లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి ఎస్‌ఈ | Ghmc Official From Kukatpally Caught Taking Rs 15 Lakh Bribe | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి ఎస్‌ఈ

Feb 4 2026 5:01 PM | Updated on Feb 4 2026 5:30 PM

Ghmc Official From Kukatpally Caught Taking Rs 15 Lakh Bribe

సాక్షి, హైదరాబాద్‌: ఏసీబీ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.15 లక్షలు లంచం తీసుకుంటజీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌ సూపరిండెంట్‌ ఇంజనీర్‌ చిన్నారెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. రూ.1.40 కోట్ల పనుల బిల్లుల వెరిఫికేషన్‌ పేరుతో ఓ కంట్రాక్టర్‌ను లంచం డిమాండ్‌ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వివిధ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు.. చిన్నారెడ్డి ఆస్తులపై ఆరా తీస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement