March 19, 2024, 13:21 IST
సాక్షి, పాట్నా : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు రాష్ట్రీయ...
March 19, 2024, 13:04 IST
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది...
March 19, 2024, 12:28 IST
ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇన్ఫ్రా, ఫార్మా కంపెనీలతోపాటు రాజకీయ పార్టీలకు...
March 19, 2024, 12:19 IST
ప్రతియేటా మార్చి 22న బీహార్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రాష్ట్రం పేరు వినగానే ఇదొక వెనుకబడిన ప్రాంతమనే భావన అందరిలో కలుగుతుంది. అయితే బీహార్కు...
March 19, 2024, 12:15 IST
గాంధీ నగర్, సాక్షి : లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కేతన్ ఇనామ్దార్ తన పదవికి రాజీనామా...
March 19, 2024, 12:11 IST
MLC Kavitha Case Updates In Liquor Scam..
►తన అరెస్ట్ అక్రమం అంటూ పిటిషన్ దాఖలు చేసిన కవిత.
►తన పిటిషన్ను విచారణకు స్వీకరించాలని సీజేఐకి విజ్ఞప్తి...
March 19, 2024, 11:58 IST
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహరాల్లో నిపుణుడైన ఇండియన్ ఫారెన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి వినయ్కుమార్ను రష్యా రాయబారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ...
March 19, 2024, 11:32 IST
బెంగళూరు: బీజేపీని తాము నమ్ముతామని, లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి మూడు లేదా నాలుగు సీట్లు ఆ పార్టీ ఇస్తుందన్న నమ్మకం ఉందని జేడీఎస్ అధినేత...
March 19, 2024, 11:25 IST
రాబోయే లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య, సమాజ్వాదీ పార్టీ నేత...
March 19, 2024, 11:24 IST
సాక్షి, చెన్నై : తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా వడివడిగా అడుగులు వేస్తోందా? 400కుపైగా లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కషాయ...
March 19, 2024, 10:58 IST
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విడుదల చేసిన ప్రకటనపై ఆమ్ఆద్మీపార్టీ(...
March 19, 2024, 10:40 IST
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిధ్దం చేసేందుకు..
March 19, 2024, 10:27 IST
జమ్మూకశ్మీర్లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు...
March 19, 2024, 09:25 IST
గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారు..
March 19, 2024, 09:24 IST
సాక్షి, ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్.. ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్ జైలు...
March 19, 2024, 09:16 IST
దేశంలో ఐటీ హబ్గా పేరొందిన బెంగళూరులో చుక్క నీటి కోసం జనం తహతహలాడుతున్నారు. ఇప్పుడు ముంబైలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. బృహన్ ముంబై మున్సిపల్...
March 19, 2024, 08:19 IST
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ రాజకీయం రంజుగా మారింది.
లోక్సభ సీట్ల కేటాయింపుతో బీహార్లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్...
March 19, 2024, 08:15 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్విస్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ...
March 19, 2024, 08:02 IST
2024 లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక...
March 19, 2024, 07:31 IST
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు...
March 19, 2024, 07:21 IST
ఉత్తరప్రదేశ్లో వందేభారత్ రైలుపై అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనతో రైల్వేశాఖలో కలలకం చెలరేగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రైల్వే...
March 19, 2024, 06:56 IST
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. దీనికి ఆ పార్టీలోని సీనియర్ నేతలే కారణమంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాబోయే లోక్...
March 19, 2024, 06:33 IST
ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
March 19, 2024, 06:28 IST
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని బీజేపీ...
March 19, 2024, 06:20 IST
భాష విజయానికి సాధనం. రాజకీయాల్లో భాషతో ఆకర్షించేవారు వేగంగా పైమెట్టు మీదకు చేరుతారు. అయితే ఆ రంగంలో బహుభాషలతో ఆకట్టుకునే మహిళలు తక్కువ. కాని సామాన్య...
March 19, 2024, 05:54 IST
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ గైర్హాజరుల పర్వం ఢిల్లీ జలమండలి కేసులోనూ పునరావృతమైంది. మద్యం అవకతవకల కేసులో...
March 19, 2024, 05:48 IST
శివమొగ్గ/కోయంబత్తూర్: ‘శక్తి’ని అంతంచేయడమే తమ లక్ష్యమన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాస్త్రంగా...
March 19, 2024, 05:41 IST
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. బాండ్లను కొనుగోలు చేసిన వారు,...
March 19, 2024, 05:35 IST
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం భారీ కసరత్తుకు తెరతీసింది. ఉత్తరప్రదేశ్,...
March 19, 2024, 05:12 IST
ఒకప్పుడు ఎన్నికల ప్రచారమంటే గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు. ఇప్పుడా రోజులు పోయాయి. అక్కడక్కడా ఫెక్సీలున్నా అవన్నీ బడా నేతల దృష్టిలో పడేందుకు చోటా...
March 19, 2024, 00:39 IST
సాక్షి ప్రతినిధి ,కరీంనగర్: ‘తెలంగాణను దోచుకున్న వారెవరైనా సరే వదిలేది లేదు. ఇది నరేంద్ర మోదీ ఇస్తున్న గ్యారంటీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి...
March 18, 2024, 21:52 IST
Nirbhaya Lawyer Seema Kushwaha: సుప్రీంకోర్టు న్యాయవాది, బీఎస్పీ నేత సీమా కుష్వాహా సోమవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ...
March 18, 2024, 21:04 IST
జూన్ నెలాఖరు వరకు బెంగళూరు నీటి అవసరాలు తీర్చేందుకు పరిష్కారం ఉంది. కావేరి, కబినీ నదులలో నగరానికి కావలసిన నీటిని ప్రభుత్వం నిల్వ చేసిందని ముఖ్యమంత్రి...
March 18, 2024, 20:02 IST
రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన హామీలను ప్రకటించింది. 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతోపాటు యువత, మహిళలు, రైతులు, కార్మికులకు 25...
March 18, 2024, 18:56 IST
భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. 2024 ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి...
March 18, 2024, 18:51 IST
రానున్న లోక్ సభ ఎన్నికలు పలు విశేషాలు, ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్న 2024 లోక్సభ ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా...
March 18, 2024, 18:18 IST
పాట్నా: బిహార్లో అధికార ఎన్డీయే కూటమిలో వచ్చే లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. మొత్తం 40 లోక్ సభ స్థానాలున్న బీహార్లో బీజేపీ 17...
March 18, 2024, 17:26 IST
ఢిల్లీ:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివారం భారత్ జోడో న్యాయ్...
March 18, 2024, 17:05 IST
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె 'రోహిణి ఆచార్య' రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది...
March 18, 2024, 16:41 IST
గౌతమ్ బుద్ధ్ నగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ నోయిడా అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తుంది. ఢిల్లీ సమీపంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది....
March 18, 2024, 16:25 IST
చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన (వికసిత భారత్) భారతదేశానికి బలమైన పునాది పడిందని బీజేపీ నాయకుడు, లోక్సభ అభ్యర్థి అశోక్...
March 18, 2024, 16:07 IST
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను మార్చి 21లోగా అందించాలని ఎస్బీఐకు సుప్రీం డెడ్లైన్ విధించింది. ఎలక్టోరల్ బాండ్ల కేసు...