ఆరో రోజు ఆదాయం రూ. 80,81,935 | - | Sakshi
Sakshi News home page

ఆరో రోజు ఆదాయం రూ. 80,81,935

Feb 11 2026 8:13 AM | Updated on Feb 11 2026 8:13 AM

ఆరో రోజు ఆదాయం రూ. 80,81,935

ఆరో రోజు ఆదాయం రూ. 80,81,935

హన్మకొండ కల్చరల్‌: హనుమకొండ లష్కర్‌బజార్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆరో రోజు మంగళవారం 40 హుండీలు లెక్కించగా రూ. 80,81,935 ఆదాయం సమకూరిందని మేడారం ఈఓ వీరస్వామి వెల్లడించారు. ఇప్పటి వరకు 828 హుండీలు లెక్కించగా మొత్తం రూ. 12,64,67,051 ఆదాయం వచ్చిందని ఈఓ వీరస్వామి తెలిపారు.

మేడారం మహాజాతర

40 హుండీలు లెక్కింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement