వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం

Mar 8 2026 7:14 AM | Updated on Mar 8 2026 7:14 AM

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం

శృంగవరపుకోట : జిల్లాలో వైఎస్సార్‌సీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా కేంద్ర కార్యాలయం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజాం – కె.వి.వి.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి – పేడాడ రమణకుమారి, బొబ్బిలి – రొంగలి జగన్నాధం, నెల్లిమర్ల – నెక్కల నాయుడుబాబు, శృంగవరపుకోట – మాజీ ఎమ్మెల్యే కొట్టుగిల్లి భాగ్యలక్ష్మి, విజయనగరం – తూముల భాస్కరరావు, గజపతినగరం – శోభా స్వాతిరాణిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు సంబంధిత రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారని కేంద్ర పార్టీ కార్యాలయం సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement