March 28, 2024, 15:53 IST
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం...
March 28, 2024, 12:36 IST
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని సీరియస్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్...
March 28, 2024, 07:37 IST
లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలోని కీలక రాజకీయ నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాజకీయ భవిష్యత్ను ప్రభావితం చేసే ఈ పోరులో పైచేయి...
March 28, 2024, 07:34 IST
చార్మినార్: రంజాన్ మాసంలో రాత్రంతా వ్యాపారాలు కొనసాగించుకోవచ్చునని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. రంజాన్ మాసాన్ని...
March 28, 2024, 07:10 IST
బల్కంపేట ఎల్లమ్మకు నీతా అంబానీ పూజలు ఎల్లమ్మ సన్నిధిలో నీతా అంబానీ
March 28, 2024, 07:10 IST
సాక్షి, సిటీబ్యూరో/నాగోలు: షోరూమ్లో మనకు నచ్చిన కలర్, సీసీ బైక్ను ఎలాగైతే కొనుగోలు చేస్తామో.. అచ్చం అదే తరహాలో కస్టమర్లు కోరుకున్న పల్సర్ బైక్ను...
March 28, 2024, 07:10 IST
March 28, 2024, 07:10 IST
March 28, 2024, 07:10 IST
ఇన్స్పెక్టర్, ఎస్సై, కానిస్టేబుల్పై వేటు
March 28, 2024, 07:10 IST
March 28, 2024, 07:10 IST
March 28, 2024, 07:10 IST
జియాగూడ: మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ భార్యతో గొడవపడి విచక్షణ రహితంగా కొట్టడంతో ఆమె మృతిచెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం...
March 28, 2024, 07:10 IST
March 28, 2024, 07:10 IST
March 28, 2024, 07:10 IST
March 28, 2024, 06:49 IST
సాక్షి, రంగారెడ్డి: మైలార్దేవుపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుంది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున...
March 28, 2024, 02:24 IST
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు...
March 28, 2024, 02:21 IST
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది....
March 28, 2024, 02:15 IST
సాక్షి, హైదరాబాద్: వరికోతలు మొదలైనా, ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి...
March 28, 2024, 02:12 IST
బంజారాహిల్స్ (హైదరాబాద్): పేదల వైద్య ఖర్చుల నిమి త్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కుల గోల్మాల్ అంశం వెలుగులోకి వ...
March 28, 2024, 02:05 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)పై సర్వీస్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు అసలే ముందుకు...
March 28, 2024, 02:00 IST
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ విధానంలో కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. వీళ్లు గతంలో టెట్...
March 28, 2024, 01:51 IST
సనత్నగర్ (హైదరాబాద్): తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ప్రధాన...
March 28, 2024, 01:48 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో పార్టీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీలో గెలి పించాలని సీఎం రేవంత్...
March 28, 2024, 01:45 IST
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగి న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి హరీశ్రావుతో...
March 28, 2024, 01:43 IST
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడంలో భాగంగా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు రాను న్నారు. ముఖ్యంగా...
March 28, 2024, 01:40 IST
సాక్షి, హైదరాబాద్: భువనగిరి లోక్సభ స్థానం నుంచి తనను పోటీ చేయాల్సిందిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోరారని, గెలిపించుకునే...
March 28, 2024, 01:08 IST
సాక్షి, హైదరాబాద్: కోర్టుల్లో మౌలిక వసతుల కల్పన సత్వర న్యాయానికి దోహదపడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు....
March 28, 2024, 00:36 IST
సాక్షి, హైదరాబాద్: అధికారం, ఆస్తులను కాపాడు కోవడం కోసమే చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పార్టీని విడిచిపెట్టి ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్...
March 27, 2024, 23:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్...
March 27, 2024, 18:57 IST
రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు.
March 27, 2024, 17:55 IST
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు.
March 27, 2024, 16:25 IST
ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా నగరంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు.
March 27, 2024, 14:05 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీని సపోర్టు చేస్తున్నాడా? లేక రాహుల్ మనిషా? అని మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎన్నికల...
March 27, 2024, 12:06 IST
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల వేళ ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. దానం కాంగ్రెస్ చేరడం,...
March 27, 2024, 09:05 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు...
March 27, 2024, 08:33 IST
సాక్షి, సిటీబ్యూరో: వైద్య రంగంలో అత్యవసర సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్గా విక్రయిస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్ఫోర్స్...
March 27, 2024, 07:40 IST
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులో నీటి కొరత సమస్యలతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల ముందు పైపు నీటితో కడగవద్దని, పొదుపుగా బకెట్...
March 27, 2024, 07:40 IST
నది మధ్యలోంచి 2 కి.మీ పరిధిలో.. ● ఆక్రమణలపై కచ్చితమైన అంచనాలు
● తూర్పు నుంచి పడమటి వరకు 55 కి.మీ. పరిధిలో..
● మాస్టర్ప్లాన్ ప్రకారం ప్రక్షాళన,...
March 27, 2024, 07:40 IST
వెంగళరావునగర్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల హడావుడి మొదలవుతుంది, పోలీసులు ఏ పార్టీకై నా కొమ్ముకాసినట్టుగా తెలిస్తే తక్షణమే...
March 27, 2024, 07:40 IST
సాక్షి, సిటీబ్యూరో: లోక్సభ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు బషీర్బాగ్లోని నిజాం కళాశాల గ్రౌండ్లో పోస్టల్...
March 27, 2024, 07:40 IST
కరెంట్కు పిల్లుల షాక్!
● అవుట్డోర్ సబ్స్టేషన్ల పవర్ ట్రాన్స్ఫార్మర్లకు పిల్లులు, పక్షుల బెడద
● కండక్టర్– ఇన్సులేటర్ల మధ్య తగలడంతో షార్ట్...