Karnataka Latest News

పరీక్షా కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు  - Sakshi
April 20, 2024, 01:30 IST
కోలారు: జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో నిర్వహించిన సీఈటీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. భౌతికశాస్త్రం పరీక్షకు 338 మంది, రసాయనిక శాస్త్రం పరీక్షకు...
- - Sakshi
April 20, 2024, 01:30 IST
రాయచూరు రూరల్‌: జిల్లాలో జరుగుతున్న నరేగ పనులను జెడ్పీ సీఈఓ రాహుల్‌ తుకారాం పాండే పరిశీలించారు. శుక్రవారం తాలూకాలోని చంద్రబండ నల్లోనికుంట చెరువులో...
April 20, 2024, 01:30 IST
మైసూరు : వన్యజీవుల వేటగాళ్ల తూటాకు అడవి దున్న బలైంది. ఈఘటన మైసూరు జిల్లా హూణసూరు తాలూకాఆ నాగరహోళె పులుల సంరక్షణ ప్రాంతంలో చౌకూరు విభాగం బపర్‌జోన్‌...
బస్సుల కోసం పడిగాపులు 
గాస్తున్న ప్రయాణికులు  - Sakshi
April 20, 2024, 01:30 IST
శివమొగ్గ: అవ్వను కడసారి చూసేందుకు వెళ్తున్న మనవళ్లు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. ఈఘటన శివమొగ్గ సమీపంలోని హోళె హోన్నూరు రోడ్డులో గురువారం రాత్రి...
April 20, 2024, 01:30 IST
మాలూరు: తాలూకాలోని ప్రసిద్ధ చిక్కతిరుపతి ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయ బ్రహ్మరథోత్సవ వేడుకలను శనివారం నిర్వహిస్తున్నారు. రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు...
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు  - Sakshi
April 19, 2024, 01:45 IST
● ఐదు మందికి గాయాలు ● బాగల్‌కోటె జిల్లాలో ఘోరం
- - Sakshi
April 19, 2024, 01:45 IST
చిక్కబళ్లాపురం: లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 26 న జరగనుండగా, స్థానికేతరులు నంది హిల్స్‌ పర్యాటకానికి రాకూడదని ప్రకటించారు. 25 సాయంత్రం 6 గంటల నుంచి...
నామినేషన్‌ వేస్తున్న మాజీ ఎమ్మెల్యే
గాలి సోమశేఖరరెడ్డి తదితరులు  - Sakshi
April 19, 2024, 01:45 IST
● నాలుగో సెట్‌ నామినేషన్‌ సమర్పణ
ఆత్మీయ సమావేశం పోస్టర్‌   - Sakshi
April 19, 2024, 01:45 IST
బనశంకరి: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించడమే లక్ష్యంగా పార్టీ ఐటీ వింగ్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా...
మాట్లాడుతున్న జిల్లాధికారి దివాకర్‌ - Sakshi
April 19, 2024, 01:45 IST
హొసపేటె: గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాధికారి దివాకర్‌ గురువారం పర్యటించి గ్రామస్తులకు ఓటు హక్కుపై అవగాహన కల్గించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో...
April 19, 2024, 01:45 IST
● బీజేపీ పక్ష నేత అశోక్‌
కోలారులో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు  - Sakshi
April 19, 2024, 01:45 IST
బనశంకరి: ఇంజినీరింగ్‌, అగ్రి, కొన్ని మెడికల్‌ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశం కోసం గురువారం నుంచి సీఈటీ–2024 ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్ర...
మాట్లాడుతున్న విజయేంద్ర  - Sakshi
April 19, 2024, 01:45 IST
● ఇదీ రిటైర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రస్థానం
తండ్రితో విద్యార్థిని నేహా హిరేమఠ (ఫైల్‌)  - Sakshi
April 19, 2024, 01:45 IST
హుబ్లీ: ప్రేమించాలని వేధిస్తూ యువతి ప్రాణం తీశాడో ఉన్మాది. కొన్నాళ్లుగా ఆగిపోయిన ఉన్మాదుల అట్టహాసం మళ్లీ మొదలైంది. హుబ్లీ నగరంలో కాంగ్రెస్‌...
ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న శ్రీరాములు  - Sakshi
April 19, 2024, 01:45 IST
● దేశాభివృద్ధికి కమలం గుర్తుకు ఓటు వేయండి ● బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు
- - Sakshi
April 19, 2024, 01:45 IST
రాయచూరు రూరల్‌: జిల్లాలోని కవితాళలో త్రయంబకేశ్వర రథోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. 25వ...
బీజేపీ రెబల్‌ అభ్యర్థి తరఫున నామినేషన్‌ వేస్తున్న మల్లికార్జున తదితరులు   - Sakshi
April 19, 2024, 01:45 IST
రాయచూరు రూరల్‌: రాయచూరు, యాదగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కుమార నాయక్‌ నామినేషన్‌ వేశారు. గురువారం జిల్లాధికారి...
చిక్కబళ్లాపురంలో సీఎం రోడ్‌ షో  - Sakshi
April 19, 2024, 01:45 IST
రాయచూరురూరల్‌: పిల్లలకు ఐస్‌క్రీం, బిస్కెట్‌, చాక్‌లెట్‌, కేక్‌లు అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. ఇక ఎగ్జిబిషన్‌లలో వీటినే రకరకాలుగా మార్చి...
మాట్లాడుతున్న గాలి లక్ష్మీ అరుణ తదితరులు  - Sakshi
April 19, 2024, 01:40 IST
● బీజేపీ నాయకురాలు గాలి లక్ష్మీ అరుణ
April 19, 2024, 01:40 IST
బనశంకరి: డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌, మంత్రి ప్రియాంక్‌ఖర్గే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు మాజీ డిప్యూటీ సీఎం అశ్వత్థనారాయణ...
- - Sakshi
April 19, 2024, 01:40 IST
తుమకూరు : తుమకూరు లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌.పి. ముద్దహనుమేగౌడ తరఫున ఆయన భార్య రచన, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రఫిక్‌ అహ్మద్‌, కేపీసీసీ ప్రధాన...
ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ శరయు  - Sakshi
April 19, 2024, 01:40 IST
హోసూరు వార్తలు..
April 19, 2024, 01:40 IST
క్రిష్ణగిరి: ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఊత్తంగేరి సమీపంలోని అనుమతీర్థం గ్రామానికి చెందిన బాలదండాయుదం కుమార్తె...
April 19, 2024, 01:40 IST
మండ్య: హైఓల్టేజీ నియోజకవర్గంగా ఉన్న మండ్యలో కాంగ్రెస్‌ తరఫున కన్నడ హీరో దర్శన్‌ ప్రచారం చేయడం కలకలం రేపుతోంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ–జేడీఎస్‌ ఉమ్మడి...
శివమొగ్గ నగరం 
 - Sakshi
April 19, 2024, 01:40 IST
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో ఉన్న శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గంలో గతంలో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీల మధ్య పోటీ ఉండేది. బీజేపీ అగ్రనేత బీ.ఎస్‌....
April 19, 2024, 01:40 IST
● రూ.21లక్షలు దోచుకున్న సైబర్‌ కేటుగాళ్లు ● వివాహం చేసుకుంటానని మహిళకు టోకరా


 

Back to Top