April 23, 2024, 14:30 IST
కవిత ఈడీకి ఇచ్చిన ఫోన్లలో పని మనుషులకు ఇచ్చిన ఫోన్లు కూడా ఉన్నాయని..
April 23, 2024, 13:51 IST
సాక్షి, వరంగల్: సుందరయ్య నగర్లో నిత్య పెళ్లి కొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా మరొకరిని మూడు వివాహాలు చేసుకున్న ఘనుడు.. మరో...
April 23, 2024, 10:32 IST
హైదరాబాద్: ప్రమదవశాత్తు సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న...
April 23, 2024, 08:43 IST
భద్రాద్రి: చదువు మాన్పించి పెళ్లి చేశారనే మనస్తాపంతో నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన విషాదఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం...
April 23, 2024, 08:43 IST
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన సామూహిక హత్యాకాండ భయాందోళనలు రేకెత్తించింది.
April 23, 2024, 07:55 IST
కామారెడ్డి: ఆపమన్న చోట బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్పై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పిడిగుద్దులతో దాడి చేసిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు...
April 23, 2024, 02:18 IST
తరచూ పార్టీలు, నియోజకవర్గాలు మారే ఆ ఎమ్మెల్యే పేరు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితం. మహాభారతంలోని భీముడి పేరుతో ఏర్పాటైన, దేశంలో రెండో అతి పురాతన...
April 22, 2024, 18:39 IST
పుట్టిన రోజు వేడుకల్లో కేక్ తిని 10ఏళ్ల బాలిక మృతి చెందిన కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అధిక మోతాదులో సింథటిక్ స్వీట్నర్ ఉన్న కేక్ తినడం...
April 22, 2024, 17:39 IST
ఢిల్లీ,సాక్షి: షుగర్ వ్యాధికి జైలులో ప్రత్యేకంగా వైద్యం చేయించుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్ను లిక్కర్ కేసు విచారిస్తున్న ...
April 22, 2024, 17:16 IST
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై హైదరాబాద్ నాంపల్లి కోర్టులో సోమవారం(ఏప్రిల్ 22) విచారణ...
April 22, 2024, 15:22 IST
న్యూఢిల్లీ: తన ఆరోగ్యంపై తీహార్ జైలు అధికారులు ఇస్తున్న నివేదికలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డయాబెటిస్ వల్ల తన...
April 22, 2024, 15:00 IST
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ.. ఆమె...
April 22, 2024, 10:32 IST
హైదరాబాద్: బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వాక్ వేలో ఓ మహిళను వెంబడించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం...
April 22, 2024, 08:46 IST
మేడ్చల్: ఓ విత్తన పరిశ్రమలో పని చేసే సీడ్ సైంటిస్ట్ నిర్వహిస్తున్న గేమింగ్ స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు...
April 22, 2024, 08:40 IST
బెంగళూరు కొడిగేహళ్లి భద్రప్ప లేఔట్కు చెందిన ఎస్. శోభ (48) అనే మహిళ హత్య మిస్టరీగా మారింది.
April 22, 2024, 07:50 IST
హైదరాబాద్: కామాంధుల ఘాతుకానికి ఓ మహిళ బలి అయింది. లైంగిక దాడికి పాల్పడటంతో మహిళ మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ సమీపంలో ఆదివారం...
April 22, 2024, 03:25 IST
తిరుపతి క్రైం: తిరుపతిలోని బైరాగిపట్టెడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేత జేబీ రమణ కొడుకు బన్ను అలియాస్ భాను...
April 22, 2024, 03:16 IST
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్సీపీ నేత, జేసీఎస్ కన్వినర్ వెంకటరెడ్డి మృతి ఘటనలో ఇద్దరు టీడీపీ గూండాలను...
April 22, 2024, 02:10 IST
స్టేషన్ఘన్పూర్/హుజూరాబాద్రూరల్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. భారత కాలమా నం ప్రకారం ఈ...
April 22, 2024, 02:05 IST
జోగిపేట(అందోల్): దొంగసొమ్ము పంపకాల్లో చెలరేగిన వివాదం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఓ బాలుడిని హత్య చేసి...ఆపై సెల్టవర్ ఎక్కి మరొకరు ఆత్మహత్య చేసుకున్న...
April 22, 2024, 01:25 IST
నిజామాబాద్: మండలంలోని నడిపల్లితండా శివారులో 44వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నాదమ్ముళ్లిద్దరికి...
April 21, 2024, 10:25 IST
జపాన్కు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు సముద్రంలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గల్లంతయినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ...
April 21, 2024, 09:42 IST
ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడుదామనుకున్న ఓ 67 ఏళ్ల వ్యక్తి పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. అమెరికాలోని సియాటెల్లో ఈ ఘటన చోటు చేసుకుంది....
April 21, 2024, 08:52 IST
తాను ప్రేమించిన అమ్మాయిని స్వగ్రామం నుంచి వేరే చోటికి పంపించిన ఆమె తల్లిదండ్రులపై ఓ ప్రేమికుడు
April 21, 2024, 08:52 IST
కదిరి అర్బన్: రోడ్డు ప్రమాదంలో కదిరి మండలం గంగన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి (45) దుర్మరణం చెందారు. రూరల్ పోలీసులు తెలిపిన...
April 21, 2024, 08:28 IST
గాంధీఆస్పత్రి: చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ ఇనుప మేకులు మింగాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ప్రాణాపాయస్థితిలో నాలుగు రోజుల క్రితం...
April 21, 2024, 06:51 IST
హుబ్లీ: నగరంలో బీవీబీ కళాశాలలో గురువారం ఎంసీఏ విద్యార్థి నేహా హిరేమఠను కత్తితో పొడిచి హత్య చేసిన నా కొడుకు ఫయాజ్ను కఠినంగా శిక్షించాలని అతని తల్లి...
April 21, 2024, 06:27 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన అతి పెద్ద ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ ఎదురు కాల్పుల్లో 12 ...
April 21, 2024, 05:18 IST
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా...
April 20, 2024, 16:23 IST
లుథియానా: చాక్లెట్లు తిని ఏడాదిన్నర చిన్నారి రక్త వాంతులు చేసుకుంది. ఈ ఘటన పంజాబ్లోని లుథియానాలో జరిగింది. పాటియాలలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి...
April 20, 2024, 08:44 IST
బనశంకరి: ఒక స్థలానికి సంబంధించి నకిలీ రికార్డులు సృష్టించి 22 బ్యాంకుల్లో రుణం తీసుకుని మోసం చేసిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని జయనగర...
April 20, 2024, 08:34 IST
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. హతులను నగరసభ ఉపాధ్యక్షురాలు సునంద బాకళె కుమారుడు కార్తీక్ బాకళె(27), పరశురామ (55), లక్ష్మీ (45),...
April 20, 2024, 05:15 IST
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు, జేసీఎస్ కన్వినర్ మేకా...
April 20, 2024, 05:13 IST
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీలో చేరతారా లేక కుల, గ్రామ బహిష్కరణ చేయమంటారా అని బెదిరించినా, భయపెట్టినా లొంగలేదని ఒక కుటుంబంపై టీడీపీ వర్గీయులు...
April 20, 2024, 01:15 IST
నిజామాబాద్: పూడ్చిపెట్టిన మృతదేహానికి కొల్లూర్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండలంలోని సాటాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు...
April 20, 2024, 01:11 IST
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి...
April 19, 2024, 05:41 IST
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో...
April 19, 2024, 05:29 IST
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో దాడికి పాల్పడ్డారు....
April 19, 2024, 05:20 IST
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు వీరంగం చేశారు. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్కు, ఆయన అనుచరులకు...
April 19, 2024, 05:17 IST
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ మూకలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశాయి. రెచ్చిపోయిన పచ్చమూకల...
April 18, 2024, 17:49 IST
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ఏ1 నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్టు...
April 18, 2024, 14:20 IST
క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా...