January 17, 2021, 08:53 IST
నాగర్కర్నూల్ : అనారోగ్యంతో చనిపోయిన మహిళ మృతదేహంతో ఓ వ్యక్తి మూడు రోజుల పాటు సహవాసం చేశాడు. అయితే.. మృతదేహాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తుండగా...
January 14, 2021, 05:29 IST
మహబూబ్నగర్ క్రీడలు: సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ పారామోటార్ చాంపియన్షిప్–2021 పోటీలు బుధవారం మహబూబ్నగర్లో అట్టహాసంగా...
January 13, 2021, 14:00 IST
సాక్షి, మహబూబ్నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహబూబ్నగర్లో బుధవారం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఏరో స్పోర్ట్స్, పారా...
January 09, 2021, 02:02 IST
సాక్షి, హైదరాబాద్: యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వనపర్తి జిల్లా పెద్దగూడేనికి చెందిన కొత్తకాపు శివసేనారెడ్డి గెలుపొందారు. ఇటీవల...
January 05, 2021, 09:05 IST
తొర్రూరు: పురుషులకు మాత్రమే పరిమితమైన విద్యుత్ లైన్మెన్ పోస్టును తొలిసారి ఓ గిరిజన యువతి చేజిక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం...
January 02, 2021, 10:14 IST
తెలకపల్లి : ఆర్థిక ఇబ్బందులతో తల్లి తన ఇద్దరు పిల్లలకు పురుగు మందు తాపి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది....
December 31, 2020, 18:34 IST
ఆ పార్టీలో ఆ నలుగురు నేతలు తమ ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారట. దీంతో కొత్త, పాత నేతల మద్య విభేదాలు...
December 31, 2020, 08:10 IST
మహబూబ్నగర్ క్రైం: ఓ పెళ్లింట్లో దొంగ తనం జరిగిన 12 రోజుల్లోనే వేలిముద్ర ల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి చోరీకి గురైన...
December 28, 2020, 14:43 IST
సర్వేయర్ బ్రహ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ పరస్పరం బండ బూతులతో రచ్చకెక్కారు.
December 23, 2020, 07:46 IST
సాక్షి, కోస్గి (మహబూబ్నగర్): యువకుడి అనుమానాస్పద మృతి కేసు, హత్య అని నారాయణపేట డీఎస్పీ మధుసూదన్ రావు నిర్ధారించారు. మంగళవారం స్థానిక పోలీస్...
December 22, 2020, 09:13 IST
సాక్షి, నారాయణపేట: మగ వేషధారణలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ బాలికను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా.. సదరు బాలిక మగ...
December 20, 2020, 18:35 IST
సాక్షి, నారాయణపేట: రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను సీఎం కేసీఆర్ ఎందుకు కలవలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్...
December 20, 2020, 13:30 IST
సాక్షి, మహబూబ్నగర్ : జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్ రాజీనామా చేశారు. ఈ మేరకు...
December 20, 2020, 10:43 IST
సాక్షి, మక్తల్ : కొడుకు మరణవార్త విని తట్టుకోలేకపోయిన ఆ తల్లి గుండెపోటుతో మృత్యువాత పడిన సంఘటన మక్తల్ మండలం చందాపూర్లో శనివారం చోటుచేసుకుంది....
December 19, 2020, 11:28 IST
సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో పెళ్లింట భారీ చోరి జరిగింది. సుమారు 200 తులాల బంగారం, రూ. 7లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన మిడ్జిల్ మండలం...
December 19, 2020, 02:19 IST
ప్రేమ సాక్షిగా ఒక్కటవ్వాలని బాస చేసుకున్నారు.. చేతిలో చెయ్యేసి జీవితాంతం సంతసించాలని కలలు కన్నారు.. కానీ ప్రేమించిన వారిని కాదని పెద్దలు ఇష్టం లేని...
December 16, 2020, 16:48 IST
నేను నిన్న చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
December 15, 2020, 14:18 IST
సాక్షి, మహబూబ్నగర్: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన...
December 15, 2020, 09:05 IST
చాలా మందికి తమ చుట్టూ ఉన్న సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనుంటుంది. కానీ వివిధ కారణాల రీత్యా, నగరాలలో ఉండే యాంత్రిక జీవన ప్రభావం వల్ల ఏమీ చేయలేక...
December 14, 2020, 15:30 IST
సాక్షి, మహబూబ్ నగర్ : దేశంలో అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణలు తెచ్చారని, దేశంలో ప్రతిపక్షాలు, రాష్ట్రంలో టీఆర్ఎస్...
December 13, 2020, 16:22 IST
సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. ఆలూరు కల్తీ కల్లు తాగిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు కల్లు...
December 10, 2020, 12:05 IST
సాక్షి, మహబూబ్నగర్: ప్రతి ఒక్కరిలో ఏదో ఓ కళ ఉంటుంది. దాన్ని గుర్తించి సాధన చేస్తే అందులో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నోటితో వేణుగానం చేయటం సహజమే...
December 10, 2020, 08:31 IST
సాక్షి, ఆదిలాబాద్/మంచిర్యాల: ఒకప్పుడు అడపాదడపా కనిపించిన పులి.. ఇప్పుడు రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే పులి దాడిలో ఇద్దరు హతమైపోగా, రోజుకో చోట...
December 09, 2020, 15:28 IST
నాగర్కర్నూల్ : నల్లమల్ల దట్టమైన అడవీ ప్రాంతంలో విహరిస్తున్న పెద్ద పులి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహబాద్ ...
December 09, 2020, 13:47 IST
సాక్షి, నారాయణపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకెళ్తే.. మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ...
December 09, 2020, 08:04 IST
సాక్షి, మరికల్ (నారాయణపేట): మరికల్ మండలం పెద్దచింతకుంటకు చెందిన దంపతులు ఆర్టీసీ కండక్టర్ నరసింహరెడ్డి, లక్ష్మి, కుమారుడు భరత్కుమార్రెడ్డి...
December 08, 2020, 08:17 IST
సాక్షి, అమరచింత(వనపర్తి జిల్లా): పెళ్లి వేడుకల్లో హుషారుగా ఆడిపాడి, చిందులేసిన ఓ బాలుడు కొన్ని గంటల్లోనే కారు డిక్కీలో అనుమానాస్పద స్థితిలో మృతి...
December 06, 2020, 11:44 IST
సాక్షి, గండేడ్ (మహబూబ్నగర్): మారుమూల పల్లెలో పుట్టి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుటుంబంతో సన్నిహితంగా ఉండి పరిగి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన...
December 04, 2020, 08:19 IST
సాక్షి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ పట్టణం ఆవిర్భవించి శుక్రవారం నాటికి 130 ఏళ్లు గడుస్తోంది. గంగా జమునా తహజీబ్కు ఆలవాలంగా ప్రముఖులతో...
December 01, 2020, 10:12 IST
సాక్షి, అలంపూర్: మధురస్మృతులు.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోని తీపి జ్ఞాపకాలు. తుంగభద్ర పుష్కరాల్లో అలాంటి మధుర జ్ఞాపకాలను పలువురు భక్తులు గుర్తు...
November 29, 2020, 11:05 IST
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణపేట జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరికల్ మండలం...
November 23, 2020, 08:43 IST
సాక్షి, మిడ్జిల్(జడ్చర్ల): మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని వేములలో ఆదివారం ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.....
November 17, 2020, 09:48 IST
సాక్షి. నాగర్కర్నూల్ క్రైం: ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని రాష్ట్ర డీజీపీ సూచిస్తున్నప్పటికీ కొందరు పోలీసులు హద్దుమీరి...
November 14, 2020, 09:07 IST
సాక్షి, నాగర్కర్నూల్: శానసమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరును రాష్ట్ర...
November 12, 2020, 08:25 IST
అమరచింత (కొత్తకోట): పట్టణ సమీపంలోని కొత్తతండా శివారులో ఉన్న పత్తి పొలంలో బుధవారం ఓ యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఎస్ఐ ఆంజనేయులు...
November 11, 2020, 08:52 IST
తెలకపల్లి (నాగర్కర్నూల్): అనుమానాస్పద స్థితిలో సంపు గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మండలంలోని గడ్డంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది....
November 10, 2020, 09:04 IST
ఐశ్వర్యను తల్లిదండ్రులు ఢిల్లీకి పంపించారు. గత ఏడాదిన్నరగా ఆమె ఢిల్లీ వర్సిటీలోని హాస్టల్లో ఉంటూ డిగ్రీ (రెండవ సంవత్సరం) చదువుకుంటోంది.
October 31, 2020, 01:22 IST
సాక్షి, హైదరాబాద్: మనం ఉంటున్న ఇంట్లో వసతులు లేకుంటే ఏం చేస్తాం.. మరో ఇంటికి మారతాం. మరి ఓ దేవుడి గుడిలో సమస్యలు ఏర్పడితే దేవుడు కూడా మరో కోవెలకు...
October 28, 2020, 11:40 IST
సాక్షి, మహబూబ్నగర్ : నగరానికి చెందిన మందా సాగర్ అనే యువకుడి చేతిలో కిడ్నాప్, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు...
October 26, 2020, 15:45 IST
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో సందరంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు...
October 25, 2020, 06:34 IST
సాక్షి, వనపర్తి: పండగ పూట జిల్లాలోని గోపాల్పేట మండలం బుద్దారంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి పాత మట్టి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి...
October 24, 2020, 10:30 IST
సాక్షి, నాగర్కర్నూల్: మద్యానికి బానిసైన కొడుకు కన్నతల్లిని అతిదారుణంగా చంపిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.....