February 15, 2021, 12:31 IST
హీరో, వ్యాపారవేత్త సచిన్ జోషి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఓంకర్ రియల్టర్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ...
February 10, 2021, 18:07 IST
డొల్ల కంపెనీలతో సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే.
February 10, 2021, 15:15 IST
న్యూస్క్లిక్ అనే న్యూస్ పోర్టల్కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకకాలంలో దాడులు చేపట్టింది.
February 01, 2021, 20:15 IST
సాక్షి, హైదరాబాద్: ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. ఆ సంస్థకు చెందిన...
January 29, 2021, 06:05 IST
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ మారక చట్టం, దేశ నియమాలను ఉల్లంఘించిన...
January 27, 2021, 18:37 IST
సాక్షి,ముంబై: వేల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఓంకార్ గ్రూప్ చైర్మన్ కమల్ గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్ బాబూలాల్ వర్మలకు...
January 22, 2021, 12:19 IST
6.8 కోట్ల రూపాయలకు టోకరా.. ఎవరికి తెలియకుండా ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీ
January 18, 2021, 18:18 IST
సాక్షి, హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుకేష్ గుప్తాకు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కోర్టు సోమవారం షాక్ ఇచ్చింది. కోర్టుకు హాజరు...
January 13, 2021, 15:15 IST
తృణమూల్ కాంగ్రెస్ మాజీఎంపీ కన్వర్ దీప్ సింగ్ను మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది.
January 05, 2021, 15:48 IST
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులోనిందితులకు ఈడీ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను అధికారులు ఈడీ కోర్టులో మంగళవారం...
December 31, 2020, 20:03 IST
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లపై చర్యలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అమెజాన్, వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్...
December 29, 2020, 13:55 IST
సాక్షి, ముంబై : మొన్నటి వరకు శివసేన, బీజేపీల మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఇప్పుడు ఏకంగా బ్యానర్లు ప్రదర్శించుకునే వరకు దారితీసింది. శివసేన ఎంపీ సంజయ్...
December 28, 2020, 08:09 IST
ముంబై : పీఎంసీ బ్యాంక్ నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు...
December 24, 2020, 16:14 IST
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్కు చెందిన 4,109 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తాత్కాలికంగా జప్తు చేసింది....
December 23, 2020, 12:59 IST
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ప్రమోటర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) బుధవారం కోర్టులో హాజరుపరిచింది. మనీలాండరింగ్ చట్టం కింద అగ్రిగోల్డ్పై...
December 19, 2020, 20:09 IST
వాటిలో రెండు ఇళ్లు, ఓ వ్యాపార భవనం, మూడు స్థలాలు ఉన్నాయి...
December 07, 2020, 08:01 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ డిసెంబరు 12న స్మాల్ బిజినెస్ డే నిర్వహిస్తోంది. స్టార్టప్స్, మహిళా వ్యాపారులు, చేతివృత్తులు...
December 05, 2020, 12:26 IST
సాక్షి,న్యూఢిల్లీ: ఆర్థికనేరగాడు, వ్యాపారవేత్త విజయ్మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి షాక్ ఇచ్చింది. ఫ్రాన్స్లో 1.6 మిలియన్...
December 03, 2020, 05:21 IST
న్యూఢిల్లీ: విచారణ జరిపే, అరెస్ట్ చేసే అధికారాలున్న సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ తదితర అన్ని దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, ఇతర రికార్డింగ్...
November 24, 2020, 12:02 IST
ముంబై: శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసుకు...
November 16, 2020, 20:25 IST
తిరువనంతపురం: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో సస్పెండైన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్స్పల్ సెక్రటరీ ఎం శివశంకర్ తరపు...
November 03, 2020, 13:55 IST
సాక్షి,న్యూఢిల్లీ: హాంకాంగ్ డైమండ్ ఎక్స్పోర్ట్ ఫెమా కేసులో జ్యువెల్లరీ సంస్థ యజమాని, ప్రముఖ వ్యాపారి సుఖేష్ గుప్తాకు భారీ షాక్ తగిలింది....
October 24, 2020, 15:02 IST
న్యూఢిల్లీ: కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగానే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై ఆస్తుల గురించి వివాదం సృష్టించాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు పవాన్...
October 21, 2020, 19:21 IST
సాక్షి, హైదరాబాద్ : వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎస్కే విశ్వనాథ్ ఆస్తులను ఈడీ అటాచ్...
October 20, 2020, 08:09 IST
ఈడీ ఉచ్చు
October 17, 2020, 02:31 IST
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్)కు చెందిన రూ.122.15 కోట్ల ఆస్తులను ఎన్...
October 08, 2020, 03:41 IST
కొచ్చి: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో సస్పెండైన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్స్పల్ సెక్రటరీ ఎం శివశంకర్ను మరింత లోతుగా...
October 07, 2020, 17:01 IST
తిరువనంతపురం: కేరళ గోల్డ్ స్కీంలో 303 పేజీల చార్జిషీట్ను ఈడీ బుధవారం దాఖలు చేసింది. ఈ స్కామ్కు సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు 25మంది...
September 26, 2020, 06:59 IST
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసు విచారణలో భాగంగా యస్బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్కు శుక్రవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. లండన్లో ఉన్న రూ.127...
September 25, 2020, 15:50 IST
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ స్కామ్లో దర్యాప్తు అధికారులు పురోగతి సాధించారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా ...
September 23, 2020, 10:42 IST
చైనా ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్లో నేటి నుంచి ఈడీ విచారణ
September 23, 2020, 10:06 IST
సాక్షి, రంగారెడ్డి: ఈ–కామర్స్ పేరుతో సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్కు పాల్పడిన కలర్ ప్రివెక్షన్ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు...
September 18, 2020, 09:47 IST
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం...
September 12, 2020, 17:34 IST
చెన్నై: డీఎంకే లోక్సభ ఎంపీ జగత్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 89.19 కోట్ల ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది...
September 12, 2020, 14:51 IST
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే ...
September 09, 2020, 09:58 IST
ముంబై: అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద సోమవారం అరెస్టయిన దీపక్ కొచ్చర్ సెప్టెంబర్ 19వ తేదీ వరకూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...
September 08, 2020, 18:39 IST
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ -వీడియోకాన్ రుణ కుంభకోణంలో కేసులో బ్యాంకు మాజీ సీఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్ ను ఈడీ ఈనెల 19 వరకు కస్టడీలోకి తీసుకోనుంది....
September 07, 2020, 21:21 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు, ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్కు...
September 03, 2020, 10:35 IST
అతిపెద్ద హవాలా రాకెట్ను ఈడీ అధికారులు రట్టు చేశారు.
August 31, 2020, 11:09 IST
ముంబై: ఇప్పటికే ఎన్నెన్నో మలుపులు తిరిగిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో కీలక విషయాలు రాబట్టే దిశగా ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా...
August 27, 2020, 06:44 IST
న్యూఢిల్లీ/ముంబై: నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కేసు...
August 26, 2020, 09:33 IST
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయట పడుతోంది. ప్రస్తుతం సీబీఐ విచారిస్తున్న ఈ కేసులో సుశాంత్...