April 10, 2021, 10:15 IST
గురువారం ఒక్కరోజే కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు.
April 10, 2021, 04:45 IST
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అంతర్జాతీయ జలాల పరిధి విషయంలో భారత వాదనను సవాలు చేస్తూ, భారతదేశం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే, ఈ వారం లక్షద్వీప్...
April 09, 2021, 16:04 IST
విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతి ఎంతవరకు సమంజసం : రాహుల్
April 09, 2021, 13:49 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలో వ్యాక్సిన్...
April 09, 2021, 12:20 IST
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
April 09, 2021, 10:26 IST
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందన్న కరోనా మరోసారి పంజా విసురుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ...
April 09, 2021, 09:50 IST
సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన 6 సిరీస్ సెడాన్ అప్డేటెడ్ వెర్షన్ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది....
April 09, 2021, 09:11 IST
భారత్-చైనా సరిహద్దుల్లో శాంతే లక్ష్యంగా తూర్పు లడ్డాఖ్ చుషుల్ ప్రాంతంలోని భారత్ శిబిరం వేదికగా నేడు 11వ విడత కోర్ కమాండర్ల సమావేశం చర్చలు...
April 09, 2021, 01:39 IST
వెల్లింగ్టన్: భారత్ కోవిడ్–19 హాట్ స్పాట్గా మారుతూ ఉండడంతో న్యూజిలాండ్ భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. భారత్...
April 09, 2021, 01:36 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా విజృంభణతో జనం వణికిపోతున్నారు. లక్షణాలు లేకుండా సోకు తుండటంతో ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో అంతుబట్టడం లేదు. కరోనా...
April 09, 2021, 00:43 IST
కాలం మారినప్పుడు, కొత్త అవసరాలు తరుముతున్నప్పుడు, అనుకోని సమస్యలు తలెత్తినప్పుడు మనుషుల మధ్య బంధాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. దేశాల మధ్య దౌత్య...
April 08, 2021, 14:43 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న సిట్రన్ తాజాగా సీ5 ఎయిర్క్రాస్ ఎస్యూవీని భారత్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.29.9 లక్షల(...
April 08, 2021, 10:20 IST
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ విస్ఫోటనం దడ పుట్టిస్తోంది. గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతూ ప్రజల గుండెల్లో వణుకు...
April 08, 2021, 06:00 IST
న్యూఢిల్లీ: సెయిలింగ్ క్రీడాంశంలో ఇప్పటివరకు భారత్ నుంచి తొమ్మిది మంది ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నారు. అయితే వారందరూ పురుషులే. కానీ మహిళల...
April 08, 2021, 00:36 IST
రక్షణ కొనుగోళ్ల ఒప్పందాలపై కుంభకోణం ఆరోపణలు వచ్చాయంటే, అవి అంతూ దరీ లేకుండా అందులో కొట్టుమిట్టాడుతూనే వుంటాయని లోగడ బోఫోర్స్ స్కాం నిరూపించింది....
April 07, 2021, 10:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంతకంతకూ విజృంభిస్తోంది. కనివినీ ఎరగని రీతిలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఓవైపు...
April 06, 2021, 17:55 IST
న్యూఢిల్లీ: భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీంతో అకస్మాత్తుగా కేసులు పెరగడంతో పాటు అనేక రాష్ట్రాలు లాక్డౌన్...
April 05, 2021, 20:21 IST
భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు(88) ఆదివారం కన్నుమూశారు.
April 05, 2021, 11:42 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో రెండోసారి పైకి ఎగబాకుతున్న కరోనా కేసుల సంఖ్య ఈ నెల మధ్యలోనే శిఖర స్థాయికి చేరొచ్చని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. ఆ తర్వాత...
April 05, 2021, 10:00 IST
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం చూపిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశంలో...
April 05, 2021, 04:39 IST
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత షూటింగ్ జట్టును నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్...
April 03, 2021, 11:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ గడగడలాడిస్తోంది. గత ఆరు నెలల క్రితం ఎన్ని కేసులు వచ్చేవో.. అన్ని కేసులు మళ్లీ వెలుగు...
April 03, 2021, 10:26 IST
అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అడిగిన ప్రశ్నకు రాకేశ్ శర్మ ...
April 03, 2021, 05:28 IST
న్యూఢిల్లీ: చమురు విషయంలో సౌదీ అరేబియా పెత్తనానికి చెక్ చెప్పే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా క్రూడాయిల్ కొనుగోళ్ల కోసం ఆ దేశంతో...
April 03, 2021, 03:26 IST
మన దేశంలో స్త్రీ, పురుష సమానత్వం గంభీరోపన్యాసాలకే పరిమితమవుతున్నది తప్ప ఆ దిశగా నిర్మాణాత్మకమైన ఆలోచన, ఆచరణ వుండటం లేదని ప్రపంచ ఆర్థిక వేదిక(...
April 02, 2021, 14:16 IST
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మార్చిలో రికార్డు సృష్టించాయి. 58.23 శాతం పెరుగుదలతో 34 బిలియన్ డాలర్లుకు చేరాయి. ఒక నెల్లో ఎగుమతులు 34 బిలియన్...
April 01, 2021, 15:21 IST
స్టార్ లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించటానికి ఎలోన్ మస్క్ స్థాపించిన స్పేస్ఎక్స్ టెక్నాలజీస్ చేసున్న...
April 01, 2021, 10:28 IST
ఐదు నెలల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య దాదాపు 98,000 నుంచి కేవలం 10,000 కు పైగా నమోదుకావడంతో భారత్లో సెకండ్ వేవ్ ఉండదనీ చాలా మంది...
April 01, 2021, 10:14 IST
రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు.
April 01, 2021, 09:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల పట్ల వివక్ష మరింతగా పెరుగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లింగ అసమానతల సూచీలో భారత్ 28 స్థానాలు...
April 01, 2021, 00:23 IST
నిరుడు సెప్టెంబర్లో తగ్గుముఖం పట్టడం మొదలెట్టిన కరోనా వైరస్ మహమ్మారి ఫిబ్రవరిలో మళ్లీ అక్కడక్కడ తలెత్తుతూ చాలా తక్కువ వ్యవధిలోనే ఉగ్రరూపం దాల్చింది...
March 31, 2021, 17:00 IST
న్యూఢిల్లీ: భారత్లో నిషేదించిన టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్కు మరో షాక్ తగిలింది. పన్ను ఎగవేత ఆరోపణల కారణంగా భారతదేశంలో బైట్డ్యాన్స్ బ్యాంకు...
March 31, 2021, 15:32 IST
న్యూఢిల్లీ: భారత్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ అనుబంధ విభాగం- మూడీస్ ఎనలిటిక్స్ విశ్లేషించింది. ఆసియా దేశాల...
March 31, 2021, 11:21 IST
బ్రెజిల్ పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. దేశంలో రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్...
March 30, 2021, 18:31 IST
కరోనా మహమ్మారి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన సంస్థలు ఇప్పుడు దానిని శాశ్వతంగా కొనసాగించాలని...
March 30, 2021, 17:51 IST
కరోనా వైరస్ మహమ్మారి వ్యాపారంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఇలాంటి సమయంలో ఎవరైనా కొంత వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు...
March 30, 2021, 14:10 IST
న్యూఢిల్లీ: భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)ను ఇప్పట్లో ప్రవేశపెట్టే అవకాశం లేదని చెక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా పేర్కొంది. ఇతర దేశాల మార్కెట్లతో...
March 30, 2021, 04:16 IST
సాక్షి క్రీడావిభాగం:
March 30, 2021, 02:10 IST
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా (ఎన్ఆర్సీ), జాతీయ ప్రజా నమోదు పట్టిక (ఎన్పీఆర్)లు మన దేశంలో ప్రధానంగా చర్చలోకి వచ్చినప్పటినుంచీ...
March 29, 2021, 15:35 IST
ఇటీవల భారత్ అమెరికా మధ్య జరిగిన ఇండో-పసిఫిక్ చర్చల్లో భాగంగా జరిగిన విందులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అమెరికా నేవీ బృందం శనివారం జరిగిన విందులో...
March 29, 2021, 10:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా పీడ పూర్తిగా తొలగిపోయే రోజులు వచ్చాయని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా కోవిడ్ సెకండ్ వేవ్...
March 29, 2021, 01:40 IST
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా అధికమవుతోంది. గత 24 గంటల్లో 62,714 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1...