March 30, 2023, 14:48 IST
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విమానంలో కొందరు ప్రయాణికుల పిచ్చి చేష్టలు...
March 29, 2023, 21:23 IST
న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మార్చి 21న అఫ్గనిస్తాన్లోని...
March 29, 2023, 20:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ అవినాష్రెడ్డి కలిశారు. ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి జాతీయ రహదారి పనులకు టెండర్ పిలిచి ఆరు...
March 29, 2023, 18:03 IST
న్యూఢిల్లీ: బీజేపీపై ధ్వజమెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి...
March 29, 2023, 17:43 IST
న్యూఢిల్లీ: వెనుకబడిన కులాల (ఓబీసీలు) వర్గీకరణ కోసం నియమించిన రోహిణి కమిషన్ కాలపరిమితిని ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించినట్లు కేంద్ర సామాజిక న్యాయం,...
March 29, 2023, 14:24 IST
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత డిమాండ్ చేశారు. లోక్సభలో రూల్ 377 కింద ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు....
March 28, 2023, 12:25 IST
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది
March 27, 2023, 20:06 IST
న్యూఢిల్లీ: అమరావతి కేసుపై మార్చి28న (మంగళవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అమరావతి కేసుతోపాటు రాష్ట్ర విభజన కేసులను జస్టిస్ జోసెఫ్, జిస్టిస్...
March 27, 2023, 15:08 IST
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరంపై అనుమానాలు...
March 25, 2023, 12:46 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల...
March 25, 2023, 11:04 IST
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీహెచ్డీ స్కాలర్, కేరళకు చెందిన సామాజిక కార్యకర్త ఆబా మురళీధ...
March 25, 2023, 08:29 IST
రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేటు రాజ్యాంగబద్ధమేనని కొందరు, లోక్సభ...
March 24, 2023, 11:30 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పరువు నష్టం కేసు వేస్తానని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తెలిపారు. 2018లో పార్లమెంట్...
March 24, 2023, 10:01 IST
న్యూఢిల్లీ: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తున్న సిటిక్(ప్రత్యేక దర్యాప్తు బృందం) బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్...
March 23, 2023, 17:46 IST
దేశంలో 2024లో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే ఎలక్షన్ ప్లాన్ షురూ చేసింది. దేశంలో బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాలపై...
March 23, 2023, 13:47 IST
ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి గురువారం కలిశారు. నియోజకవర్గంలో జాతీయ రహదారులపై చర్చించానని పేర్కొన్నారు.
March 22, 2023, 15:14 IST
యువకుడు తన అనారోగ్యానికి అయ్యే ఖర్చు విషయమై కలత చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో ఆదర్శనగర్లోని ఓ హోటల్లో చోటు చేసుకుంది....
March 22, 2023, 14:21 IST
ఖలీస్తానీ మద్దతుదారుల దుశ్చర్యకు స్పందనతో పాటు అక్కడ భద్రత..
March 22, 2023, 11:06 IST
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన దాయాది దేశంలో నిత్యావసర నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే...
March 22, 2023, 03:45 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్...
March 21, 2023, 16:23 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై...
March 21, 2023, 13:47 IST
న్యూఢిల్లీ: సెల్ఫోన్లు ధ్వంసం చేశారన్న కిషన్రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ధ్వంసం చేయని ఫోన్లను...
March 21, 2023, 12:32 IST
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఢిల్లీ బడ్జెట్ విషయంలో రెండు వర్గాల...
March 21, 2023, 09:28 IST
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదా వన విహారం చేశారు. రాష్ట్రపతిభవన్ వెనక ఉన్న సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ఫారెస్ట్...
March 21, 2023, 05:26 IST
న్యూఢిల్లీ: భారత్–జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు ప్రతినబూనారు. ఈ మేరకు రెండు దేశాల...
March 20, 2023, 21:45 IST
ఢిల్లీ లిక్కర్ స్కాం గోల్మాల్కు సంబంధించి బినామీ ద్వారా ముడుపులు పుచ్చుకుని..
March 20, 2023, 20:46 IST
ఒక మహిళను రాత్రి 8 గంటల తర్వాత విచారణ చేపట్టడం నిబంధనలకు విరుద్ధమంటూ..
March 20, 2023, 19:56 IST
శ్రద్ధా ప్రాక్టో యాప్ ద్వారా వైద్యుల నుంచి కౌన్సిలింగ్ తీసుకుంటున్న విషయం గురించి కోర్టుకి తెలిపారు. ఆ ఆన్లైన్ కౌన్సిలింగ్లో వైద్యుల ఎదుట..
March 19, 2023, 11:37 IST
రద్దీగా ఉన్న నడిరోడ్డుపై ఓ యువకుడు యువతితో రెచ్చిపోయి ప్రవర్తించాడు. అందరిముందే యువతిపై చేయిచేసుకోవడమే కాకుండా ఆమెను బలవంతంగా మెడ పట్టుకొని కారులోకి...
March 18, 2023, 13:22 IST
నాటు నాటు ఆస్కార్ గెలిచిన అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన రామ్ చరణ్ నేరుగా ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్...
March 17, 2023, 19:57 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది.
March 17, 2023, 18:47 IST
March 17, 2023, 14:12 IST
ప్రధానితో ముగిసిన సీఎం జగన్ సమావేశం
March 17, 2023, 12:51 IST
సీఎం వైఎస్ జగన్ కు స్వాగతం పలికిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
March 17, 2023, 12:05 IST
ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
March 17, 2023, 11:41 IST
ఢిల్లీలో సీఎం వైఎస్ జగన్
March 17, 2023, 02:38 IST
సంవత్సరాలు మారుతున్నా దేశంలో కాలుష్య పరిస్థితులు మాత్రం మెరుగుపడుతున్నట్టు లేదు. ప్రభుత్వాలు చర్యలు చేపట్టామంటున్నా, వాయు కాలుష్య స్థాయి...
March 16, 2023, 17:28 IST
తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో శుభారంభం చేసింది. 50 కేజీల విభాగంలో అజర్...
March 16, 2023, 13:14 IST
న్యూఢిల్లీ: లగ్జరీ అపార్టుమెంట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.దేశీయ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ దూసుకుపోతోంది. తాజాగా మూడు రోజుల్లో...
March 15, 2023, 10:43 IST
ఈడీ విచారణకు ఒక్కరోజు ముందే ఢిల్లీకి కవిత
March 15, 2023, 09:40 IST
భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అనే అంశంపై ఢిల్లీలోని...
March 14, 2023, 15:30 IST
న్యూఢిల్లీ: ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో ప్రస్తావించారు. నాటు నాటుకు...