రెండు రోజుల పులివెందుల పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంగళవారం(ఫిబ్రవరి 24వ తేదీ) పులివెందుల వెళ్లిన వైఎస్ జగన్.. సాయంత్ర నాలుగు గంటల నుంచి భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.


