ఏపీ శాసన మండలి అప్డేట్స్..
వాటర్ పైప్ లైన్లుపై దృష్టి పెట్టాలి: బొత్స
- శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కామెంట్స్..
- వాటర్ ట్యాంకుల నిర్వహణ లోపం వల్లే డయేరియా వ్యాప్తి.
- ప్రభుత్వం వాటర్ పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణపై దృష్టిపెట్టాలి.
బాబుకి భోగాపురానికి సంబంధమే లేదు..
- ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కామెంట్స్..
- భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు టెంకాయ కొట్టి వదిలేశారు
- 377 ఎకరాలు మాత్రమే భూ సేకరణ చేసి వదిలేశారు
- కోర్టు కేసులు క్లియర్ చేయలేదు
- ఎన్ఓసీ తీసుకురాలేదు
- వైఎస్ జగన్ సీఎం అయ్యాకే భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పరుగులు పెట్టించారు
- అన్ని అనుమతులు తెచ్చింది జగన్
- కేంద్రంతో మాట్లాడి బీచ్ కారిడార్ అభివృద్ధికి ఆరు వేల కోట్లు తెచ్చారు
- ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు పూర్తైనా ఎయిర్ పోర్టు రోడ్ల అనుసంధాన ప్రక్రియ ప్రారంభించలేదు.
నేడు మండలిలో ప్రారంభమైన సమావేశాలు
- ప్రశ్నోత్తరాలు ప్రారంభం
- నేడు వ్యవసాయంపై లఘు చర్చ
శాసనమండలి..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..
- డయేరియాపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు
- గతంలో జగ్గయ్యపేట, తురకపాలెం, విజయవాడ, ఇప్పుడు శ్రీకాకుళంలో డయేరియా విజృంభించింది
- తురకపాలెంలో ప్రజలు ఈ నీళ్లు మేం తాగలేమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు
- డయేరియా కట్టడికి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలి


