కొమరం భీమ్ - Komaram Bheem

మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, పక్కన అదనపు కలెక్టర్లు, ఎస్పీ, తదితరులు  - Sakshi
March 19, 2024, 00:25 IST
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ● అధికారులతో సమీక్షా సమావేశం
- - Sakshi
March 19, 2024, 00:25 IST
కాగజ్‌నగర్‌రూరల్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని సి ర్పూర్‌ పేపర్‌ మిల్లు యాజమాన్యం పలు రహదారులను మూసివేస్తూ గతంలో అడ్డంగా గోడలు నిర్మించిన విషయం తెలిసిందే...
దహెగాం మండలంలో ఆరబెట్టిన మిర్చి పంట - Sakshi
March 19, 2024, 00:25 IST
దహెగాం(సిర్పూర్‌): జిల్లాలో వాతావరణం చల్ల బడింది. నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంటోంది. మబ్బులతో అన్నదాతలు కలవరం చెందుతున్నారు. గత వారం పలు...
కెరమెరి మండలంలోని చందుగూడ అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన - Sakshi
March 19, 2024, 00:25 IST
కెరమెరి(ఆసిఫాబాద్‌): ఇప్పటికే పాఠశాలల్లో ఈ నె ల 15 నుంచి ఒంటిపూట తరగతులు కొనసాగుతుండగా.. తాజాగా అంగన్‌వాడీ కేంద్రాలు సైతం మధ్యాహ్నం వరకే...
March 19, 2024, 00:25 IST
పబ్లిక్‌ స్కూల్‌కు విద్యార్థి ఎంపిక
జిల్లా కేంద్రంలోని మోడల్‌స్కూల్‌లో హాల్‌టికెట్‌ నంబర్లు వేస్తున్న ఉపాధ్యాయులు - Sakshi
March 17, 2024, 23:35 IST
● నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ● జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ● పరీక్షలకు హాజరుకానున్న 6,637 మంది విద్యార్థులు ● దూర ప్రాంత...
March 17, 2024, 23:35 IST
‘ప్రజావాణి’ రద్దు ఆసిఫాబాద్‌: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వి డుదలైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా వాణి...
- - Sakshi
March 17, 2024, 23:35 IST
చింతలమానెపల్లి(సిర్పూర్‌): ఎన్నికల సంఘం పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది....
కౌటాల రైతు వేదిక వద్ద బోర్‌ నుంచి బయటికి లాగిన పైప్‌ - Sakshi
March 17, 2024, 23:35 IST
కౌటాల మండలం గుడ్లబోరి రైతువేదిక వద్ద ఉన్న బోర్‌లోని మోటార్‌ ఈ నెల 14న చో రీకి గురైంది. శనివారం కౌటాల ఏవో పాలకుర్తి రాజేశ్‌ ఫిర్యాదు చేశారు. రూ.50 వేల...
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే - Sakshi
March 17, 2024, 01:55 IST
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే
మాట్లాడుతున్న సివిల్‌ జడ్జి కె.యువరాజ - Sakshi
March 17, 2024, 01:55 IST
ఆసిఫాబాద్‌: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.యువరాజ అన్నారు. శనివారం...
గోయగాంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల - Sakshi
March 17, 2024, 01:55 IST
బడులకు విద్యుత్‌ భారం తగ్గనుంది. ఇటీవల తెల్లరేషన్‌ కార్డు కలిగిన లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ...
March 17, 2024, 01:55 IST
● పదో తరగతి విద్యార్థులకు నిపుణుల సూచనలు ● మెలకువలు పాటిస్తే ఉన్నత గ్రేడులు సొంతం
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ - Sakshi
March 17, 2024, 01:55 IST
● కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ● కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌
శిశువుతో సిబ్బంది, కుటుంబీకులు - Sakshi
March 17, 2024, 01:55 IST
భీమిని: మండలంలోని అక్కళ్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి మహేశ్వరి నిండు గర్భిణి. పురుటినొప్పులు రావడంతో శనివారం 108కు సమాచారం అందించారు. వాహనంలో...
రాస్తారోకో చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు
 - Sakshi
March 17, 2024, 01:55 IST
● ఎమ్మెల్యే కోవ లక్ష్మి
March 17, 2024, 01:55 IST
కెరమెరి: వైద్యసేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముంజం శ్రీనివాస్‌ అన్నారు. శని వారం ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా...
- - Sakshi
March 17, 2024, 01:55 IST
● ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం ● రేపటి నుంచి ప్రారంభం ● జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 6,637 మంది ● డీఈవో అశోక్‌
March 17, 2024, 01:55 IST
● ‘ఆర్‌ఎస్పీ’ రాజీనామాతో సందిగ్ధంలో కేడర్‌ ● బీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం
- - Sakshi
March 17, 2024, 01:50 IST
ఒక పరీక్ష రాశాక దాని గురించి పూర్తిగా మర్చిపోవాలి. విద్యార్థుల దృష్టి తర్వాతి రోజు రాయనున్న పరీక్షపైనే కేంద్రీకరించాలి. ఫలానా ప్రశ్నకు సమాధానాన్ని...
పాఠశాలలో ధ్యానం చేస్తున్న విద్యార్థులు - Sakshi
March 17, 2024, 01:50 IST
మరికొన్ని ముఖ్య సూచనలు... ● విద్యార్థి తెలివితేటలను హరించి వేసేది ఒత్తిడి. మొదట ఒత్తిడిని దరిచేరనీయవద్దు. ఈ పరీక్షలు కేవలం పైతరగతులకు వెళ్లేందుకే...
శ్రీనివాస్‌కు నియామక పత్రం ఇస్తున్న జనక్‌ప్రసాద్‌
 - Sakshi
March 17, 2024, 01:50 IST
- - Sakshi
March 17, 2024, 01:50 IST
విద్యార్థులకు పరీక్షల రాయడం కొత్త కాదు. ఏడాదంతా నెల, త్రైమాసిక, అర్థవార్షిక పరీక్షలు రాస్తూనే ఉంటారు. కాకపోతే ఇతర పరీక్ష కేంద్రంలో రాస్తున్నామని భయం...
- - Sakshi
March 17, 2024, 01:50 IST
విద్యార్థులకు సమయపాలన చాలా ముఖ్యం. చేయగలిగే లక్ష్యాలను మాత్రమే ఎంచుకోవాలి. ప్రశ్న పత్రంలో కూడా అదే విధంగా తగిన ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకున్న తర్వాత...
March 17, 2024, 01:50 IST
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు ఎస్సై మహేదర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల...
- - Sakshi
March 17, 2024, 01:50 IST
● ఇంటి నిర్మాణ అనుమతులకే పరిమితం.. ● ఇంటి యజమానులు, మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం ● మున్సిపాలిటీల్లో కానరాని ఇంకుడు గుంతల నిర్మాణాలు
శిలాఫలకం ఆవిష్కరిస్తున్న శ్రీనివాస్‌ - Sakshi
March 17, 2024, 01:50 IST
● డైరెక్టర్‌ యన్‌వీకే శ్రీనివాస్‌
March 16, 2024, 01:55 IST
బ్రిడ్జి కోర్సు పరీక్షకు 637 మంది హాజరు ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియెట్‌ బ్రిడ్జి కోర్సు పరీక్షకు 706 మంది...
మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి సీతక్క - Sakshi
March 16, 2024, 01:55 IST
● ఇన్‌చార్జి మంత్రి సీతక్క ● నాలుగు జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష


 

Back to Top