March 24, 2023, 21:59 IST
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం 'లియో'. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు....
March 22, 2023, 16:21 IST
న్యూఢిల్లీ: మంగళవారం అర్థరాత్రి ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్లోనూ గట్టిగానే ఉంది. భూప్రకంపనల వల్ల ప్రజలంతా...
March 12, 2023, 05:13 IST
జమ్మూ: దేశాన్ని మత ప్రాతిపదికన విడదీయవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘దేశంలోని...
February 26, 2023, 14:27 IST
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్ లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. పుల్వామా అచాన్ ప్రాంతంలో ఆదివారం ఉదయం...
February 14, 2023, 01:43 IST
వర్తమాన యుగంలో అపురూపమైన, అత్యవసరమైన ఒక ఖనిజం కోసం ప్రపంచవ్యాప్తంగా భూభౌతిక శాస్త్రవేత్తలు నిరంతరాన్వేషణలో తలమునకలైన వేళ ‘నేనున్నాన్నంటూ భారత్లోనే...
February 13, 2023, 15:42 IST
డీలిమిటేషన్ను సవాలుచేస్తూ దాఖలైన పిటీషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
February 13, 2023, 14:20 IST
కేవలం తమ రాజకీయ లాభం కోసమే.. జమ్ము కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా..
February 13, 2023, 11:05 IST
ఆధునిక యుగంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం నానాటికీ పెరిగిపోతోంది. సౌర విద్యుదుత్పత్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి...
February 13, 2023, 06:04 IST
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తు(సీజే)లు నియమితులయ్యారు. వీరిలో ఇద్దరు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనుండటం గమనార్హం....
February 12, 2023, 03:09 IST
జమ్మూ: జమ్మూకశ్మీర్లో బయటపడిన లిథియం నిల్వలు అత్యుత్తమ రకానికి చెందినవని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీర్లోని రియాసి జిల్లాలో...
February 11, 2023, 05:34 IST
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుత్ పరికరాల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన లిథియం నిక్షేపాలను తొలిసారిగా మన దేశంలో గుర్తించారు. జమ్మూకశ్మీర్లో...
February 02, 2023, 04:52 IST
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో బుధవారం మంచు చరియల కింద చిక్కుకుని ఇద్దరు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మంచు కింద...
January 29, 2023, 18:42 IST
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిన విషయం...
January 29, 2023, 05:51 IST
అవంతిపురా/శ్రీనగర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం...
January 28, 2023, 14:19 IST
శ్రీనగర్: భద్రతా లోపాల కారణంగా కశ్మీర్లో శుక్రవారం అర్థాంతరంగా ఆగిపోయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రం శనివారం మళ్లీ ప్రారంభమైంది. అవంతిపొర నుంచి...
January 26, 2023, 16:55 IST
కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా, భారత్ జోడో యాత్ర జనవరి 30వ...
January 23, 2023, 17:05 IST
రాహుల్ గాంధీ జీవితంలో అసలు పెళ్లి ప్రస్తావన ఉందా?.. అనే అనుమానం..
January 23, 2023, 11:02 IST
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం. రూ.879.75 కోట్లతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును...
January 23, 2023, 05:39 IST
సాంబా (జమ్మూకశ్మీర్): జమ్ములో జంటపేలుళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్రకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆదివారం ఉదయం...
January 22, 2023, 17:03 IST
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరో పేలుడు ఘటన జరిగింది. శనివారం రాత్రి బజల్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ డంపర్ను ఆపగా.. అందులోని యూరియా ట్యాంక్...
January 22, 2023, 01:02 IST
జమ్మూలోని దోడా జిల్లాలో ‘ఎలక్ట్రిషియన్’ అంటే మగవాళ్లు మాత్రమే గుర్తుకు వస్తారు. ‘మహిళా ఎలక్ట్రిషియన్’ అనే మాట, దృశ్యం ఊహకు కూడా అందనిది. ఇలాంటి...
January 21, 2023, 19:25 IST
జమ్మూ కాశ్మీర్లోని నర్వాల్ వద్ద శనివారం ఉదయం బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో వరుస పేలుళ్ల ధాటికి తొమ్మిది...
January 21, 2023, 14:18 IST
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ నర్వాల్లో శనివారం ఉదయం జంట పేలుళ్లు జరిగాయి. ట్రాన్స్పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో ఈ ఘటన జరిగింది. వరుస పేలుళ్లలో ఆరుగుగు...
January 11, 2023, 10:59 IST
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. ట్రాక్పై దట్టమైన పొగ మంచు కారణంగా ఈ...
January 09, 2023, 10:46 IST
శ్రీనగర్: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్నా ఇంకా చాలా గ్రామాలు కనీస సౌకర్యాలకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మారుమూల...
January 07, 2023, 04:55 IST
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీకి షాక్ తగిలింది. కొద్దిరోజుల క్రితం గులాంనబీ ఆజాద్తో కలిసివెళ్లిన 17 మంది సీనియర్ నాయకులు...
January 02, 2023, 13:43 IST
ఆదివారం నాటి కాల్పుల్లో మొత్తం నలుగురు మృతి చెందగా.. సోమవారం నాటి బాంబు దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
January 02, 2023, 07:55 IST
ఉగ్రమూకల కోసం భద్రతా దాళం గాలింపు చర్యలు చేపట్టాయి.
December 31, 2022, 13:05 IST
శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది అక్రమంగా నిర్మించిన ఇంటిగోడను జమ్ముకశ్మీర్ అధికారులు కూల్చివేశారు. జేసీబీతో ప్రహరీని నేలమట్టం...
December 26, 2022, 19:10 IST
సిలిండర్ లాంటి బాక్సులో సుమారు 15 కిలోల ఐఈడీని అమర్చినట్లు గుర్తించామన్నారు.
December 23, 2022, 05:43 IST
న్యూఢిల్లీ/శ్రీనగర్: ఢిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. మంచు కారణంగా 20 వరకు రైళ్లు 1.30 గంటల నుంచి 4.30 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి....
December 23, 2022, 04:17 IST
ఎంద బెదిరించినా లాభం లేదు.. మాస్క్ పెట్టుకోనైనా కశ్మీర్ దాకా పాదయాత్ర చేస్తారట ప్రతిపక్షనాయకుడు!
December 18, 2022, 06:41 IST
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని నిషేధిత జమాతె ఇస్లామీ(జేఈఐ) సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను శనివారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ)...
December 12, 2022, 16:53 IST
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశాడు. దీనికి...
November 29, 2022, 14:12 IST
ది కశ్మీర్ ఫైల్స్ దురుద్దేశంతో తీసిన సినిమా అనడంలో వాస్తవం ఉందని రౌత్ పేర్కొన్నారు
November 27, 2022, 13:26 IST
న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమిపాలైనప్పటికీ.. భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు. తన తొలి వన్డే మ్యాచ్...
November 16, 2022, 22:42 IST
కిష్టవార్ జిల్లాలో ఓ క్యాబ్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది....
November 09, 2022, 10:48 IST
బ్రిటన్ దేశ ప్రధాన మంత్రిగా హిందూ భక్తుడైన రిషి సునాక్ ఎన్నిక కావడానికీ, బ్రిటన్ నుంచి మనము పాఠం నేర్చుకోవడానికీ సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు.
October 29, 2022, 05:13 IST
లద్దాఖ్: ఇదేమిటో తెలుసా? మన పాలపుంత. చాలా బాగుంది కదా! ఈ సుందర దృశ్యాలను చూసేందుకు సుదూరంలోని ధ్రువాల దాకానో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దేశ...
October 27, 2022, 14:41 IST
పీఓకేను తిరిగి చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని సూత్రప్రాయంగా వెల్లడించారు...
October 18, 2022, 12:06 IST
గత నాలుగు రోజుల్లో రెండుసార్లు దాడులు జరగటం భయానక పరిస్థితులను తలపిస్తోంది...
October 16, 2022, 05:43 IST
సిమ్లా: ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం సహా గతంలో అందరూ అసాధ్యమని భావించిన వాటిని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపిందని హోం మంత్రి...