April 10, 2021, 09:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు రెండో విడత భారీగా పెరిగిపోతుండడం భారత ఆర్థిక వ్యవస్థ రికవరీపై ప్రభావం చూపిస్తుందని.. బ్యాంకులకు సమస్యలు...
April 10, 2021, 09:44 IST
సాక్షి, బెంగగళూరు: స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ దేశీయంగా మహిళలు మొబైల్ గేమ్స్పై మరింతగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫ్యాషన్, హెయిర్ స్టయిల్...
April 10, 2021, 05:13 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిక్స్డ్ ఇన్కం సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు వడ్డీ రేట్లు పెరిగే రిస్కుల గురించి ఆందోళన చెందకుండా, పరిస్థితికి...
April 09, 2021, 13:58 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ హెల్త్ స్టార్టప్ ఎంఫైన్.. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవడానికి యాప్లో ఎంఫైన్ పల్స్ పేరుతో టూల్ను...
April 09, 2021, 09:50 IST
సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన 6 సిరీస్ సెడాన్ అప్డేటెడ్ వెర్షన్ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది....
April 09, 2021, 05:40 IST
ముంబై: వ్యర్థాల నిర్వహణ(వేస్ట్ మేనేజ్మెంట్) అనుబంధ సంస్థను విక్రయించినట్లు దివాళాకు చేరిన ఐఎల్అండ్ఎఫ్ఎస్ తాజాగా వెల్లడించింది. ఐఎల్అండ్ఎఫ్...
April 09, 2021, 05:12 IST
ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నియామకాలు స్వల్పంగా పెరిగాయి. నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ ప్రకారం గత నెలలో జాబ్ లిస్టింగ్స్ 3 శాతం...
April 09, 2021, 04:47 IST
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్–రిలయన్స్ డీల్ వివాదంపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన స్టేను...
April 08, 2021, 20:19 IST
ముంబై: ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్స్ రిటైల్ గ్రూప్ విలీన ప్రక్రియను కొనసాగించేందుకు కిశోర్ బియానీకి అనుమతి ఇస్తూ ...
April 08, 2021, 19:41 IST
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా దేశంలోని మూడు మహా నగరాల్లో షోరూమ్లను తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎక్కడైతే బాగుంటుందనే...
April 08, 2021, 11:47 IST
సాక్షి,న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా సంస్థ తమకు లీగల్ నోటీసు జారీ చేసిందని కరోనా వైరస్ టీకా ‘కోవిషీల్డ్’ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్...
April 08, 2021, 05:38 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెడికల్ టెక్నాలజీ రంగంలో ఉన్న యూఎస్ దిగ్గజం మెడ్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు...
April 07, 2021, 14:00 IST
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో...
April 07, 2021, 13:21 IST
సాక్షి,ముంబై: కోవిడ్-19 కాలంలోనూ దేశంలో 3,000 కొత్త నియామకాలు చేపట్టినట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) తెలిపింది.
April 07, 2021, 12:46 IST
సాక్షి,ముంబై: కరోనా కంటే ముందు, తర్వాత కాలంలోను సాంకేతిక ఉద్యోగ నియామకాలు గణనీయంగా పెరిగాయి. వ్యాపారాలను ఆన్లైన్లోకి విస్తరించడం, వ్యవస్థలోకి...
April 07, 2021, 00:18 IST
ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను సాధించింది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే...
April 06, 2021, 12:05 IST
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో మరోసారి హ్యాకింగ్కు గురి కావడం ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. అయితే అతిపెద్ద డేటా బ్రీచ్...
April 06, 2021, 09:10 IST
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ రెండోదశలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద డైమండ్ కంపెనీ ‘భారత్ డైమండ్ బోర్స్’ కీలక నిర్ణయం...
April 06, 2021, 08:25 IST
సాక్షి, ముంబై: భారత్లో తయారు చేసిన ఎస్యూవీలు పది లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్లు సోమవారం కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్...
April 06, 2021, 04:12 IST
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుంది. ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్ అండ్...
April 06, 2021, 00:27 IST
న్యూఢిల్లీ: కోవిడ్–19 కేసులు దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏవైనా అంతరాయాలు తలెత్తితే వాటి...
April 05, 2021, 11:53 IST
కరోనా వైరస్ మహమ్మారి రెండోసారి విస్తరిస్తుండటంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటి వద్ద నుంచి పనిచేసే విధానానికే మొగ్గు చూపుతున్నాయి.
