January 20, 2021, 09:15 IST
కేసముద్రం: ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి వైద్యులు, వైద్యులకు సిబ్బంది కరోనా వ్యాక్సిన్ ఇస్తుండటం మనకు తెలిసిందే. అయితే మహబూబాబాద్ జిల్లా...
January 19, 2021, 02:02 IST
పచ్చని అడవి ఒడిలో సేదదీరుతున్నట్టుండే ఆ ఊరు ఎన్నో ఆదర్శాలకు మారుపేరు. ఆ ఊళ్లోని వారెవరూ మద్యం ముట్టరు. ఇప్పటివరకు పోలీస్స్టేషన్ మెట్లెక్కింది లేదు...
December 29, 2020, 09:07 IST
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గొట్టం చంద్రపాల్రెడ్డి(26) అమెరికాలో మృతిచెందారు. ఈనెల 23న అమెరికాలోని టెక్సాస్లో...
December 27, 2020, 01:51 IST
సాక్షి, కేసముద్రం: నేటి సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే చిన్నచూపు చూడటం సహజం. అయితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని ఓ కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందని తెగ...
December 25, 2020, 01:58 IST
సాక్షి, మహబూబాబాద్(మరిపెడ రూరల్): పీటల మీద ఓ పెళ్లి ఆగిపోవడం కలకలం రేగింది. తాను ఓ యువకుడిని ప్రేమించానని, ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా...
December 24, 2020, 08:13 IST
బయ్యారం : ప్రాణం పోయి విగతజీవిగా పడి ఉన్న యువకుడి శవాన్ని ఓ పోలీస్ తన బూటుకాళ్లతో తొక్కిన అమానవీయ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో...
December 24, 2020, 04:10 IST
సాక్షి, మహబూబాబాద్ (గార్ల): తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనన్న భయంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వడ్లఅమృతండాలో...
December 23, 2020, 12:32 IST
మహబూబాబాద్ : జిల్లాలోని గార్ల మండలం.. రాజుతండ గ్రామ పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. తమ పెళ్లిని కుటుంబీకులు అంగీకరించరనే భయంతో బావిలో దూకి...
December 12, 2020, 15:33 IST
సాక్షి, మహబూబాబాద్: దళితులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మూడెకరాల భూమి ఓ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దళితుల మధ్య చిచ్చు రేపింది. ఈ ఘటన...
December 11, 2020, 17:52 IST
ఒకే వేదికపై కవల సోదరులు, కవల సోదరీమణులు మూడు ముళ్ల బంధాలతో ఒక్క ఇంటి వారయ్యారు. – కేసముద్రం
December 10, 2020, 16:05 IST
ముంభై: కేంద్ర మంత్రి రావుసాహెబ్ దన్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న రైతుల వెనుక చైనా, పాక్...
December 10, 2020, 14:34 IST
సాక్షి, వరంగల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండితో జీవనాన్ని సాగిస్తున్నాడు. గత 30 సంవత్సరాల నుంచి ఆయన మెగాస్టార్ చిరంజీవికి...
December 08, 2020, 07:51 IST
సాక్షి బయ్యారం : ఇల్లు అమ్మనివ్వడం లేదని ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన...
December 02, 2020, 07:52 IST
సాక్షి, కొత్తగూడ: నీళ్లు తాగేందుకు వచ్చిన వన్యప్రాణి సాంబర్ డీర్ కాళ్లను దుండగులు కిరాతకంగా నరికారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం...
October 23, 2020, 15:47 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మహబూబాబాద్లో కిడ్నాప్, ఆపై హత్యకు గురైన దీక్షిత్రెడ్డి(9) హత్య కేసులో నిందితుడి వివరాలపై పలు అనుమానాలు తలెత్తున్నాయి....
October 23, 2020, 13:06 IST
సాక్షి, మహబూబాబాద్ : నగరానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్రెడ్డి కిడ్నాప్, హత్య కేసు నిందితుడు మంద సాగర్ను పోలీసులు శుక్రవారం మీడియా ముందు...
October 22, 2020, 12:10 IST
కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే దీక్షిత్ని హత్యచేచేశాడని చెప్పారు
October 22, 2020, 10:12 IST
సాక్షి, మహబూబాబాద్: బావమరిది బతుకు కోరతాడు...దాయాది చావు కోరతాడు అంటారు... అయితే మహబూబాబాద్లో కిడ్నాప్ అయిన దీక్షిత్ రెడ్డి పాలిట మేనమామ కంసుడిలా...
October 21, 2020, 11:14 IST
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో బాలుడి కిడ్నాప్ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్కి గురై 60 గంటలైనా బాలుడి ఆచూకీ లభ్యంకాలేదు...
October 20, 2020, 04:25 IST
సాక్షి, మహబూబాబాద్: అప్పటివరకు తండ్రితో కలిసి దసరా షాపింగ్ చేసిన బాలుడు అంతలోనే కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్కు...
October 02, 2020, 04:34 IST
డోర్నకల్: కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్న సినీ నటుడు సోనూసూద్ను ‘సాక్షి’దినపత్రికలో...
September 28, 2020, 20:55 IST
ముంబై: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆదివారం అధికార జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగబోయే బిహార్ ఎన్నికల్లో...
September 24, 2020, 13:00 IST
సాక్షి, నెక్కొండ: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిందో మహిళ. శవాన్ని కాల్చి.. బూడిదను చెరువు లో కలిపి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నించింది....
September 13, 2020, 12:56 IST
సాక్షి, కాజీపేట: జేఈఈ(మెయిన్స్)లో ఎస్ఆర్ విద్యాసంస్ధల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి విజయభేరి మోగించారు. ఈ సందర్భంగా హన్మకొండలోని ఎస్...
September 13, 2020, 12:41 IST
సాక్షి, జనగామ: గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను చంపడంతో పాటు తినే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి...
September 12, 2020, 08:41 IST
అర్ధరాత్రి వాగులో చిక్కుకున్న కారు.. చిమ్మచీకటి.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి.
August 25, 2020, 22:09 IST
సాక్షి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న...
August 24, 2020, 13:02 IST
తిరిగి ఇంటికి వచ్చే సమయంలో శివానీ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఆమె కనిపించకుండా పోయింది.
August 21, 2020, 19:31 IST
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ...
August 19, 2020, 09:37 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్లో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో మహానగరం...
August 15, 2020, 16:24 IST
సాక్షి, ములుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా పొంగిపొర్లుతుంది. వర్షపు నీరు...
August 15, 2020, 14:29 IST
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనాతో మృతి చెందిన మహిళకు సంబంధించిన సమాచారం బంధువులకు ఇవ్వకుండానే...
August 14, 2020, 11:54 IST
ఖిలా వరంగల్: ప్రమాదాలు, వివిధ సందర్భాల్లో రవాణాశాఖ అధికారులు, పోలీసులు సీజ్ చేసిన వాహనాలు ఎండకు ఎండి వానకు తడిసి తుప్పుపడుతున్నాయి. ఇలాంటి వాహనాలు...
August 13, 2020, 13:08 IST
సాక్షి, వరంగల్ అర్బన్: సీఎం కేసీఆర్ రూపంలో ఉన్న దొరల పాలన 2023 నాటికి అంతం కాబోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు....
August 12, 2020, 06:22 IST
లింగాలఘణపురం : ‘రాష్ట్రంలో నేడు అప్రజాస్వామిక పాలన సాగుతోంది.. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే తలంపుతో అడుగడుగునా అరెస్టులు చేస్తున్నారు.. ఇదేం...
August 11, 2020, 10:36 IST
సాక్షి, పరకాల: చిన్న కుమారుడికి దక్కాల్సిన భూమి వాటాపై ప్రశ్నినందుకు కన్న తల్లినే చితకబాదారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితోపాటు కుటుంబ సభ్యులు. ఈ సంఘటన...
August 11, 2020, 04:27 IST
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పీఎస్.శశిధర్ (50) మృతి చెందారు....
August 10, 2020, 11:48 IST
జనగామ: కరోనా మహమ్మారి ప్రజలను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. వైరస్ బారినపడి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చాలామంది ఆర్థిక పరిస్థితులు...
August 08, 2020, 10:02 IST
మహాముత్తారం : ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో చికెన్ తింటే కరోనా వస్తుందని...
August 06, 2020, 11:42 IST
ఆనందం, బాధ, కోపం ఎలాంటి భావాలనైనా సంగీతం ద్వారా పలికించవచ్చు. అటువంటి సంగీతంలో మానుకోటకు చెందిన బోలె షావలీ దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు 20కి పైగా...
August 05, 2020, 08:49 IST
సాక్షి, హన్మకొండ: మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ఆరేళ్లుగా వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న చేపపిల్లల పంపిణీపై ఈ ఏడాది...
August 01, 2020, 10:07 IST
ఏటూరునాగారం: మైనర్లు రోడ్లపై బైక్ విన్యాసాలతో హల్చల్ చేస్తున్నారు. బండ్లను ఇష్టానుసారంగా నడుపుతూ ప్రమాదాలకు బాధ్యులుగా మిగులున్నారు. పదేళ్ల నుంచి...