కర్ణాటక - Karnataka

- - Sakshi
April 20, 2024, 12:41 IST
మైసూరు: దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మైసూరు పేరు సుపరిచితం. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఈ నగరంలో ఇంకా రాచరికపు పోకడలు దర్శనమిస్తాయి. దసరా వేడుకలకు...
పోలీసులకు పట్టుబడిన వంచకులు  - Sakshi
April 20, 2024, 08:44 IST
బనశంకరి: ఒక స్థలానికి సంబంధించి నకిలీ రికార్డులు సృష్టించి 22 బ్యాంకుల్లో రుణం తీసుకుని మోసం చేసిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని జయనగర...
- - Sakshi
April 20, 2024, 08:34 IST
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. హతులను నగరసభ ఉపాధ్యక్షురాలు సునంద బాకళె కుమారుడు కార్తీక్‌ బాకళె(27), పరశురామ (55), లక్ష్మీ (45),...
April 20, 2024, 01:45 IST
బనశంకరి: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించడమే లక్ష్యంగా పార్టీ ఐటీ వింగ్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా...
April 20, 2024, 01:45 IST
బనశంకరి: వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బెంగళూరు నగర, గ్రామాంతర, దక్షిణకన్నడ, గుల్బర్గా, రాయచూరు జిల్లాల్లో కొద్ది గంటల్లో వర్షం కురుస్తుందని...
మృతి చెందిన మేకలు - Sakshi
April 20, 2024, 01:45 IST
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం వాన పలకరించింది. 150 రోజుల తరువాత దొడ్డలో వర్షం కురవడంతో జనం పులకించిపోయారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత...
April 20, 2024, 01:40 IST
రాయచూరు రూరల్‌: కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని మస్కి తాలూకాలో జరిగింది. శుక్రవారం పొలంలో గొడవ పడటంతో కోపంతో భర్త...
ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే గణేష్‌  - Sakshi
April 20, 2024, 01:40 IST
హొసపేటె: బళ్లారి, విజయనగర జిల్లాల్లో విస్తరించిన లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి తుకారాం తరపున కంప్లి ఎమ్మెల్యే జేఎన్‌.గణేష్‌ శుక్రవారం...
సెక్యూరిటీ గార్డు విశ్వనాథ్‌  - Sakshi
April 20, 2024, 01:40 IST
రాయచూరు రూరల్‌: కలబుర్గి జిల్లాలో సెక్యూరిటీ గార్డు కుచేష్టలు అధికమయ్యాయి. మహిళల బాత్‌ రూంలో వీడియోను రికార్ఢు చేస్తున్న ఘటన నగరంలోని రామ మందిరం...
ప్రచారం చేస్తున్న గాలి లక్ష్మీఅరుణ  - Sakshi
April 20, 2024, 01:40 IST
సాక్షిబళ్లారి: భారత ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లుగా దేశంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీజేపీకి ఓటు వేయాలని మాజీ మంత్రి గాలి...
- - Sakshi
April 20, 2024, 01:40 IST
రాయచూరు రూరల్‌: జిల్లాలో జరుగుతున్న నరేగ పనులను జెడ్పీ సీఈఓ రాహుల్‌ తుకారాం పాండే పరిశీలించారు. శుక్రవారం తాలూకాలోని చంద్రబండ నల్లోనికుంట చెరువులో...
పానకం తాగుతున్న ఎన్నికల అధికారులు  - Sakshi
April 20, 2024, 01:40 IST
మండ్య: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందికి ఎండ నుంచి రక్షణ కోసం ఆయూష్‌ శాఖ చించా పానకం పంపిణీ కార్యక్రమాన్ని...
April 20, 2024, 01:40 IST
దొడ్డబళ్లాపురం: గ్యారంటీ పథకాల వల్ల గ్రామీణ ప్రాంతాల మహిళలు దారితప్పుతున్నారని మాజీ సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ కేసు...
April 20, 2024, 01:40 IST
●విక్రయించేందుకు యత్నిస్తూ పట్టుబడిన కిడ్నాపర్లు
పోలింగ్‌ కేంద్రంలో బారులుతీరిన ఓటర్లు   - Sakshi
April 20, 2024, 01:40 IST
హోసూరు వార్తలు..300 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన అభ్యర్థి
మాలికయ్యకు పార్టీ జెండా అందజేస్తున్న 
సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు - Sakshi
April 20, 2024, 01:40 IST
శివాజీనగర: మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్‌ శుక్రవారం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కేపీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాలికయ్య గుత్తేదార్...
- - Sakshi
April 20, 2024, 01:40 IST
బొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ పార్లమెంటు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి శుక్రవారం కర్ణాటక రెడ్డి...
- - Sakshi
April 20, 2024, 01:30 IST
రాయచూరు రూరల్‌: జిల్లాలో జరుగుతున్న నరేగ పనులను జెడ్పీ సీఈఓ రాహుల్‌ తుకారాం పాండే పరిశీలించారు. శుక్రవారం తాలూకాలోని చంద్రబండ నల్లోనికుంట చెరువులో...
బస్సుల కోసం పడిగాపులు 
గాస్తున్న ప్రయాణికులు  - Sakshi
April 20, 2024, 01:30 IST
శివమొగ్గ: అవ్వను కడసారి చూసేందుకు వెళ్తున్న మనవళ్లు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. ఈఘటన శివమొగ్గ సమీపంలోని హోళె హోన్నూరు రోడ్డులో గురువారం రాత్రి...


 

Back to Top