November 17, 2020, 11:12 IST
సాక్షి, తిరుపతి: చంద్రబాబు అసలు నైజం బట్టబయలైంది. మాటకు కట్టుబడే అలవాటు తనకు లేదనే విషయం మరోసారి రుజువైంది. ప్రజాప్రతినిధి ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే...
November 07, 2020, 04:19 IST
పట్నా: బిహార్లో తుది విడత ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 15 జిల్లాల్లోని 78 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మొత్తం 1,204 మంది అభ్యర్థులు...
October 24, 2020, 05:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవన నిర్మాణం ఈ డిసెంబర్లో ప్రారంభం కానుంది. అలాగే, 2022 అక్టోబర్ నాటికి నిర్మాణం పూర్తి అయ్యే అవకాశముంది. ఈ...
October 20, 2020, 13:26 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల వ్యయాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. లోక్సభ ఎన్నికలకు రూ. 77 లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ. రూ....
September 30, 2020, 09:14 IST
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో...
September 22, 2020, 06:41 IST
న్యూఢిల్లీ: గోధుమ సహా ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 6% వరకు పెంచుతూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన...
September 20, 2020, 10:47 IST
రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు
September 20, 2020, 09:57 IST
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల నిరసలన మధ్యే వ్యవసాయ బిల్లులు రాజ్యసభ ముందుకు వచ్చాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం ఉదయం...
September 19, 2020, 06:26 IST
న్యూఢిల్లీ: బీజేపీ నేతల వ్యాఖ్యలపై లోక్సభ శుక్రవారం నాలుగు పర్యాయాలు వాయిదాపడింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు–2020పై చర్చ సందర్భంగా సభలో...
September 19, 2020, 03:22 IST
అమరావతిలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాల కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జాతీయ స్థాయిలో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
September 15, 2020, 18:58 IST
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల వేతనంలో 30 శాతం కోత విధించే బిల్లును లోక్సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కోవిడ్-19తో తలెత్తిన అవసరాలను...
September 14, 2020, 15:47 IST
ప్రతి ఎంపీకి డీఆర్డీవో బహుళ ప్రయోజనకర ప్రత్యేక కోవిడ్–19 కిట్స్ను అందజేసింది.
September 13, 2020, 16:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను...
September 11, 2020, 08:11 IST
న్యూఢిల్లీ : పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు నిలిచిపోతాయని, సాధ్యమైనంత వరకు సభల్లోని అన్ని కార్యకలాపాలను డిజిటలైజ్ చేస్తున్నామని...
September 10, 2020, 14:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. శని, ఆదివారాలు సహా...
August 29, 2020, 03:41 IST
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు 72 గంటల ముందే లోక్సభ సభ్యులందరూ కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవాలని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కోరారు....
August 17, 2020, 09:07 IST
సాక్షి న్యూఢిల్లీ : పార్లమెంట్ అనెక్స్ భవనంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఆరో అంతస్తులో మంటలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక...
August 16, 2020, 16:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమావేశాలకు...
August 13, 2020, 18:01 IST
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది. సెప్టెంబర్...
July 03, 2020, 15:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: సొంత పార్టీ నేతలపై విమర్శలు, నిరాధార ఆరోపణలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై క్రమశిక్షణా చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్...
May 29, 2020, 05:53 IST
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్ లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కమిటీ అసోసియేట్ సభ్యులుగా 15 మంది ఎంపీలను లోక్సభ స్పీకర్ ఓం...
March 23, 2020, 15:38 IST
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై కరోనావైరస్ ఎఫెక్ట్ పడింది. ఆర్థిక బిల్లు ఆమోదం తర్వాత లోక్సభ నిరవధిక వాయిదా పడింది. లోక్సభ...
March 21, 2020, 01:58 IST
న్యూఢిల్లీ: జాతీయ ప్రాధాన్య సంస్థ (ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదాను మరో ఐదు ఐఐఐటీలకు కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును...
March 17, 2020, 14:31 IST
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు ఏకపక్షంగా వాయిదా వేయడం సరికాదని వైఎస్సార్సీపీ ఎంపీ లావు ...
March 17, 2020, 09:53 IST
కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుకి రాజ్యసభ పలు సవరణలతో ఆమోదం తెలిపింది.
March 17, 2020, 07:43 IST
రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేత వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
March 12, 2020, 09:06 IST
ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్ర ఉంది
March 12, 2020, 09:06 IST
కేంద్రానికి మానవత్వం ఉందా?
March 12, 2020, 09:06 IST
ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
March 12, 2020, 04:29 IST
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల దోషులెవరినీ వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడేవారికి ఒక గుణపాఠంలా తమ చర్యలుంటాయన్నారు....
March 11, 2020, 16:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల చెల్లింపు విషయంలో మరోసారి కేంద్రం టెల్కోలకు ఆల్టిమేటం జారీ చేసింది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన ఇప్పటివరకు...
March 07, 2020, 04:48 IST
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను విపక్షాలు వరుసగా ఐదో రోజూ అడ్డుకున్నాయి. ఢిల్లీ అల్లర్లపై, లోక్సభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్...
March 06, 2020, 06:15 IST
న్యూఢిల్లీ: బడ్జెట్ మలి దశ సమావేశాలు ముగిసేవరకు ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ లోక్సభలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ టేబుల్...
March 05, 2020, 16:40 IST
లోక్సభలో 7 గురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
March 05, 2020, 16:06 IST
న్యూఢిల్లీ : రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) ఎంపీ హనుమాన్ బెనివాల్ గురువారం లోక్సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తాత్కాలిక...
March 05, 2020, 15:53 IST
లోక్సభలో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
March 05, 2020, 05:40 IST
న్యూఢిల్లీ: వివాద్ సే విశ్వాస్ బిల్లుకు బుధవారం లోక్సభ ఆమోదముద్ర వేసింది. 2020–21 బడ్జెట్లో ఈ ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకాన్ని ఆర్థిక...
March 04, 2020, 17:19 IST
లోక్సభ రేపటికి వాయిదా
March 03, 2020, 11:51 IST
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. రెండో రోజు కూడా ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు...
March 03, 2020, 05:19 IST
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకే వివాదాల పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’ను బడ్జెట్లో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
March 03, 2020, 02:26 IST
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల మలి దశ తొలి రోజే లోక్సభ దద్ధరిల్లింది. ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు ఆవేశంగా ఒకరినొకరు గట్టిగా తోసుకోవడంతో...
February 14, 2020, 01:20 IST
న్యూఢిల్లీ: చట్టసభల్లో నేరచరితుల సంఖ్య పెరిగిపోతూండటంపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న...