April 05, 2021, 09:58 IST
సాక్షి,న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ సంచలనం నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ వ్యాపారానికి స్వస్తి పలకాలని...
April 05, 2021, 05:56 IST
మీకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా..? 2020లో 15 ప్రధాన ఐపీవోలకు గాను 14 కంపెనీల స్టాక్స్ ఇప్పుడు వాటి ఇష్యూ ధరకు పైనే ట్రేడవుతున్నాయి. వీటిల్లో చాలా...
April 03, 2021, 19:25 IST
దీని మార్కెట్ విలువ 724 కోట్ల రూపాయలుగా అంచాన వేస్తున్నారు.
April 03, 2021, 16:21 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సంస్థంలోని ఫుల్ టైం ఉద్యోగులకు ఏకంగా వారం రోజుల పాటు...
April 03, 2021, 14:06 IST
ముంబై: ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో గ్రూపు వ్యవస్థాపకుడు స్వర్గియ బ్రిజ్మోహన్ లాల్ ముంజల్ భార్య సంతోష్ ముంజల్(92) తుది శ్వాస విడిచారు....
April 03, 2021, 11:01 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకవైపు ఊరిస్తున్న భారీ ఒప్పందాలు.. మరోవైపు నిపుణులైన మానవ వనరుల కొరత. ఇదీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల ప్రస్తుత...
April 03, 2021, 06:36 IST
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా ఫ్యూచర్ గ్రూప్తో కుదుర్చుకున్న డీల్ను...
April 02, 2021, 15:18 IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్తో చేసుకున్నకొనుగోలు ఒప్పందం గడువు...
April 02, 2021, 13:06 IST
సాక్షి, ముంబై: భారతదేశంలో ప్రముఖ గృహ రుణ సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ వివిధ కాలపరిమితుల స్థిర డిపాజిట్ పథకాలపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్...
April 02, 2021, 11:11 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న బిగ్ బజార్ ఇన్స్టాంట్ హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన రెండు...
April 01, 2021, 14:04 IST
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న అనిల్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆస్తిని...
March 31, 2021, 14:42 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ గ్రూపునకు చెందిన కార్పొరేట్ సామాజిక బాధ్యతా విభాగం ‘ఐసీఐసీఐ ఫౌండేషన్’ కిడ్నీ రోగులకు భారీ ఉరటనిస్తోంది. డయాలసిస్...
March 31, 2021, 11:36 IST
సాక్షి,న్యూఢిల్లీ: కారు కొనే ముందు షోరూంకి వెళ్లి ప్రత్యక్షంగా చూస్తాం. వీలైతే వాహనాన్ని నడుపుతాం. ఇదంతా పాత పద్దతి. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది....
March 31, 2021, 11:09 IST
సాక్షి, ముంబై: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మంగళవారం రెండు ప్రీమియం బైకులను భారత మార్కెట్లో విడుల చేసింది. ఇందులో ఒకటి సీబీఆర్650ఆర్...
March 31, 2021, 08:05 IST
టాటా గ్రూప్తో వివాదం కేసులో ప్రతికూల తీర్పు వచ్చిన నేపథ్యంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం...
March 31, 2021, 07:56 IST
సాక్షి,న్యూఢిల్లీ: కొంత విరామం తర్వాత మళ్లీ కెరియర్ ప్రారంభించాలనుకుంటున్న టెక్నాలజీ నిపుణుల కోసం ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ’రిటర్న్షిప్ ప్రోగ్రాం...
March 30, 2021, 18:31 IST
కరోనా మహమ్మారి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన సంస్థలు ఇప్పుడు దానిని శాశ్వతంగా కొనసాగించాలని...
March 30, 2021, 13:09 IST
ప్రముఖ చెల్లింపుల సంస్థ మొబీక్విక్ లక్షలమంది వినియోగదారులు సమాచారం డార్క్వెబ్లో అమ్మకానికి. సుమారు3.5 మిలియన్ల వినియోగదారుల డేటాను డార్క్...
March 30, 2021, 08:55 IST
ఉరుకులు, పరుగుల లైఫ్.. స్విగ్గీనో, జొమాటోనో ఓపెన్ చేయడం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టేయడం.. వండుకునే తీరిక లేకనో, కొత్త కొత్త రకాలు తినాలన్న కోరికనో...
March 30, 2021, 08:25 IST
సాక్షి, ముంబై: వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనో, ఇసుజి, హీరో మోటోకార్ప్ కంపెనీలతో పాటు...