March 19, 2024, 06:24 IST
సత్యవేడు(తిరుపతి జిల్లా)/మదనపల్లె/ఉప్పలగుప్తం/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/కపిలేశ్వరపురం(మండపేట)/కందుకూరు/సాక్షి,అమలాపురం: మండుతున్న ఎండలకు తోడు...
March 19, 2024, 06:02 IST
సాక్షి ప్రతినిధి, బాపట్ల/అద్దంకి/మేదరమెట్ల: నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే 16వ నంబర్ జాతీయ రహదారి.. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా మేదరమెట్ల...
March 19, 2024, 05:48 IST
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార...
March 19, 2024, 05:40 IST
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఎన్నికల కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ...
March 19, 2024, 05:35 IST
సాక్షి, అమరావతి: పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా... కళ్లకు పచ్చ పసరు రాసుకున్న రామోజీకి అంతా తన ‘బాబు’ లాగే కనిపిస్తున్నారు...
March 19, 2024, 05:19 IST
సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ)ను కొనాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్–2 పథకం ముగుస్తున్న తరుణంలో...
March 19, 2024, 05:10 IST
సాక్షి, అమరావతి: త్వరలో జరగనున్న లోక్సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని వీలైనంత ఎక్కువగా పెంచేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్...
March 19, 2024, 04:59 IST
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్...
March 19, 2024, 04:55 IST
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్...
March 19, 2024, 04:31 IST
సాక్షి, అమరావతి: చిలకలూరిపేట సభను నిర్వహించుకోలేక అభాసుపాలై పోలీసులపై నిందలేస్తే ఎలా అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలను వైఎస్సార్సీపీ ప్రధాన...
March 19, 2024, 04:22 IST
చిత్తూరు రూరల్: టీడీపీ పేరుకు మాత్రమే బీసీల పార్టీ అని.. కానీ, నిజానికి అది బీసీల వ్యతిరేక పార్టీ అని ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత రావూరి...
March 19, 2024, 04:16 IST
పెనుగొండ/దెందులూరు/భీమవరం/ఏలూరు (టూటౌన్)/పాలకోడేరు: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలు,...
March 19, 2024, 03:41 IST
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఆశలు పగటి కలలే అని తేలిపోయింది. వారి పొత్తులకు ప్రజా స్పందన కరవైంది. ఈ పొత్తులు మూడు పార్టీల ముఖ్యమైన...
March 19, 2024, 03:18 IST
విజయవాడస్పోర్ట్స్: ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వర్క్ ఆర్డర్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్...
March 19, 2024, 03:08 IST
సాక్షి, అమరావతి: మామిడి, జామ, దానిమ్మ, యాపిల్, సీతాఫలంతోపాటు ప్యాషన్, డ్రాగన్ ఫ్రూట్స్ వంటివాటికి కవర్లు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. పండ్ల...
March 19, 2024, 02:46 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని ఉద్యాన హబ్గా తీర్చిదిద్దేందుకు గడిచి నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి సత్ఫలితాలిచ్చింది. ముఖ్యంగా సాగు...
March 19, 2024, 02:35 IST
సాక్షి, అమరావతి: విశాఖపట్నం టీడీపీ సీనియర్ నేత గంపల వెంకటరామచంద్రరావు(వాడబలిజ సామాజికవర్గం), ఆయన సతీమణి సంధ్యారాణిలు వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం...
March 19, 2024, 02:26 IST
సాక్షి, అమరావతి: మహిళల్లో చాపకింద నీరులా కమ్ముకొస్తున్న బ్రెస్ట్ (రొమ్ము) కేన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిపై...
March 19, 2024, 02:16 IST
సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని, ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో...
March 19, 2024, 02:05 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల...
March 18, 2024, 21:10 IST
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్టీ రీజనల్ కో ఆర్డీనేటర్ల సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం...
March 18, 2024, 21:08 IST
AP Elections March 18th Latest News Telugu
08:50 PM, మార్చి 18 2024
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు
March 18, 2024, 21:01 IST
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
March 18, 2024, 19:38 IST
సాక్షి, తాడేపల్లి: పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలుపెట్టారని వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల...
March 18, 2024, 17:50 IST
కూలీలు జీవితాంతం కూలీలుగానే ఉండాలా.. యజమానులుగా ఎదగొద్దా? బోయీలు.. తరతరాలు పల్లకీపై మోస్తూనే ఉండాలా.. వాళ్లకు పల్లకీ ఎక్కే అవకాశం రాదా ? రానివ్వరా?...
March 18, 2024, 17:41 IST
చిలకలూరిపేట ప్రజాగళం సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని, 10 లక్షల మంది వస్తారని టిడిపి, జనసేన ఘనంగా ప్రచారం చేశారు. కానీ ఏం జరిగింది.? తీరా సభ...
March 18, 2024, 14:59 IST
ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఒక ట్రెండ్ సెట్టర్. అందుకే బస్సు యాత్ర, బహిరంగ సభలతో..
March 18, 2024, 14:38 IST
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని విమర్శించారు ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా...
March 18, 2024, 13:41 IST
సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా ‘మేము సైతం’ పేరుతో ప్రత్యేకంగా ఆన్...
March 18, 2024, 13:33 IST
వైఎస్సార్: సాఫ్ట్వేర్ ఉద్యోగం కలి ్పస్తామని సుమారు రూ. 10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంఘటన పీలేరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం పలువురు...
March 18, 2024, 13:29 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 58 నెలలుగా సమాజానికి వెన్నెముకగా బీసీలను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్...
March 18, 2024, 13:23 IST
సాక్షి, ఎన్టీఆర్: కాపులను తాకట్టు పెట్టే వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు ఏపీ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్. వంగవీటి రంగా అనే వ్యక్తి కొలికపూడి...
March 18, 2024, 11:51 IST
పగవాడికి కూడా రాకూడని కష్టం చంద్రబాబుకు వచ్చింది.. జస్ట్ ఐదేళ్ల క్రితం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత మోదీని.. బీజేపీని చంద్రబాబు ఏన్నేసి...
March 18, 2024, 11:51 IST
న్యూఢిల్లీ: తన సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లించని కేసులో సీనియర్ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను...
March 18, 2024, 11:48 IST
ఆంధ్రప్రదేశ్లో విపక్ష మూడుపార్టీల కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ జరిగిన తీరు చూస్తే వారు చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ...
March 18, 2024, 10:10 IST
కందుకూరు: కందుకూరు నియోజకవర్గ రాజకీయ చరిత్రను వైఎస్సార్సీపీ పూర్తిగా తిరగరాసింది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయంలో సంచలనాలకు తెరలేపింది. అదే కోవలో...
March 18, 2024, 09:49 IST
రామచంద్రపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే రాజకీయ సంచలనాలకు రామచంద్రపురం నియోజకవర్గం వేదికగా ఉంటుంది. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి...
March 18, 2024, 09:36 IST
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ 9:30 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిపోయారు. ఇక, ఈ నెల 30 వరకు పదో...
March 18, 2024, 09:17 IST
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా జనసేన ఉత్తరాంధ్ర రీజినల్...
March 18, 2024, 09:16 IST
నవరత్నాలకు అప్గ్రేడ్ వెర్షన్గా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో.. త్వరలో ప్రజల ముందుకు..
March 18, 2024, 07:31 IST
సాక్షి, పుట్టపర్తి: ‘అతుకుల బొంత.. రోజూ చింత’ తరహాలో పెద్దల స్థాయిలో బీజేపీ – జనసేన – టీడీపీ కలిసినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏ...
March 18, 2024, 07:27 IST
తిరుపతి: తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు....