January 27, 2021, 18:37 IST
సాక్షి,ముంబై: వేల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఓంకార్ గ్రూప్ చైర్మన్ కమల్ గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్ బాబూలాల్ వర్మలకు...
January 27, 2021, 17:44 IST
సాక్షి, రాజమండ్రి : రైల్వే క్రాసింగ్ల వద్ద, రైలు పట్టాలవద్ద ఎన్ని ఘోర ప్రమాదాలు జరుగుతున్నా.. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా..జనాల...
January 27, 2021, 17:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల సుదీర్ఘ పోరాటంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ఆందోళన...
January 27, 2021, 16:38 IST
భువనేశ్వర్: కరోనా వ్యాక్సిన్ వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కోవిడ్ టీకా వేసుకున్నవారు మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా...
January 27, 2021, 16:07 IST
అల్లర్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు.. వీటి వెనక కుట్ర కోణం దాగి ఉంది
January 27, 2021, 15:12 IST
పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, విందు భోజనాలు, బంధువులతో సందళ్లు.. పచ్చని పందిళ్లు.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో...
January 27, 2021, 15:02 IST
కోజికోడ్: బంగారం అక్రమ మార్గాల్లో రవాణా చేస్తూ పట్టుబడుతున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. బంగారాన్ని రహాస్యంగా తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ...
January 27, 2021, 15:01 IST
ఖాట్మండు: నేపాల్ ప్రధాని(ఆపద్ధర్మ) కేపీ శర్మ ఓలి భారత్కు ధన్యవాదాలు తెలిపారు. తమ దేశానికి కరోనా నిరోధక వ్యాక్సిన్ను సరఫరా చేసినందుకు గానూ కృతజ్ఞతా...
January 27, 2021, 14:35 IST
దాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవాడు. దీంతో దాదాపు నాలుగు గంటలపాటు మత్తులో...
January 27, 2021, 14:26 IST
సాక్షి, న్యూఢిల్లీ : పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది....
January 27, 2021, 14:25 IST
తిరువనంతపురం : పోలీసు కస్టడీ అనంతరం జైలు నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే 17 ఏళ్ల నిఖిల్ పాల్ అనే యువకుడు మరణించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది....
January 27, 2021, 14:11 IST
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్టాక్ ఇండియాలో తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది. యాప్పై భారత ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించిన...
January 27, 2021, 13:46 IST
కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో దేశీయ వజ్రాల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందన్న తొలి అంచనాలు తాజాగా కొంత మెరుగుపడుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం–...
January 27, 2021, 13:46 IST
త్రిసూర్కు చెందిన పోలీ వర్గీస్ ఈ గేమ్స్ను రద్దు చేయాల్సిందిగా కోరుతో హైకోర్టును ఆశ్రయించారు.
January 27, 2021, 13:36 IST
రైతు గణతంత్ర పరేడ్ పేరిట రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామాలకు...
January 27, 2021, 13:14 IST
పొరుగిల్లలోని బాత్రూంలలోకి దొంగతనంగా ప్రవేశించి మహిళల....
January 27, 2021, 13:01 IST
''చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. నా దేశానికి తిరిగి రాగానే స్వర్గంలోకి వచ్చినట్లుంది' అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
January 27, 2021, 13:01 IST
అరుపులకు ఆ ప్రాంతంలోకి అపరిచితులు వెళ్లాలంటే హడలిపోయేవారు. కాలనీవాసులు ఎవరైనా రాత్రిళ్లు ఆలస్యంగా వస్తే వారికి తోడుగా రేమణి వచ్చేదని టైర్ల వ్యాపారం...
January 27, 2021, 12:43 IST
‘‘ నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలాగా ఉంది’’ అంటూ నీచంగా మాట్లాడేది. నేను ఓ నెల రోజుల పాటు...
January 27, 2021, 11:33 IST
తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.
January 27, 2021, 11:30 IST
గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంతో పరిసర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి...
January 27, 2021, 11:12 IST
కొందరు నిరసనకారులు పోలీసులపైకి కర్రలతో దాడి చేయగా, ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు ఎర్రకోట సమీపంలోని 15 అడుగుల లోతున్న కందకంలోకి దూకారు.
January 27, 2021, 09:44 IST
ఫేస్బుక్ వాడితే ఫోన్ నంబర్ అమ్ముకున్నట్లే!
వివిధ దేశాల్లో నానా రకాల వివాదాలతో ఇబ్బందులు పడుతున్న ఆన్లైన్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో...
January 27, 2021, 09:30 IST
గర్భిణి ఇంటికి వచ్చి పరిస్థితిని గమనించి ఆమె.. ఇంట్లోనే ప్రసవం చేయడం మంచిదని వారికి సలహా ఇచ్చింది. వాస్తవానికి పురిటి నొప్పులు మొదలైన సందర్భంలో...
January 27, 2021, 08:46 IST
అయోధ్య: గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒకపక్క ఘనంగా జరుగుతున్న తరుణంలో అయోధ్యలో నూతన మసీదు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అయోధ్య సమీపంలోని ధనిపూర్...
January 27, 2021, 05:19 IST
‘రంగ్ దే బసంతి’, జై జవాన్ జై కిసాన్’అని నినదిస్తూ రాజధాని వీధుల్లో ట్రాక్టర్లు, బైక్లు, గుర్రాలపై కవాతు ప్రారంభించారు. పలు చోట్ల స్థానికులు...
January 27, 2021, 00:36 IST
బుధవారం ఆమెకు పూర్తి విడుదల కలుగుతుందని, దానికి సంబంధించిన తంతు అంతా ఆస్పత్రిలోనే పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు.
January 26, 2021, 19:12 IST
లండన్: భూమిపై ఉన్న మంచు కరిగే వేగం నానాటికీ పెరిగిపోతోంది. 1994-2017 మధ్య 28 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయిందని తాజా అధ్యయనం వెల్లడించింది. గత...
January 26, 2021, 18:54 IST
సాక్షి, న్యూఢిల్లీ: నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే నాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్ పరేడ్లో హింస చెలరేగిన నేపథ్యంలో.. రైతు సంఘాల నేతలు...
January 26, 2021, 18:32 IST
హైదరాబాద్: గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు...
January 26, 2021, 16:56 IST
లక్నో: 2022లో జరుగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టింది. 403 అసెంబ్లీ...
January 26, 2021, 16:49 IST
ఒడిశా: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాష్-ఎన్జీ(న్యూ జనరేషన్) క్షిపణిని విజయవంతంగా...
January 26, 2021, 16:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే రోజున రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారడంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. ఘటనపై వెంటనే...
January 26, 2021, 15:45 IST
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న నిరసనతో దేశ రాజధాని నగరం రణరంగంగా మారింది. ముఖ్యంగా రిపబ్లిక్ డే రోజున...
January 26, 2021, 15:01 IST
లక్నో: 72వ గణతంత్ర దినోత్సవం నాడు అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. ఇండో-ఇస్లామిక్ కల్చరల్...
January 26, 2021, 14:36 IST
ప్రస్తుతం వీడియో కాలింగ్ కోసం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్లో గూగుల్ డ్యుయో యాప్ ఒకటి. ఇందులో ఒకేసారి 32 మందితో వీడియో కాల్ చేసి మాట్లాడుకొనే...
January 26, 2021, 14:35 IST
తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన రైతులు 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటవైపుగా దూసుకొచ్చారు.
January 26, 2021, 14:28 IST
పూనా ఒప్పందం జరిగింది ఎప్పుడు జరిగింది? 1932లో. ఆ ఒప్పందం మీద సంతకం చేసింది ఎవరు? మహాత్మా గాంధీ– బాబా సాహెబ్ అంబేద్కర్. ఆ ఒప్పందం ఎక్కడ జరిగింది?...
January 26, 2021, 13:11 IST
500 మిలియన్లకు పైగా ఫేస్బుక్ వినియోగదారుల ఫోన్ నంబర్లు ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ బోట్ ద్వారా అమ్ముడవుతున్నాయి.
January 26, 2021, 12:57 IST
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. లక్షలాది మంది రైతులు వేలాది ట్రాక్టర్లతో...
January 26, 2021, 12:01 IST
ఘాజీపూర్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించారు. ఇక రైతుల ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా ఉన్న సింఘు సరిహద్దులో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.
January 26, 2021, 11:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనా యాప్లపై కేంద్రం తాజాగా మరో కొరడా ఝళిపించింది. భారతదేశంలో టిక్టాక్, ఇతర 58 చైనా యాప్లపై శాశ్వత నిషేధం విధించినట్టు...