 IST
రేపల్లె: గ్రామాల అభివృద్ధికి ఎంతో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిపక్ష నాయకుని హోదాలో బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు దివాళాకోరు...
April 04, 2021, 04:16 IST
వినుకొండ: గుంటూరు జిల్లాలో సర్పంచ్ల ప్రమాణస్వీకారం సందర్భంగా టీడీపీ వర్గీయులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకులపై రాళ్ల దాడి చేశారు. జిల్లాలోని...
April 04, 2021, 04:13 IST
ఈపూరు(వినుకొండ): పంచాయతీ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ తన ఇంటి ముందే వేడుకలా...
April 04, 2021, 04:10 IST
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించడంతోనే తండ్రీ...
April 03, 2021, 20:11 IST
చంద్రబాబు నిర్ణయంతో టీడీపీలో ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ధాటికి చంద్రబాబు పారిపోయారని ఎద్దేవా చేశారు.
April 03, 2021, 10:48 IST
నగరంపాలెం (గుంటూరు): యువకుడి హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. ఈ కేసు వివరాలను...
April 02, 2021, 19:28 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వార్డు, గ్రామ సచివాలయాలను యూనిట్గా తీసుకుని కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టాలని ముఖ్యమంత్రి...
April 02, 2021, 04:56 IST
కారంపూడి (మాచర్ల): పల్నాటి చరిత్ర, సంస్కృతి తనను బాగా ఆకర్షించాయని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. పల్నాడు చరిత్రపై ప్రత్యేక గీతాలు రాస్తానని, వీర...
March 31, 2021, 03:52 IST
మంగళగిరి: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మరో షాక్ తగిలింది. త్వరలో జరగనున్న పరిషత్...
March 30, 2021, 18:51 IST
టీడీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
March 30, 2021, 11:47 IST
లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు.
March 30, 2021, 08:06 IST
తాడేపల్లిరూరల్(మంగళగిరి): స్థానిక ఉండవల్లి సెంటర్ ఎస్బీఐ సమీపంలో సోమవారం పంచాయతీ కార్మికులు చెత్త తొలగిస్తుండగా రూ.2 వేలు, రూ.500, రూ.200 నోట్ల...
March 30, 2021, 05:55 IST
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తుపాకీ కలకలం రేపింది. ఏకంగా ఓ సివిల్ కాంట్రాక్టర్ను ఇంటి విషయంలో తుపాకీతో బెదిరించిన ఘటన సంచలనంగా మారింది...
March 30, 2021, 04:36 IST
గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక, దోనేపూడి గ్రామాల్లో ఆదివారం రాత్రి జరిగిన తిరునాళ్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
March 30, 2021, 03:47 IST
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ 1న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 10.30...
March 29, 2021, 20:28 IST
గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. భారత్పేటలోని 140వ వార్డు సచివాలయాన్ని ఎంపీ మోపిదేవి వెంకటరమణ...
March 29, 2021, 08:44 IST
నరాల బలహీనతతో గురవమ్మకు చూపు పోయింది. మోకాలి చిప్పలు అరిగిపోయి కాళ్లూ నడవలేని స్థితికి చేరుకున్నాయి.