January 26, 2021, 10:59 IST
సాక్షి, రంగారెడ్డి: ఏసీబీ అధికారులు సర్వేయర్తోపాటు కంప్యూటర్ ఆపరేటర్ను వలపన్ని పట్టుకున్నారు. భూ సర్వే రిపోర్టు కోసం సర్వేయర్ డబ్బులు డిమాండ్...
January 12, 2021, 04:06 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలువురు అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పంజా విసిరింది. సోమవారం ఒక్కరోజునే రాష్ట్రంలో ఐదు వేర్వేరు కేసులను...
December 17, 2020, 19:22 IST
వస్తువులు తిరిగివ్వాలంటే 40 వేల రూపాయలు, ఓ విస్కీ బాటిల్ ఇవ్వాలని..
December 16, 2020, 20:49 IST
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన కోటి 99 లక్షలను బుధవారం ఏసీబీ సీజ్ చేసింది. తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో...
December 16, 2020, 20:17 IST
నాన్ బెయిలబుల్ వారెంట్ను అమలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.
December 16, 2020, 09:12 IST
ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో బయటపడ్డ నగదు, ఆభరణాలు ఏసీబీ వర్గాల్నే విస్మయంలో పడేసింది. పర్యావరణ అనుమతుల కోసం వచ్చే పరిశ్రమల వద్ద లక్షల కొద్ది లంచం...
December 11, 2020, 16:56 IST
సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలి నానక్రామ్గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం దూలపల్లి ఫారెస్ట్ క్వార్టర్స్లోని...
December 06, 2020, 03:43 IST
సాక్షి, అమరావతి: జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతోన్న మెడికల్, పారామెడికల్ సిబ్బంది నియామకాల విషయంలో ఎలాంటి పొరపాట్లూ జరగకూడదని, ఏ ఒక్క పోస్టు...
December 02, 2020, 19:18 IST
సాక్షి, నెల్లూరు : మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్...
November 28, 2020, 04:35 IST
అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ వలకు ఇరిగేషన్ శాఖ డీఈ చిక్కాడు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ...
November 23, 2020, 03:30 IST
పాస్పుస్తకానికి లంచం అడిగితే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు శ్యామల సురేష్రెడ్డి తన పొలానికి పాస్పుస్తకం తెచ్చుకునేందుకు రెవెన్యూ...
November 19, 2020, 22:21 IST
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్పై ఏసీబీ కౌంటరు దాఖలు చేసింది. సెబాస్టియన్ ఫోన్తో కుట్రలో కీలక వివరాలు...
November 12, 2020, 02:54 IST
త్వరలో రిటైరయ్యే వారిపై నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ సమయంలో బదిలీ వేటు! మహిళలని కూడా చూడకుండా ఉన్నఫళాన పొరుగు రాష్ట్రాలకు ‘పని ష్మెంట్ బదిలీ’..!...
November 07, 2020, 17:59 IST
బెంగళూరు : కర్ణాటక మహిళా ఐఏఎస్ అధికారి నివాసంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. కర్ణాటకలోని ఇన్ఫర్మేషన్ అండ్ బ...
November 05, 2020, 05:10 IST
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గుంటూరు రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ మోతికి వెంకట శివ...
November 04, 2020, 17:50 IST
సాక్షి, విజయవాడ : డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట శివ సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి...
October 31, 2020, 17:24 IST
సాక్షి, నిజామాబాద్ : ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్ పట్టణ సీఐ, కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ...
October 28, 2020, 16:19 IST
సాక్షి, మేడ్చల్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ చీటింగ్ కేసుకి సంబంధించి నిందితుడి నుంచే 50 వేల రూపాయలు డిమాండ్ చేసి ఎస్సై...
October 22, 2020, 04:56 IST
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం చంద్రబాబు అక్రమాస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్పై...
October 19, 2020, 19:32 IST
సాక్షి, హైదరాబాద్ : కీసర నాగరాజు అవినితీ కేసులో బినామీలపై ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బొల్లారంకు చెందిన నంద గోపాల్ అనే వ్య...
October 17, 2020, 14:30 IST
నాగరాజు ఆ వీడియో కాల్లో కుటుంబసభ్యులను కోరినట్టు సమాచారం. బెయిల్పై బయటకు వచ్చాక కోర్టులో చూసుకుందామని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్టు వార్తలు...
October 16, 2020, 12:33 IST
అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ...
October 15, 2020, 05:00 IST
చంచల్గూడ: సంచలనం సృష్టించిన రూ.కోటీ పది లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంచల్గూడ జైల్లో...
October 14, 2020, 10:29 IST
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం...
October 14, 2020, 09:09 IST
కీసర మాజీ తాహసీల్దార్ ఆత్మహత్య
October 10, 2020, 04:18 IST
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో హైకోర్టును ఆశ్రయించి ఏసీబీ దర్యాప్తుపై స్టేతో పాటు మీడియా కథనాలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా గ్యాగ్...
October 08, 2020, 18:30 IST
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి కస్టడీ గురువారం పూర్తి అయ్యింది. నాలుగు రోజుల పాటు నర్సింహారెడ్డిని ఏసీబీ విచారించింది. ...
October 06, 2020, 12:31 IST
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు రెండవ...
October 05, 2020, 12:32 IST
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం విచారిస్తున్నారు. నాంపల్లి...
September 30, 2020, 09:15 IST
సాక్షి,మెదక్/తూప్రాన్/వెల్దుర్తి: మెదక్ జిల్లా లో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రియల్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)...
September 27, 2020, 04:27 IST
సాక్షి, అమరావతి: అమరావతి భూముల విషయంలో ‘ఇన్సైడ్ ట్రేడింగ్’ ఆరోపణలతో ఏసీబీ కేసులో మొదటి నిందితునిగా ఉన్న మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి...
September 24, 2020, 17:11 IST
సాక్షి, మెదక్: మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో అవినీతి నిరోధక శాఖ కస్టడీ విచారణ ముగిసింది. గత నాలుగు రోజులుగా పాటు విచారించిన ఏసీబీ...
September 24, 2020, 04:31 IST
సాక్షి, హైదరాబాద్: భూ దందాలకు పాల్పడుతున్న అవినీతి అనకొండలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు, మెదక్ మాజీ అడిషనల్...
September 23, 2020, 19:19 IST
సాక్షి, మెదక్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీలపై మూడో రోజు అవినితి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. రూ.
September 23, 2020, 11:01 IST
సాక్షి, హైదరాబాద్: మల్కాస్గిరి ఏసీబీ నరసింహారెడ్డి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు...
September 23, 2020, 05:13 IST
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పన్నెండు లక్షల లంచం వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నర్సాపూర్ భూ వ్యవహారంలో అరెస్టయిన ఆర్డీవో, తహసీల్దార్ ఏసీబీ...
September 22, 2020, 18:32 IST
సాక్షి, మెదక్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీలపై రెండోరోజు విచారణ కొనసాగింది. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కస్ట...
September 22, 2020, 03:08 IST
సాక్షి, హైదరాబాద్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ‘అడిషనల్’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో...
September 21, 2020, 18:52 IST
సాక్షి, మెదక్ : జిల్లా అడిషనల్ కలెక్టర్ కేసులో ఏసీబీ విచారణ మొదటిరోజు ముగిసింది. కస్టడిలో భాగంగా ఐదుగురు నిందితులను ఏసీబీ అధికారులు ఆరు గంట...
September 19, 2020, 15:32 IST
సాక్షి, తిరుపతి: అమరావతి కుంభకోణం మీద ఏసీబీ కేసు నమోదు చేస్తే చంద్రబాబు, ఆయన బినామీలు గజగజ వణుకుతున్నారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఈ మేరకు...
September 17, 2020, 05:06 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెదక్ అడిషనల్ కలెక్టర్ అవినీతి బాగోతం రిమాండ్ రిపోర్టులో మొత్తం బట్టబయలైంది. ఈ మొత్తం లంచం...
September 17, 2020, 03:25 IST
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి వరసలో ఉన్న ఎన్వీ రమణ కుమార్తెలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్టు కేసు నమోదు కావడమా? భారత న్యాయ వ్యవస్థ...