May 13, 2022, 20:56 IST
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా ముఖేష్కుమార్ మీనా నియామకమయ్యారు. ముఖేష్కుమార్ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు...
May 12, 2022, 15:48 IST
దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు
May 12, 2022, 15:13 IST
పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
May 12, 2022, 13:49 IST
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల తదుపరి ప్రధాన అధికారిగా ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల...
May 05, 2022, 14:29 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో ఎన్నికకు నగరా మోగింది. తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న...
April 22, 2022, 11:19 IST
బోగస్ ఓట్ల గుర్తింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫోకస్
April 10, 2022, 06:35 IST
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు సంబంధిత పార్టీకి చెందిన విధానపరమైన నిర్ణయాలేనని ఎన్నికల సంఘం(ఈసీ)...
March 12, 2022, 21:44 IST
లోక్సభ నియోజకవర్గంతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.
March 10, 2022, 08:32 IST
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈసీ స్పందించారు.
March 07, 2022, 15:54 IST
రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఆరు రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
February 24, 2022, 18:23 IST
స్లోగన్ విభాగంలో మొదటి బహుమతి, రూ.20వేలు, రెండో బహుమతి రూ. 10వేలు, మూడో బహుమతి రూ.7,500.
February 20, 2022, 15:45 IST
చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
February 20, 2022, 11:32 IST
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు...
February 19, 2022, 20:13 IST
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల...
February 19, 2022, 18:34 IST
పంజాబ్ ఎన్నికల వేళ ఢిల్లీ, పంజాబ్ సీఎంలపై కేసులు నమోదయ్యాయి.
February 16, 2022, 17:47 IST
ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ
February 16, 2022, 17:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్...
February 08, 2022, 04:58 IST
చాలా సభలు కవర్ చేయాలట!
February 08, 2022, 01:14 IST
పెద్ద రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు చిన్న రాష్ట్రాల కథనాలు విస్మరణకు గురయ్యే అవకాశం ఉంది. అలాగని అక్కడి పోరేమీ తక్కువ రసాత్మకం కాదు....
February 06, 2022, 16:46 IST
మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే చేయాలని సూచించింది.
January 31, 2022, 20:00 IST
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట
January 31, 2022, 17:04 IST
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల తేదీలు సమీపిస్తోన్న తరుణంలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది....
January 25, 2022, 14:56 IST
Election Commission of India: 2021లో ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు భారత ఎన్నికల సంఘం శుభవార్త తెలిపింది. ఈ ఏడాది కొత్తగా...
January 25, 2022, 12:12 IST
ఓటు అందరి హక్కు.. ప్రజాస్వామ్య దేశంలో పాలకులను మార్చే వజ్రాయుధం ఓటు. రాజ్యాంగం దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికీ ఈ హక్కు కల్పించింది. ఓటుతోనే...
January 23, 2022, 11:28 IST
న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కోవిడ్–19 నేపథ్యంలో ప్రచారం, సభలపై విధించిన నిషేధాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) జనవరి 31 దాకా పొడిగించింది....
January 22, 2022, 19:20 IST
దేశంలోని కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా ఎన్నికలలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో రోడ్షోలు, ర్యాలీల పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.
January 21, 2022, 08:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థి ఉదయం పూట తినే పూరీ నుంచి ప్రచారానికి వినియోగించే లగ్జరీ కార్ల వరకు ఒక్కొక్క వస్తువుకి...
January 20, 2022, 14:39 IST
ఇంఫాల్: శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను మార్చాలని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ (ఏఎంసీఓ) కోరింది. ఫిబ్రవరి 27న జరగబోయే మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలను...
January 17, 2022, 14:39 IST
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు..
January 16, 2022, 16:52 IST
పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర...
January 15, 2022, 18:04 IST
కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
January 11, 2022, 00:02 IST
దేశంలో మినీ ఎన్నికల సమరానికి తెర లేచింది. కీలకమైన ఉత్తరప్రదేశ్ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలు అయిదింటికీ ఫిబ్రవరి, మార్చిలో...
January 10, 2022, 09:02 IST
న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో జారీ చేసే కోవిడ్ సర్టిఫికెట్పై ప్రధాని మోదీ ఫొటో ఉండదని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్,...
January 08, 2022, 15:46 IST
ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ
January 08, 2022, 07:47 IST
చంఢిఘర్: బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా వైరస్, లాక్డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందిచిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా...
January 06, 2022, 08:00 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఓటర్లలో అతివలదే అగ్రస్థానం. రాష్ట్రంలో పురుష ఓటర్లు 2,01,34,664 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 2,05,97,544 మంది ఉండటం విశేషం...
December 30, 2021, 13:14 IST
నిర్ణీత సమయానికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
December 30, 2021, 12:48 IST
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిటీ నిర్ణయాన్ని...
December 28, 2021, 20:41 IST
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎన్నికల సంగం గ్రీన్ సిగ్నల్
December 27, 2021, 20:00 IST
ఒమిక్రాన్ భయాందోళనల నడుమ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో...
December 24, 2021, 14:01 IST
లక్నో: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్...
December 23, 2021, 21:02 IST
ఎన్నికల సంస్కరణకు శ్రీకారం చుట్టిన కేంద్రం