January 22, 2021, 15:27 IST
సాక్షి, ముంబై: ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు సెబీభారీ జరిమానా విధించింది. రెగ్యులేటర్ మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించిందని...
January 22, 2021, 06:19 IST
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసే డీల్కు సంబంధించి స్టాక్ ఎక్సే్చంజీలు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ...
January 02, 2021, 03:38 IST
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీపై సెబీ రూ.15 కోట్ల జరిమానా విధించింది. ముకేశ్ అంబానీతో పాటు ఆయన సీఎమ్డీగా ఉన్న రిలయన్స్...
November 21, 2020, 05:48 IST
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం గత ఆదేశాలకు అనుగుణంగా రెండు సహారా సంస్థలు... ఎస్ఐఆర్ఈసీఎల్ (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్...
November 13, 2020, 10:59 IST
ముంబై: పీఈ దిగ్గజం సీక్వోయయా క్యాపిటల్ అండగా దేశీ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించిన ఇండిగో పెయింట్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు...
October 22, 2020, 09:42 IST
న్యూఢిల్లీ: ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని, సాధారణ షేర్హోల్డర్లను మోసగించారని ఆరోపణలపై కిర్లోస్కర్ బ్రదర్స్ (కేబీఎల్) ప్రమోటర్లు, ఇతరులపై...
October 02, 2020, 05:40 IST
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే ్చంజ్(ఎన్ఎస్ఈ)పై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ రూ.6 కోట్ల జరిమానా విధించింది. క్యామ్స్ కంపెనీతో సహా మొత్తం...
September 26, 2020, 06:59 IST
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసు విచారణలో భాగంగా యస్బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్కు శుక్రవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. లండన్లో ఉన్న రూ.127...
September 22, 2020, 05:24 IST
న్యూఢిల్లీ: కార్పొరేట్ పాలన విశ్వసనీయంగా ఉండే దిశగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పలు సూచనలు చేశారు. తప్పిదాలకు పాల్పడిన బోర్డు...
September 14, 2020, 16:17 IST
హుషారుగా మొదలైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలాపడ్డాయి. చివరి గంటన్నర సమయంలో ఊపందుకున్న అమ్మకాలు ఇండెక్సులను దెబ్బతీశాయి. వెరసి సెన్సెక్స్ 98...
September 07, 2020, 16:06 IST
బెంగుళూరు: దేశంలోని కస్టమర్లకు పేటీఎం యాప్ ద్వారా మెరుగైన సేవలను అందిస్తు వినియోగదారుల ప్రజాదరణ చూరగొంది. అయితే తాజాగా పైటీఎం మనీ విభాగం(వన్ 97...
September 01, 2020, 05:20 IST
స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. దీంతో ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి చైనా...
August 21, 2020, 19:07 IST
న్యూఢిల్లీ: రైల్వే శాఖపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్ (ఐఆర్సీటీసీ) లోని...
July 21, 2020, 04:45 IST
ముంబై : మార్కెట్ జోరు కొనసాగుతోంది. కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నా, బ్యాంక్, ఐటీ రంగ షేర్ల దన్నుతో...
July 03, 2020, 00:39 IST
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారన్న అభియోగంపై దివీస్ ల్యాబొరేటరీస్ సీఎఫ్వోతోపాటు ఇతరులకు మార్కెట్ నియంత్రణ...
June 24, 2020, 16:28 IST
కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి ప్రభావంతో కంపెనీల ఆర్థిక ఫలితాల సమర్పణ గడువును మరో నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్లు సెబీ తెలిపింది. ఆయా కంపెనీలు తమ...
May 25, 2020, 13:27 IST
దేశీయ మార్కెట్లో బలహీనత కొనసాగుతున్నా, కొత్తగా భారత్లో రిజిస్ట్రేషన్కు వస్తున్న విదేశీ ఫండ్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఒకపక్క ఉన్న ఎఫ్పీఐలు...
May 21, 2020, 14:10 IST
స్టాక్ మార్కెట్ పతనాన్ని ప్రమోటర్లు తమ సొంత కంపెనీల్లో వాటాను పెంచుకునే అవకాశంగా మలుచుకుంటున్నారు. గడిచిన రెండు త్రైమాసికాల్లో ఓపెన్ మార్కెట్...
May 21, 2020, 13:21 IST
దేశ స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి)లో కరోనా కలకలం సృష్టించింది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో...
May 20, 2020, 11:42 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలను వాయిదా వేయడానికి లేదా సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో విలీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ లిస్టెడ్...
March 25, 2020, 04:18 IST
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్చంజ్లను కనీసం రెండు రోజుల పాటు మూసేయాలని స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్, ఏఎన్ఎమ్ఐ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీని...
March 11, 2020, 20:59 IST
సాక్షి, ముంబై: ప్రముఖగాయకుడు సోనూ నిగమ్కు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ భారీ షాక్ ఇచ్చింది. వివాదాస్ప సంస్థ పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన లిమిటెడ్ (...
February 21, 2020, 06:29 IST
న్యూఢిల్లీ: జీడీఆర్ ఇష్యూ విషయంలో అక్రమాలకు పాల్పడిన రీసర్జర్ మైన్స్ అండ్ మినరల్స్ ఇండియా సంస్థ చైర్మన్, ఎండీ సుభాష్ శర్మ, హోల్టైమ్ డైరెక్టర్...
February 18, 2020, 04:11 IST
ముంబై: భవిష్యత్తులో కార్వీ తరహా మోసాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ చీఫ్ అజయ్ త్యాగి చెప్పారు. క్లయింట్లకు...
February 14, 2020, 06:20 IST
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను స్టాక్ బ్రోకర్లు సొంతానికి వాడుకున్నా, ఇన్వెస్టర్ల నిధులను పక్కదారి పట్టించినా సత్వరం గుర్తించేందుకు ప్రత్యేక ఆన్లైన్...
January 28, 2020, 10:04 IST
రాకేష్ ఝంఝన్వాలాపై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేపట్టింది.