January 22, 2021, 01:53 IST
న్యూఢిల్లీ: రెండో విడత వ్యాక్సినేషన్లో 50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రజా ప్రతినిధులకు టీకా వేసే అవకాశముంది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్నాథ్...
January 20, 2021, 08:25 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతి పోలీసు స్టేషన్ తమ పనితీరు మరింత మెరుగుపర్చుకునేం దుకు ఐదు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని హోం మంత్రి అమిత్...
January 20, 2021, 02:54 IST
రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఆయకట్టు పెరగడం కానీ, కేటాయించిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుకోవడం కానీ జరగదు. వన్యప్రాణి అభయారణ్యాలకు భంగం కానీ, ఇతర...
January 19, 2021, 21:47 IST
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన...
January 19, 2021, 18:19 IST
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్...
January 19, 2021, 06:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని కమలదళం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు తాజా...
January 18, 2021, 18:43 IST
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పూర్తికాలం పదవిలో కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కర్ణాటక ప్రజలు,...
January 18, 2021, 15:54 IST
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్...
January 12, 2021, 10:06 IST
సాక్షి, బెంగళూరు : అపార రాజకీయ అనుభవం, చాకచక్యంతో మళ్లీ రాజాహులి (రాజా పులి) బీఎస్ యెడియూరప్ప పైచేయి సాధించారు. బీజేపీ అధిష్టానం వద్ద తన మాటకు...
January 07, 2021, 08:20 IST
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య మిత్రభేద రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కూటమి తరఫున...
January 06, 2021, 09:43 IST
సాక్షి ,న్యూఢిల్లీ : బెంగాల్ దంగల్లో దీదీని ఓడించడమే లక్ష్యంగా కమలదళం ఓ వైపు వ్యూహాలు రచిస్తుంటే, బిహార్ తరహాలో బెంగాల్లో బోణీ కొట్టేందుకు...
January 05, 2021, 16:26 IST
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్...
January 02, 2021, 16:16 IST
కోల్కత : టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం తన ఇంట్లోని...
December 29, 2020, 20:33 IST
సాక్షి, ఢిల్లీ: రైతు సంఘాలతో రేపు (బుధవారం) చర్చలు జరపనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. మంత్రులతో కేంద్ర హోంమంత్రి...
December 28, 2020, 16:18 IST
ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో అరుణ్ జైట్లీ విగ్రహావిష్కరణ
December 26, 2020, 16:40 IST
వేర్పాటు వాదులు పరిపాలిస్తున్న సమయంలో యువత చేతికి ఆయుధాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ గ్రూపులన్నీ జనజీవన స్రవంతిలో కలిసిపోయాయి.
December 24, 2020, 04:53 IST
న్యూఢిల్లీ/కోల్కతా: కొత్త వ్యవసాయ చట్టాల్లో అర్థంపర్థం లేని సవరణల అంశాన్ని ప్రస్తావించడం, తమకు ప్రేమ లేఖలు రాయడం మానుకోవాలని రైతులు కేంద్ర...
December 22, 2020, 19:57 IST
కోల్కత్తా : మరో ఆరు నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ వేడి ఇప్పటి నుంచే మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ కోటను...
December 22, 2020, 16:33 IST
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు యావత్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ఇటీవల ...
December 21, 2020, 12:18 IST
ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి ఊరటనిచ్చే విషయాలు చెప్పారు.
December 21, 2020, 02:01 IST
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు....
December 21, 2020, 01:42 IST
బోల్పూర్/శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలన పట్ల రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారు మార్పును కోరుకుంటున్నారని...
December 20, 2020, 16:58 IST
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం బీజేపీని ఎంచుకున్నారని అన్నారు....
December 20, 2020, 03:40 IST
మిడ్నాపూర్: రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార తృణమూల్ కాంగ్రెస్లో ఎవరూ మిగలరని, కేవలం మమతా బెనర్జీ మాత్రమే పార్టీ్టలో ఉంటారని బీజేపీ...
December 19, 2020, 16:39 IST
అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి సువెందు అధికారి
December 19, 2020, 16:21 IST
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు...
December 19, 2020, 14:19 IST
బెంగాలులో అమిత్ షా పర్యటన
December 16, 2020, 08:26 IST
పోలవరం ప్రాణాధారం
December 16, 2020, 03:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్కు ప్రాణాధారమైన పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందచేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని...
December 15, 2020, 22:49 IST
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. సుమారు గంటకుపైగా సమావేశం కొనసాగింది....
December 15, 2020, 20:43 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.
December 15, 2020, 03:35 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం...
December 14, 2020, 19:52 IST
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు...
December 12, 2020, 14:42 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు రెండోరోజు శనివారం కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశం...
December 12, 2020, 04:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కురిసిన వర్షాలతో హైదరాబాద్ తీవ్రంగా అతలాకుతలమైందని, ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నిధి నుంచి సాయం...
December 11, 2020, 20:55 IST
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు(కేసీఆర్) భేటీ అయ్యారు. హైదరాబాద్లో వరద నష్టానికి ఆర్థిక సాయం...
December 11, 2020, 12:59 IST
మమత సర్కార్పై గవర్నర్ ధన్కర్ తీవ్ర వ్యాఖ్యలు
December 11, 2020, 12:28 IST
కోల్కతా: రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్ వెళ్లిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగిన సంగతి...
December 11, 2020, 02:28 IST
డైమండ్ హార్బర్: పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది....
December 09, 2020, 04:15 IST
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతమైంది. రైతులు, వారి మద్దతుదారుల దేశవ్యాప్త నిరసన...
December 08, 2020, 17:24 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. రైతు...
December 07, 2020, 03:45 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు దూకుడు పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపిన...