April 23, 2021, 06:11 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తుండడం, మరణాల సంఖ్య పెరుగుతుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ప్రాణవాయువు, అత్యవసర...
April 23, 2021, 05:51 IST
అటు సుప్రీంకోర్టు కూడా ఆక్సిజన్ సరఫరాలో సమగ్ర వ్యూహాన్ని రచించాలని ఆదేశించింది. వాస్తవానికి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ డిమాండ్కి మించి ఉత్పత్తి...
April 23, 2021, 04:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఎటు చూసినా హాహాకారాలు.. భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్న ప్రజలు...ఆసుపత్రుల ముందు చికిత్స కోసం పడిగాపులు.. ప్రాణం పోయిన అనంతరం...
April 23, 2021, 00:15 IST
సాక్షి, ముంబై: తన కోళ్ల ఫారంలోని కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయని అందుకు దాణా అమ్మిన కంపెనీ బాధ్యత వహించాలని ఒక వ్యక్తి పోలీసుస్టేషన్ మెట్లెక్కాడు. ఈ...
April 23, 2021, 00:01 IST
న్యూఢిల్లీ: దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారికి కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రభుత్వాలకు రూ.67,193 కోట్లు ఖర్చవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్...
April 22, 2021, 23:06 IST
కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగనున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నారు
April 22, 2021, 20:57 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ది ప్రింట్ హిందీ ఎడిటర్ , సీనియర్ మహిళా జర్నలిస్టు రేణు అగల్ ఇకలేరు. డిల్లీకి చెందిన...
April 22, 2021, 20:41 IST
మీరు ఎప్పుడైనా ఏ కారణం లేకుండా జాబ్ చేయకపోతే మీ కంపెనీ శాలరీ ఇచ్చిందా?. ఒకవేల ఇచ్చిన మహా అయితే 15 రోజులో, నెల రోజులో ఇస్తుంది. కానీ కొన్ని ఏళ్ల పాటు...
April 22, 2021, 20:19 IST
బెంగళూరు: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో చనిపోయే వారి సంఖ్య కూడా రోజు పెరుగుతూనే ఉంది....
April 22, 2021, 19:27 IST
ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లోనే పాన్ కార్డును తీసుకునే సౌకర్యాన్ని ఆదాయపు పన్ను శాఖ కలిపిస్తుంది. గతంలో లాగా ఇప్పుడు ఈ-పాన్ కార్డు కోసం రెండు...
April 22, 2021, 19:18 IST
ఆసుపత్రిలో నెలకొన్న దుర్భర పరిస్థితి, రోగుల ప్రాణాలను కాపాడలేని నిస్సహాయతపై ఒక సీనియర్ వైద్యుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన...
April 22, 2021, 19:16 IST
ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర కోవిడ్ తాకిడికి కకావికలం అయ్యింది. బెడ్స్ లేక.. తగినంత ఆక్సిజన్ లభించక ఎంతోమంది ప్రాణాలు...
April 22, 2021, 17:58 IST
అసోంలోని సిల్చార్ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించు కోవాల్సిన విమాన ప్రయాణికులు అధికారుల కళ్లుగప్పి...
April 22, 2021, 17:54 IST
దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాలు తమకు ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ పంపించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ప్రస్తుత...
April 22, 2021, 17:41 IST
ముంబై: మగవారిలో కొందరు మగానుభావులు ఉంటారు. వీరికి సమయం, సందర్భం ఇలాంటి ఏం పట్టవు. ఆడగాలి సోకితే చాలు.. చిత్తకార్తి కుక్కలా మారిపోతారు. అవతలి మనిషి...
April 22, 2021, 17:29 IST
ఐఈఎస్లో 15 పోస్టులు, ఐఎస్ఎస్లో 11 పోస్టులు భర్తీ చేయనున్నారు.
April 22, 2021, 16:02 IST
దేశంలో మహమ్మారి ఎంతటి విలయం సృష్టిస్తుందో ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు
April 22, 2021, 15:16 IST
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి అరచేతిలో స్మార్ట్ఫోన్ ఉంటుంది. వీరు తమ ఒక్కరూ తమ అవసరాల కోసం కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటారు. గూగుల్ ప్లేస్టోర్లో నుంచి...
April 22, 2021, 14:20 IST
న్యూఢిల్లీ: అస్సాంలోని ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు చెందిన ముగ్గురు ఉద్యోగులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆయుధాలు కలిగిన...
April 22, 2021, 13:52 IST
ముంబై: దేశంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ రూపంలో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో...
April 22, 2021, 13:49 IST
మయూర్ షెల్కే తన ఔదార్యంతో మరోసారి రియల్ హీరో నిలిచారు. తనకు బహుమతిగా వచ్చిన డబ్బులో సగం భాగాన్ని తాను రక్షించిన బాలుడికి ఇచ్చేందుకు...
April 22, 2021, 13:05 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో నాలుగు అంశాలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ...
April 22, 2021, 12:42 IST
చండీఘఢ్: భర్తను కటకటాల్లోకి నెట్టాలని భావించి ఓ భార్య చేసిన కుట్ర బెడిసికొట్టింది. తనన మోసం చేస్తున్నాడని భావించి అతడిని ఇరికించేందుకు చేసిన...
April 22, 2021, 12:40 IST
లక్నో: గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్కు సంబంధించి యూపీ పోలీసులకు క్లీన్చిట్ లభించింది. ఎలాంటి ఆధారాలు లేనందున క్లీన్చిట్ ఇచ్చినట్లు...
April 22, 2021, 12:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి మృతి చెందారు. తాజాగా సీపీఎం...
April 22, 2021, 12:13 IST
సాక్షి, న్యూఢిల్లీ: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి అకాల మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘...
April 22, 2021, 12:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పనుల్లో వలస కార్మికులకు కోటా ఏర్పాటు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)...
April 22, 2021, 11:28 IST
► పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు 17.19 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు....
April 22, 2021, 11:22 IST
సాక్షి , న్యూఢిల్లీ: కరోనా విలయతాండవానికి ముకుతాడు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కోవిడ్–19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజు...
April 22, 2021, 10:51 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఇక విధిలేక లాక్డౌన్ విధిస్తున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 29 తేదీ వరకు...
April 22, 2021, 10:44 IST
సాక్షి, చెన్నై : తాము విడిగా జీవిస్తున్నట్లు చెప్పి వరకట్నం కేసుల నుంచి భర్త, తల్లిదండ్రులు తప్పించుకుంటున్నట్లు హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది....
April 22, 2021, 10:32 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. దేశంలో...
April 22, 2021, 10:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి మరోసారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గతేడాది కరోనా కారణంగా కుదేలైన పర్యాటక...
April 22, 2021, 05:39 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. ఇంటింటికీ (డోర్–టు–డోర్) టీకాలు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని...
April 22, 2021, 05:28 IST
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు, పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) తమ కరోనా వ్యాక్సిన్ ’కోవిషీల్డ్’...
April 22, 2021, 04:49 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రతీరోజు అత్యధిక మరణాల రికార్డును సృష్టిస్తూ, సెకండ్ వేవ్ మరింత ప్రాణాంతకమని రుజువు చేస్తోంది. బుధవారం కేంద్ర...
April 22, 2021, 04:39 IST
బలూర్ఘాట్: దేశంలో కోవిడ్–19 సెకండ్ వేవ్కు ప్రధాని మోదీ నిర్వహణాలోపమే కారణమని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టారు. దక్షిణ దినాజ్పూర్...
April 22, 2021, 04:09 IST
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు గుండెకాయ వంటి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో పాక్షికంగా లాక్డౌన్ విధించారు. 50 శాతం...
April 22, 2021, 03:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: మొదటి డోసుగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా తీసుకున్న సుమారు 21 వేల మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, రెండో డోసు...
April 22, 2021, 02:30 IST
న్యూఢిల్లీ: ఒకటి కాదు..రెండు కాదు... ఏకంగా ట్రిపుల్ మ్యూటెంట్ దేశానికి సరికొత్త సవాల్ విసురుతోంది. రోజుకి 3 లక్షలకి చేరువలో కేసులు నమోదై కరోనా...
April 22, 2021, 02:16 IST
డబుల్ మ్యూటెంట్... ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాల్లో దడ పుడుతోంది. భారత్లో తొలిసారిగా కనిపించి, 10 దేశాలకు విస్తరించిన ఈ కొత్త రకం మ్యూటెంట్...
April 22, 2021, 01:21 IST
సాక్షి, ముంబై: కరోనా సోకి మృతి చెందిన మృతదేహాలు కుప్పలు తెప్పలుగా రావడంతో ముంబైలోని అనేక శ్మశాన వాటికల్లో కట్టెల కొరత ఏర్పడుతోంది. గత్యంతరం లేక...