March 24, 2023, 12:38 IST
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని...
March 22, 2023, 11:05 IST
March 21, 2023, 17:01 IST
ప్రపంచంలో రకరకాల దొంగలను మనం చూస్తూనే ఉంటాం. వీరిలో కొందరు విలువైన వస్తువులను దోచుకోగా, మరికొందరు తక్కువ విలువైన వస్తువులను దోచుకుంటుంటారు. అదేవిధంగా...
March 19, 2023, 10:48 IST
ఏకలవ్య పాటశాల విద్యార్థులకు అస్వస్థత
March 19, 2023, 02:25 IST
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్...
March 16, 2023, 01:22 IST
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. పలు పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీకై ఉంటాయనే అనుమానాల...
March 13, 2023, 10:00 IST
హైదరాబాద్: ఎడ్యుఫిన్టెక్ సంస్థ లియో 1, క్యాంపస్లలో నగదుతో పని లేకుండా ఉండేందుకు కో బ్రాంబెడ్ క్రెడిట్ కార్డు ‘లియో1 కార్డ్’ను విడుదల చేయనుంది...
March 13, 2023, 02:49 IST
దీర్ఘకాలం డ్రాపౌట్లపై ప్రత్యేక దృష్టి..
దీర్ఘకాలం డ్రాపౌట్స్గా గుర్తించిన విద్యార్థులకు సంబంధించిన కారణాలను ఇంటింటి సర్వేలో వలంటీర్లు...
March 10, 2023, 12:37 IST
గాంధీనగర్: ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ భారత పర్యటనలో ఉన్నారు. ఆయన ఇండియాకు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో అల్బనీస్...
March 10, 2023, 11:23 IST
తప్పు పిల్లలదా? తల్లితండ్రులదా? ఈ మధ్యకాలంలో విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు తరచూ వింటున్నాం. చదువుల వత్తిడి తట్టుకోలేకపోతున్నామని, గురువుల టార్చర్...
March 09, 2023, 13:30 IST
ఓ సారూ.. మమ్మల్ని పట్టించుకోండ్రి!
March 07, 2023, 01:06 IST
ఇక యాజమాన్యాలదే బాధ్యత
విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. చదువు కోసం వచ్చే పిల్లలు తనువు చాలిస్తుంటే తప్పెవరిది? వ్యాపార...
March 05, 2023, 11:20 IST
700 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్
March 04, 2023, 06:14 IST
టెక్నాలజీ పెరిగింది.. జీవన విధానం మారుతోంది.. అన్ని రంగాల్లో ఒత్తిడి పెరిగింది.. ఫలితంగా మానసిక, పని ఒత్తిడితో ‘సైకాలజీ’ సమస్యలతో బాధపడేవారు...
March 04, 2023, 05:52 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడుల్లో చేరని బాలల కోసం నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు (ఎన్ఆర్ఎస్టీసీ) ఏర్పాటు చేయాలని సమగ్ర శిక్ష...
March 03, 2023, 04:23 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఈ...
March 01, 2023, 14:41 IST
సాక్షి, విజయవాడ: ఐక్యరాజ్యసమితి శాస్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ కుమార్ బృందం పటమట హైస్కూల్ను సందర్శించింది. విద్యార్ధులతో మాట్లాడిన షాకిన్ యాక్సెంట్...
March 01, 2023, 02:44 IST
భారత్లో తమ క్యాంపస్లను ఏర్పర్చడానికి విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఈ క్యాంపస్ను ఏర్పర్చాలనుకునే విదేశీ...
February 28, 2023, 17:53 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో...
February 27, 2023, 19:17 IST
సాక్షి, విజయవాడ: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకువచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స...
February 27, 2023, 10:05 IST
వందలాదిమంది విద్యార్థినులపై విష ప్రయోగం చేశారు కొందరు దుండగులు. పైగా పాఠశాలలను మూసేయాలంటూ..
February 27, 2023, 08:44 IST
గుడుపల్లె: ఉన్నత చదువులు పూర్తయి త్వరలోనే ఉద్యోగాలు అందుకోవాలనున్న వారి ఆశలను విధి తుంచేసింది. చదువుల్లో రాణిస్తూ సమాజంలో ఉన్నతంగా రాణిస్తారని...
February 27, 2023, 03:28 IST
గుడుపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నశెట్టిపల్లె వద్ద ఆదివారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్య...
February 27, 2023, 03:18 IST
సాక్షి, అమరావతి: విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం కింద రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతిలో అర్హులైన పేద...
February 27, 2023, 02:02 IST
►నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష (21) శనివారం...
February 26, 2023, 05:02 IST
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా విపత్తు అనంతరం...
February 26, 2023, 03:18 IST
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ సాక్షి, అమరావతి: ‘తమ బిడ్డలకు వైద్య విద్య థియరీ పరీక్షల్లో 90 శాతం, 88 శాతం మార్కులొచ్చాయి. అయితే ప్రాక్టికల్ పరీక్షల్లో...
February 25, 2023, 10:32 IST
హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ
February 25, 2023, 04:55 IST
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్...
February 23, 2023, 08:32 IST
ఏలూరు జిల్లాలో వెల్లివిరిసిన విద్యార్థుల ప్రతిభ
February 23, 2023, 03:37 IST
సాక్షి, అమరావతి: న్యాయవాదులకు అండగా ఉండేందుకు ‘వైఎస్సార్ లా నేస్తం’ తీసుకొచ్చామని, పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు వృత్తి జీవితంలో పేదలకు...
February 21, 2023, 11:32 IST
సాక్షి, అమరావతి: బలహీన వర్గాల పిల్లల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకుంది. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశా...
February 21, 2023, 10:49 IST
శివాజీనగర(బెంగళూరు): సాధారణంగా పరీక్ష ఫలితాలు నెల, రెండు నెలలు ఆలస్యం కావడం చూశాము, అయితే ఏకంగా పదేళ్ల క్రితం రాసిన డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాలను...
February 20, 2023, 13:43 IST
ఏపీలో విద్యార్థులకు అత్యుత్తమంగా జగనన్న విద్యా కానుక
February 19, 2023, 13:22 IST
అందుకే గ్రాడ్యుయేట్లు కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మొదటి ఉద్యోగాలను పొందడం కష్టంగా భావించడంలో ఆశ్చర్యం లేదు. గ్లోబల్ అస్థిరత అనిశ్చితి...
February 19, 2023, 08:31 IST
పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్...
February 19, 2023, 05:19 IST
సాక్షి, అమరావతి: దేశంలో వివిధ ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆర్ట్స్ కోర్సులవైపే మొగ్గుచూపుతున్నారు. బీఏలో ఏకంగా 1.04...
February 17, 2023, 07:30 IST
మైక్రోసాఫ్ట్, సేల్స్ఫోర్స్, గూగుల్, బ్లూప్రిజమ్, ఏడబ్ల్యూఎస్ తదితర ప్రముఖ సంస్థలు మన విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు నైపుణ్యాలకు అనుగుణంగా...
February 17, 2023, 06:01 IST
సాక్షి, అమరావతి: పరీక్షల భయంతో కలిగే మానసిక ఒత్తిడిని విద్యార్థులు అధిగమించేలా చేయడంపై ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్...
February 16, 2023, 10:02 IST
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి (పీపుల్, టీచర్ రేషియో)లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థితిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం...
February 13, 2023, 03:13 IST
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏటా కనీసం 50కిపైగా ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. మరికొన్ని వేల సంఖ్యలో కోర్సులను రద్దు...
February 12, 2023, 17:42 IST
లక్నో: ఉత్తర్ప్రదేశ్ బలియా జిల్లాలో చికెన్పాక్స్ కలకలం రేపింది. గోవింద్పూర్లోని ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు సహా 9 మంది విద్యార్థులు ఈ వ్యాధి...