March 19, 2023, 11:06 IST
కేవలం విపక్షాలు మాట్లాడినప్పుడే పని చేయడం లేద్సార్!
March 18, 2023, 03:56 IST
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. అధికార, ప్రతిపక్షాలు మెట్టు దిగకపోవడంతో లోక్సభ, రాజ్యసభలో కార్యకలాపాలు...
March 15, 2023, 03:22 IST
ఏనుగుకి, మనిషికి మధ్య ఉండే భావోద్వేగ బంధం ప్రపంచాన్ని కదిలించింది. విశ్వవేదికపై ఏనుగుఘీంకారం ఆస్కార్ కుంభస్థలాన్ని కొట్టింది.డాక్యుమెంటరీలు తీసే...
March 14, 2023, 06:29 IST
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు ప్రభుత్వపరంగా ఎలాంటి కమిటీనీ వేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. వాటిపై నియంత్రణ సంస్థ సెబీ...
March 14, 2023, 05:35 IST
న్యూఢిల్లీ: గత సంవత్సరం మార్చి నెలనాటికి దేశంలో రూ.31.33 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని కేంద్రం ప్రకటించింది. 2014 ఏడాదిలో చలామణిలో రూ.13...
March 13, 2023, 14:52 IST
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందంటూ గతవారం లండన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తాజాగా...
March 07, 2023, 04:32 IST
లక్నో: 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానంలో పోటీ చేస్తామని సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. అక్కడ పేద మహిళల...
March 07, 2023, 04:17 IST
లండన్: భారత పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్సభలో మైక్రోఫోన్లు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తరచుగా మూగబోతుంటాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్...
March 06, 2023, 05:46 IST
న్యూఢిల్లీ: లోక్సభకు గత నాలుగేళ్లుగా డిప్యూటీ స్పీకర్ లేరని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్సభతోపాటు పలు రాష్ట్రాల శాసనసభలకు...
March 04, 2023, 05:13 IST
భారతీయ జనతా పార్టీ దేశాన్ని చుట్టేస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ ఇమేజ్ని పెట్టుబడిగా పెట్టి, డబుల్ ఇంజిన్ నినాదంతో రాష్ట్రాల్లో పాగా...
February 26, 2023, 16:40 IST
లోక్ సభ ఎన్నికలకు ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని ఆయా...
February 13, 2023, 05:54 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి లోక్సభ సెక్రెటేరియట్ నోటీసులిచ్చింది. లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన...
February 10, 2023, 06:08 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసం బర్త్డే కేక్లా రాష్ట్రాన్ని విభజించారని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు విమర్శించారు. అశాస్త్రీయంగా...
February 09, 2023, 13:39 IST
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి
February 09, 2023, 05:34 IST
న్యూఢిల్లీ: సభలో కోరమ్ లేకపోవడంతో లోక్సభ బుధవారం సాయంత్రం మరుసటి రోజుకు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్పై డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు మాట్లాడిన...
February 09, 2023, 05:29 IST
న్యూఢిల్లీ: అదానీపై హిండెన్బర్గ్ రిపోర్టు వ్యవహారం అధికార, ప్రతిపక్షాల నడుమ అగ్గిరాజేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో...
February 08, 2023, 10:36 IST
మోదీ-అదానీ బంధమంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై..
February 07, 2023, 14:08 IST
సతీ సహగమనాన్ని కీర్తిస్తూ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు లోక్సభలో దుమారం..
February 07, 2023, 13:49 IST
సాక్షి, ఢిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. సహకరిస్తామని చెప్పడంతో.. మంగళవారం ఇరు...
February 02, 2023, 16:31 IST
పోలవరంపై లోక్సభలో ఎంపీ వంగవీటి గీత ప్రశ్న
February 02, 2023, 15:29 IST
పోలవరంపై లోక్సభలో వంగా గీత ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానమిచ్చారు. ‘‘భూసేకరణ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాలో వేయాలని...
January 18, 2023, 05:41 IST
న్యూఢిల్లీ: ఏడాదిన్నర ముందే ప్రధాని మోదీ ఎన్నికల శంఖం పూరించారు. ‘‘లోక్సభ ఎన్నికలు కేవలం 400 రోజుల దూరంలోనే ఉన్నాయి. ఇక టాప్ గేర్లో దూసుకెళ్లాల్సిన...
January 17, 2023, 01:11 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో బీజేపీ పట్టుదలతో ఉందా? రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోందా? దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ పట్టును...
January 15, 2023, 06:21 IST
న్యూఢిల్లీ/తిరువనంతపురం: హత్యాయత్నం నేరంలో ఇటీవల దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ను అనర్హుడిగా ప్రకటిస్తూ శుక్రవారం లోక్సభ సెక్రటేరియట్...
January 04, 2023, 04:06 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో ఎన్నికలు జరిగే తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, ఈ రాష్ట్రాల్లో గుర్తించిన 160...
December 23, 2022, 05:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం–కాకినాడలో పెట్రోలియం కెమికల్స్, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) ఏర్పాటు...
December 22, 2022, 06:07 IST
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వాములైన బడా నేరగాళ్లను రాబోయే రెండేళ్లలో కచ్చితంగా జైలుకు తరలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
December 22, 2022, 03:33 IST
న్యూఢిల్లీ: భారత్నెట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన బ్రాడ్బ్యాండ్ సదుపాయాలతో దేశవ్యాప్తంగా 1,84,399 గ్రామ పంచాయితీలకు (నవంబర్ 28 నాటికి) తక్షణం...
December 21, 2022, 19:22 IST
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైరయ్యారు. ‘దాదా, మీరు మాట్లాడాలనుకుంటే, నేను కూర్చుంటాను. అప్పుడు మీరు మాట్లాడవచ్చ’ అంటూ...
December 20, 2022, 15:40 IST
ఏపీలో పొగాకు రైతులను ఆదుకోండి : ఎంపీ మాగుంట
December 19, 2022, 18:51 IST
దేశంలోని పలు రాష్ట్రాల అప్పుల చిట్టాను లోక్సభలో విప్పింది కేంద్ర ఆర్థిక శాఖ.
December 18, 2022, 00:54 IST
సాక్షి, హైదరాబాద్: కర్బన ఉద్గారాల నియంత్రణలో భాగంగా ఇకపై నిర్దేశిత వాటాలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, బయోమాస్, ఇథనాల్ వంటి శిలాజయేతర ఇంధనాల...
December 16, 2022, 05:34 IST
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాటు యత్నంపై ప్రధాని మోదీ వైఖరిని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రంగా...
December 15, 2022, 09:17 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్, 1,057 ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు(ఐఎఫ్ఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో...
December 15, 2022, 05:22 IST
సాక్షి, న్యూఢిల్లీ: మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాల కేసుల్లో సత్వర న్యాయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2019లో తీర్మానం చేసిన దిశ బిల్లుకు చట్టరూపం...
December 15, 2022, 04:50 IST
న్యూఢిల్లీ: అదనంగా 15వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో 2031 ఏడాదికల్లా దేశంలో కొత్తగా 20 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను...
December 14, 2022, 21:28 IST
సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ భారీ షాక్!
December 13, 2022, 16:42 IST
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీ మేరకు ఆంధ్ర్రపదేశ్కు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాలని, జీవనాడి లాంటి పోలవరానికి నిధులివ్వకుండా, జాతీయ ప్రాజెక్టులా...
December 09, 2022, 10:53 IST
ఎటువంటి సాధనా లేకుండా యువత క్రీడలలో ఎలా రాణిస్తారు?
December 09, 2022, 10:33 IST
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా జనాభా పరంగా చూస్తే మన దేశం రెండవ స్థానంలో ఉన్నా ఆ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసుకునే స్థితిలో మనం ఎందుకు...
November 05, 2022, 12:36 IST
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. యూపీ, ఒడిశా, రాజస్తాన్,...
October 14, 2022, 05:19 IST
న్యూఢిల్లీ: రసాయనాలు, ఎరువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ నేత శశి థరూర్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ఒక...