May 20, 2022, 22:37 IST
అవి చేద్దాం ఇవి చేద్దాం అని జీవితంలో ఎన్నో కలలు కంటుంటాం కానీ, అన్నీ నిజం కావు. కొంతమంది కలలు ఒకరకంగా ఉంటే వారి డెస్టినీ మాత్రం మరోలా ఉంటుంది....
May 20, 2022, 06:30 IST
అహ్మదాబాద్: కాంగ్రెస్లో ఉండి తన జీవితంలో మూడేళ్లు వృథా చేసుకున్నానని గుజరాత్ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ వాపోయారు. ఆయన బుధవారం కాంగ్రెస్కు...
May 18, 2022, 15:27 IST
గుంటూరు జిల్లాలో గుజరాత్ అమ్మాయిల ఆగడాలు
May 18, 2022, 15:18 IST
సాక్షి, గుంటూరు: జిల్లాలో గుజరాత్ అమ్మాయిలు హల్చల్ చేశారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి అమ్మాయిల ముఠా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా...
May 18, 2022, 15:09 IST
గుజరాత్లో ఘోర ప్రమాదం
May 18, 2022, 14:39 IST
గుజరాత్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఉప్పు ఫ్యాక్టరీలో గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 12 మంది పనివాళ్లు మరణించారు.
May 18, 2022, 12:06 IST
అహ్మదాబాద్: గుజరాత్లో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా...
May 16, 2022, 16:21 IST
Mysterious metal balls raining..ఆకాశం నుంచి అంతుచిక్కని రీతిలో లోహపు గోళాలు భూమిపై పడుతున్నాయి. తీరా వాటి దగ్గరికి వెళ్లి చూశాక అవి ఈకల రూపంలో తీగలు...
May 16, 2022, 08:58 IST
గుజరాత్ సరిహద్దుల్లోని నవాపూర్ రైల్వేస్టేషన్ సందర్శనకు చాలామంది వస్తుంటారు. రైల్వేస్టేషన్కి సందర్శకులు ప్రత్యేకంగా రావడం ఏమిటో? అనే కదా మీ...
May 13, 2022, 05:34 IST
భరుచా: ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలైతే సమాజంలో వివక్షల్ని రూపుమాపవచ్చునని, బుజ్జగింపు రాజకీయాలకు కూడా తెరదించవచ్చునని ప్రధాని మోదీ చెప్పారు....
May 11, 2022, 17:51 IST
Viral Video: సింహాన్ని తరిమిన శునకం
May 11, 2022, 17:40 IST
సింహం అడవికి రాజు. దాన్ని చూస్తే ఏ జంతువైనా భయంతో వణికిపోతుంది. సింహాలు చాలా ప్రమాదకరమైనవి, శక్తివంతమైనవి. ఇక శత్రువును వెంటాడి ఆహారం చేసుకోవడంలో...
May 06, 2022, 14:42 IST
సాక్షి, హైదరాబాద్: అడవికి రారాజుగా దర్పంతో విశ్రమిస్తున్న సింహాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు. పర్యావరణం,...
May 04, 2022, 13:17 IST
అసంతృప్తి నుంచి డిజైన్ చేసుకున్న ఫ్యాషన్! కేవలం బ్లౌజుల కోసం ఏకంగా స్టార్టప్.. వర్షామహేంద్ర సక్సెస్ స్టోరీ
May 03, 2022, 13:07 IST
కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సోనియాకు హ్యాండ్ ఇస్తున్నారు.
May 01, 2022, 20:37 IST
Modi gaya toh Gujarat gaya: Uddhav on how Bal Thackeray stood by PM after Godhra: గోద్రా అల్లర్ల తరువాత మోదీ హఠావో ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలోనే...
May 01, 2022, 18:19 IST
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఫుల్ జోష్ మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై ఫోకస్...
April 26, 2022, 04:47 IST
అహ్మదాబాద్: గుజరాత్లో వేర్వేరు ఘటనల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. కాండ్లా పోర్టులోని ఓ కంటైనర్ నుంచి రూ.1,439 కోట్ల విలువైన 200 కిలోల...
April 25, 2022, 17:51 IST
గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్ల కేసులో...
April 24, 2022, 18:30 IST
మాకు కొన్ని అయినా ఉన్నాయ్! మీకు అవికూడా లేవు అని అంటున్నార్సార్!
April 23, 2022, 16:29 IST
సిమ్లా: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్పై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జాతీయ...
April 23, 2022, 04:36 IST
సాక్షి, హైదరాబాద్: ‘గుజరాత్ చేత.. గుజరాత్ కోసం.. గుజరాత్కు’ ఇది ‘మోడెమొక్రసీ (మోదీ ప్రజాస్వామ్యానికి) కొత్త నిర్వచనం అని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి...
April 22, 2022, 16:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హస్తం నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి...
April 22, 2022, 16:06 IST
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన ఇండియాకు చేరుకున్నారు....
April 21, 2022, 14:27 IST
TIME: 02.30PM
గుజరాత్ను సందర్శించిన మొదటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు అదానీ హెడ్క్వార్టర్స్లో ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు...
April 21, 2022, 08:51 IST
అహ్మదాబాద్: గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. బనస్కాంత జిల్లాలోని పాలన్పూర్ సర్క్యూట్ హౌజ్...
April 21, 2022, 06:12 IST
సంప్రదాయ ఔషధాలకు ఆయుష్ మార్క్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన
April 19, 2022, 04:54 IST
గాంధీనగర్: సాంకేతిక పరిజ్ఞానం నుంచి ప్రేరణ పొందాలే తప్ప, విద్యార్థులకు అదే జీవితం కాకూడదని ప్రధాని మోదీ హితవు పలికారు. క్రీడలు, సామాజిక జీవితం నుంచి...
April 18, 2022, 10:23 IST
లండన్: ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 21, 22తేదీల్లో ఆయన దేశంలో పర్యటిస్తారు. 21న లండన్ నుంచి నేరుగా ప్రధాని మోదీ...
April 17, 2022, 01:21 IST
కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ని పక్కన పెట్టేసే విధానం ఒక దారుణమైన విలక్షణతను కలిగి ఉంటుంది. హఠాత్తుగా ఒకరోజు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్కి...
April 16, 2022, 08:51 IST
అహ్మదాబాద్: కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గుజరాత్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్కు ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానం...
April 15, 2022, 15:45 IST
గాంధీనగర్: ఎన్నికల వేళ గుజరాత్ పాలిటిక్స్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు...
April 15, 2022, 08:21 IST
అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్ తన వ్యాఖ్యలతో రాజకీయ కాక పుట్టించారు. రాష్ట్ర పార్టీ నాయకులు తనను...
April 14, 2022, 18:37 IST
గాంధీనగర్: ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్లో సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలో ఆమ్...
April 14, 2022, 14:52 IST
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న కొత్త పెళ్లికొడుకులా.. పార్టీలో తన పరిస్థితి ఉందని హార్దిక్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.
April 11, 2022, 16:50 IST
అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు అగ్నికి ఆహుతి అయ్యారు.
April 09, 2022, 15:05 IST
మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో వేసవిలో ‘పీయూష్’ అనే పానీయాన్ని విరివిగా తాగుతారు. దాదాపు దీని తయారీ లస్సీ మాదిరిగానే ఉంటుంది. బాగా చిలికిన...
April 09, 2022, 10:22 IST
ముంబై భయాల నడుమ.. గుజరాత్లో కరోనా కొత్త వేరియెంట్ ఎక్స్ఈ నమోదు అయ్యింది.
April 07, 2022, 11:25 IST
గాంధీనగర్: పోలీసు కానిస్టేబుల్పై హత్యాయత్నం నేరం కింద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరెస్ట్ అయ్యాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు...
April 05, 2022, 18:15 IST
అహ్మదాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చేదు ఫలితాల ఫలితంగా కాంగ్రెస్ కష్టాలు మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయి నాయకత్వ లేమి, పార్టీలో...
April 04, 2022, 12:05 IST
జై భీమ్ సినిమా తరహాలో అమాయకులను ఇరికించే బలిగొనే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ..
April 02, 2022, 21:11 IST
అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గుజరాత్లో పర్యటిస్తున్నారు. శనివారం...