January 26, 2021, 06:03 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్–2021 మార్చి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్ విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఈసారి ఫస్టియర్,...
January 25, 2021, 04:17 IST
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్–2020 రెండో విడత కౌన్సెలింగ్లో 51 వేల మందికిపైగా విద్యార్థులు వెబ్...
January 24, 2021, 08:59 IST
సాక్షి, హైదరాబాద్: పాఠశాల/ కళాశాలకు వచ్చే సందర్భంలో విద్యార్థి కరోనా బారినపడితే తల్లిదండ్రులే ప్రత్యేక చొరవ తీసుకుని వైద్య చికిత్స అందించే బాధ్యత...
January 23, 2021, 04:22 IST
సాక్షి, అమరావతి: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసే కాలేజీల గుర్తింపు రద్దు తప్పదని రాష్ట్ర పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్...
January 19, 2021, 02:56 IST
ఫిబ్రవరి ప్రథమార్ధంలో అన్ని తరగతులను ప్రారంభించే విషయం ఆలోచిం చాలి. రోజువారీ తరగతుల నిర్వహణపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి....
January 18, 2021, 05:20 IST
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్–2021 పేరిట ఫేక్ వెబ్సైట్లు హల్చల్ చేస్తున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన...
January 16, 2021, 05:18 IST
సాక్షి, అమరావతి: విద్యార్థులలో ఆధునిక సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
January 11, 2021, 18:19 IST
వడోదర : తెలిసీ తెలియని వయసు.. దంపతులుగా బ్రతకాలన్న కోరిక ఇద్దరు స్కూలు విద్యార్థులను తప్పుదారి పట్టించింది. తల్లిదండ్రులను వదిలి ఇళ్లు విడిచి దూరంగా...
January 11, 2021, 03:16 IST
అత్యంత కీలకమైన జగనన్న అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను సోమవారం నెల్లూరులో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
January 04, 2021, 05:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు, థియరీ పరీక్షలపై ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యామ్నాయ...
January 04, 2021, 05:27 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్–2020 తొలివిడత కౌన్సెలింగ్లో భాగంగా 72,867 మందికి సీట్లు...
January 03, 2021, 04:17 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు, కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల పాటు ప్రభుత్వ...
December 31, 2020, 06:01 IST
సాక్షి, అమరావతి: ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు...
December 27, 2020, 12:01 IST
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ పెరిగిపోతోంది. కరోనా మూలంగా ఇంకా కాలేజీలే మొదలు కాలేదు... అప్పుడే ఏడునెలల విలువైన కాలం...
December 23, 2020, 03:21 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక నుంచి మూడేళ్ల డిగ్రీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు అమల్లోకి రానుంది. ఈ మేరకు ఉన్నత విద్య ప్రత్యేక...
December 23, 2020, 03:02 IST
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. 9,476 ప్రైమరీ...
December 22, 2020, 04:15 IST
ఒంగోలు అర్బన్: జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను ఆన్లైన్లో విడుదల చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు...
December 16, 2020, 08:02 IST
సాక్షి, కొత్తగూడెం : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకుడిగా మారాడు. స్కూళ్లు తెరవకున్నా క్లాసులు చెబుతానంటూ తీసుకొచ్చి మరీ...
December 14, 2020, 10:37 IST
సాక్షి, చెన్నై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అంతానికి టీకా అందుబాటులో రానుందనే ఆశ చిగురిస్తోంటే..మరోవైపు కోవిడ్-19 ఉధృతి ఆందోళన...
December 14, 2020, 06:53 IST
లాగోస్: నైజీరియాలోని కట్సీనా రాష్ట్రంలో సాయుధ దుండగులు శుక్రవారం ఒక మాధ్యమిక పాఠశాలపై దాడి చేశారు. ఏకే 47 రైఫిల్స్తో పాఠశాలలోకి చొరబడి కాల్పులు...
December 14, 2020, 05:53 IST
సాక్షి, అమరావతి: దేశంలో అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అన్ని కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర విద్యా...
December 13, 2020, 05:20 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ డిమాండ్ ఉన్న వివిధ కోర్సులకు ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కోర్సులను...
December 13, 2020, 04:53 IST
సాక్షి, అమరావతి: రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ జనవరి 4 నుంచి...
December 10, 2020, 03:43 IST
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి యథాతథంగా జరగనున్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం స్పష్టం...
December 07, 2020, 04:41 IST
సాక్షి, విశాఖపట్నం: అన్నదాతలకు సాంకేతిక సాయం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. పెట్టుబడులు పెరిగి.. దిగుబడులు తగ్గి డీలాపడుతున్న రైతులకు...
December 07, 2020, 03:25 IST
వనస్థలిపురంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో హర్షిత్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు మూడు సబ్జెక్టులను ఆన్లైన్లో బోధిస్తున్నారు. గత వారం నుంచి...
December 05, 2020, 08:55 IST
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని 2,894 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో 2,212 మంది టీచర్లు ఉండగా, 682 ఉపాధ్యాయేతర సిబ్బంది...
November 25, 2020, 03:10 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనులు ఈనెలాఖరుకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అన్ని వసతులతో...
November 24, 2020, 04:40 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్కూళ్లలో తరగతుల ప్రారంభంపై ఇంతకు ముందు ఇచ్చిన జీవోకు స్వల్ప సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం జీవో 229 విడుదల...
November 23, 2020, 20:01 IST
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులు తొలి రోజే అత్యధిక సంఖ్యలో హాజరయ్యారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సోమవారం ఆయన...
November 23, 2020, 04:17 IST
సాక్షి, విశాఖపట్నం: యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తూ ఆన్లైన్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు విద్యార్థుల ముఠాను విశాఖలో నగర పోలీసులు...
November 23, 2020, 03:10 IST
సాక్షి, అమరావతి: విద్యార్థుల నుంచి మెరుగైన రీతిలో స్పందన కనిపిస్తుండడంతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుండడంతో విద్యా శాఖ కోవిడ్ నుంచి రక్షణ...
November 21, 2020, 05:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యాకానుక’ ఫలాలు పాఠశాలల విద్యార్థులందరికీ అంది పథకం లక్ష్యాలు పూర్తిగా...
November 20, 2020, 21:00 IST
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగార్హత సాధించేలా నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు నేషనల్ హెచ్ఆర్డీ నెట్వర్క్ (ఎన్...
November 20, 2020, 00:30 IST
దారిద్య్ర సృష్టి, పునఃసృష్టికి సంబంధించిన నేరవ్యవస్థ ప్రతిఫలనమే మన సమాజం. దీని ఫలితాలు గుండెల్ని బద్దలు చేస్తుంటాయి. ఇలాంటి ఒక పర్యవసానం ఢిల్లీలో...
November 19, 2020, 16:59 IST
మీరు పోద్దున లేవాలనుకున్న లేవలేక పోతున్నారా? ఒక వేళా లేసిన మళ్ళి నిద్రపోతున్నారా?. అయితే మీకు గుడ్ న్యూస్.. అలాంటి వాళ్ల కోసం ఒక యాప్ లాంచ్ అయింది....
November 18, 2020, 03:45 IST
సాక్షి, అమరావతి: ‘బదిలీలు చేశారు.. నియామకాలు ఏవీ?’ అంటూ ఈనాడు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం అసంబద్ధంగా, కుట్రపూరితంగా ప్రజలను తప్పుదోవ...
November 17, 2020, 03:15 IST
సాక్షి, అమరావతి: స్కూళ్లు ప్రారంభించి 14 రోజులు గడిచిన నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి భయపడినంతగా లేకపోవడంతో ఒకింత ఆందోళన తగ్గింది. స్కూళ్లకు...
November 14, 2020, 03:34 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం...
November 12, 2020, 07:54 IST
సాక్షి, హైదరాబాద్: ‘హరియాణాలో ఓ యువకుడు తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని కాల్చి చంపాడు. అలా ఎందుకు చేశావంటే.. ఓ వెబ్ సిరీస్లోని పాత్ర స్ఫూర్తితో...
November 09, 2020, 04:17 IST
సాక్షి, అమరావతి: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్లో ఎనలేని క్రేజ్. ఏటా వేలమంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక...
November 08, 2020, 04:43 IST
సాక్షి, అమరావతి/నూజివీడు: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల నిర్వహణపై రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్...