Hyd: ఐదంతస్తుల భవనం నుంచి పడి ముగ్గురి దుర్మరణం | Few Died alling from Building in Tolichowki | Sakshi
Sakshi News home page

Hyd: ఐదంతస్తుల భవనం నుంచి పడి ముగ్గురి దుర్మరణం

Mar 5 2026 5:00 PM | Updated on Mar 5 2026 6:22 PM

Few Died alling from Building in Tolichowki

హైదరాబాద్‌:  నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనం నుంచి పడి పలువురు కార్మికులు మృత్యువాత  పడ్దారు. 

ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌..  సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు పైనుంచి కిందకు పడిపోయారు. దాంతో  ముగ్గురు అడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ టోలీచౌక్ లో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement