ఢిల్లీ–న్యూయార్క్ ఎయిర్ ఇండియా AI101 విమానంలో లగేజ్ కంటైనర్.. ఇంజిన్లో ఇరుక్కుపోయింది. విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పొగమంచు కారణంగా టాక్సీ(రన్ వే మధ్యలో భూమి మీద సడిచే సమయంలో) చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరూ గాయపడలేదు కానీ విమానాన్ని గ్రౌండ్ చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది
విమానంలో 250 మంది ప్రయాణికులు ఉండగా, వారంతా ఊపిరి బిగబెట్టుకుని కూర్చున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు విమానం క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే అదృష్టవశాత్తూవిమానం సురక్షితంగా గ్రౌండ్ (ఎగరడానికి అనుమతి లేకుండా నిలిపివేయడం)చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.
आज दिल्ली एयरपोर्ट पर एयर इंडिया के एयरबस A350 के इंजन में एक बैगेज कंटेनर फंस गया. फ्लाइट दिल्ली से न्यूयॉर्क जा रही थी. #AviationNews pic.twitter.com/LG1dDA6dLM
— Versha Singh (@Vershasingh26) January 15, 2026
ఇదీ చదవండి:


