March 28, 2023, 02:46 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను నెలల తరబడి పెండింగ్లో పెట్టుకోరాదని గవర్నర్ను మీరెందుకు గట్టిగా అడగరని సుప్రీంకోర్టును...
March 28, 2023, 02:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంపై విచారణ కోసం ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలన్న ఈడీ సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...
March 27, 2023, 20:06 IST
న్యూఢిల్లీ: అమరావతి కేసుపై మార్చి28న (మంగళవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అమరావతి కేసుతోపాటు రాష్ట్ర విభజన కేసులను జస్టిస్ జోసెఫ్, జిస్టిస్...
March 27, 2023, 19:21 IST
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....
March 27, 2023, 15:37 IST
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం..
March 27, 2023, 13:24 IST
ఈడీ సమన్లకు వ్యతిరేకంగా కవిత, కవిత తరపున ఏకపక్షంగా ఎలాంటి ఆదేశాలు..
March 27, 2023, 07:54 IST
సాక్షి, ఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి దాఖలైన ఒక పిటిషన్పై సుప్రీం కోర్టులో నేడు(మార్చి 27, సోమవారం) విచారణ జరగనుంది. ఈ...
March 26, 2023, 03:57 IST
న్యూఢిల్లీ: తనపై అనర్హత వేటు ఎత్తేసి లోక్సభ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలంటూ లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ శనివారం సుప్రీంకోర్టును...
March 25, 2023, 15:13 IST
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్ష, పార్లమెంట్ సెక్రటేరియట్ వేసిన అనర్హత వేటుపై న్యాయ...
March 25, 2023, 11:04 IST
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీహెచ్డీ స్కాలర్, కేరళకు చెందిన సామాజిక కార్యకర్త ఆబా మురళీధ...
March 25, 2023, 04:32 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాజకీయ విరోధులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను ఏకపక్షంగా వాడుకుంటోందంటూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్పై ఏప్రిల్...
March 23, 2023, 17:41 IST
ఐటెం నెంబర్ 36 గా సుప్రీం కోర్టులో లిస్ట్ అయ్యింది కవిత పిటిషన్..
March 23, 2023, 05:53 IST
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి...
March 22, 2023, 16:54 IST
సంచలన కేసుగా ముద్రపడిన బిల్కిస్ బానో ఉదంతం.. తాజాగా సుప్రీంలో..
March 21, 2023, 21:31 IST
కరడుగట్టిన నేరస్తులు అయినప్పటకీ.. ఉరి ద్వారా అగౌరవపర్చడం..
March 21, 2023, 16:22 IST
గవర్నర్ హోదాలో ఉన్న తమిళిసైకి నోటీసులు ఇవ్వకుండా కేంద్రానికి..
March 21, 2023, 10:30 IST
న్యూఢిల్లీ: మాజీ సైనికోద్యోగుల వన్ ర్యాంక్, వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) తాలూకు రూ.28,000 కోట్ల బకాయిలను వచ్చే ఫిబ్రవరికల్లా చెల్లించాలని కేంద్ర...
March 21, 2023, 10:00 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్కు నోటీసులు జారీ చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన వద్దకు పంపిన పలు బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా...
March 20, 2023, 17:45 IST
దర్యాప్తు అధికారి రామ్సింగ్ను మార్చేయలాంటూ దాఖలైన పిటిషన్పై..
March 20, 2023, 14:41 IST
సహజీవనంలో ఉండే జంటకు గుర్తింపు తప్పనిసరి చేస్తే నేరాలు..
March 20, 2023, 00:46 IST
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుపై...
March 19, 2023, 01:50 IST
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక సమీకృత కోర్టుల ద్వారా కుటుంబ వివాదాల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి....
March 16, 2023, 20:44 IST
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఇవాళ ఈడీ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఆమె.. తన...
March 16, 2023, 01:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో తనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...
March 16, 2023, 00:47 IST
దేశంలో సంప్రదాయం ఒకటి ఉండవచ్చు. రాజ్యాంగమిచ్చే హక్కు వేరొకటి కావచ్చు. రెంటి మధ్య ఘర్షణలో త్రాసు ఎటు మొగ్గాలి? ధర్మసందేహమే! విభిన్న ప్రకృతులైన స్త్రీ...
March 15, 2023, 15:49 IST
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత.. లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని...
March 15, 2023, 11:42 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై...
March 14, 2023, 14:44 IST
న్యూఢిల్లీ: దాదాపు 40 ఏళ్లనాటి భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన కేసులోని బాధితులకు పరిహారం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. 1984...
March 14, 2023, 05:08 IST
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ప్రధాన...
March 13, 2023, 18:51 IST
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను..
March 13, 2023, 12:43 IST
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీం కోర్టు జులై 31కి వాయిదా వేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు...
March 13, 2023, 04:47 IST
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి...
March 12, 2023, 01:23 IST
ఎన్నికల కమిషన్(ఈసీ) ఎంపిక ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మరింతగా స్వతంత్ర ఎన్నికల కమిషన్ కి హామీనిస్తుంది. ప్రధాని, లోక్సభలో...
March 08, 2023, 04:07 IST
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్–3 వాహనాలను తుక్కు కింద కొని, బీఎస్–4 వాహనాలుగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యవహారంలో...
March 06, 2023, 05:46 IST
న్యూఢిల్లీ: లోక్సభకు గత నాలుగేళ్లుగా డిప్యూటీ స్పీకర్ లేరని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్సభతోపాటు పలు రాష్ట్రాల శాసనసభలకు...
March 06, 2023, 03:46 IST
సుదీర్ఘ పోరాటం తర్వాత వేతన జీవుల ఆకాంక్ష అయిన అధిక పెన్షన్ కల సాకారమైంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిధిలోని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్...
March 05, 2023, 04:52 IST
న్యూఢిల్లీ: దేశంలో అభయారణ్యాల్లో పులుల మరణాలపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెద్ద సంఖ్యలో పులులు...
March 05, 2023, 04:37 IST
అయోధ్య: బాబ్రీ మసీదు– రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుమేరకు అయోధ్య జిల్లాలో రామమందిరానికి 22 కిలోమీటర్ల దూరంలో ధన్నీపూర్ గ్రామంలో మసీదు...
March 03, 2023, 16:39 IST
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు మరోమారు చుక్కెదురైంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు...
March 03, 2023, 12:34 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ (CS) శాంతికుమారిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్...
March 03, 2023, 08:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వరుసగా మూడ్రోజులు విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ...
March 03, 2023, 05:56 IST
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ నివేదిక తర్వాత దేశంలో 140 బిలియన్ డాలర్లకుపైగా సంపద ఆవిరైన నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు కీలక...