వైద్యనాథేశ్వర రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైద్యనాథేశ్వర రథోత్సవం

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

వైద్యనాథేశ్వర రథోత్సవం

వైద్యనాథేశ్వర రథోత్సవం

భక్తజనం మధ్య తేరు ఉత్సవం

మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని వైద్యనాథపురలోని పురాణ ప్రసిద్ధ శ్రీ వైద్యనాథ స్వామి బ్రహ్మరథోత్సవాన్ని ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, వైద్యనాథస్వామి, ప్రసన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు జరిపి శుభ మీన లగ్నంలో తేరులో ప్రతిష్టించారు. తహశీల్దార్‌ పరశురామ్‌ సత్తిగేరి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో వందలాది భక్తులు శివనామ స్మరణతో తేరును లాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement