అర్జీల పరిష్కారం వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారం వేగవంతం చేయండి

Mar 17 2026 7:32 AM | Updated on Mar 17 2026 7:32 AM

జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్‌ ఖాజావలి 238 అర్జీలు స్వీకరణ

గుంటూరు వెస్ట్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్‌.ఎస్‌) కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారం వేగవంతంగా చేయాలని డీఆర్వో షేఖ్‌ ఖాజావలి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో డీఆర్వో మాట్లాడుతూ ప్రతి శాఖలోనూ అధికారులకు అందిన అర్జీలపై అవగాహన ఉండాలన్నారు. పరిష్కారానికి వీలుకాని అర్జీల గురించి అర్జీదారులకు వివరించి చెప్పాలన్నారు. అనంతరం వచ్చిన 238 అర్జీలను డీఆర్వో డిప్యూటీ కలెక్టర్‌ గంగరాజు, జిల్లా అధికారులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement