January 24, 2021, 17:38 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా
January 23, 2021, 09:17 IST
సాక్షి, తిరుమల: రామతీర్థంలో ప్రతిష్టించే విగ్రహాలు తిరుపతి నుంచి శుక్రవారం రోజు రామతీర్థానికి తరలించామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్...
January 22, 2021, 15:05 IST
సాక్షి, తిరుపతి: బీజేపీ, జనసేన మధ్య కొంత గ్యాప్ ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు....
January 21, 2021, 16:49 IST
తిరుమల: ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్నంటూ, గతకొంత కాలంగా తిరుమలలో అక్రమాలకు పాల్పడుతున్న వెంకటరమణరావు అనే వ్యక్తిని టీటీడీ విజిలెన్స్...
January 12, 2021, 19:27 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 15 నుంచి సుప్రభాతసేవ పునఃప్రారంభం కానుంది.
January 11, 2021, 15:42 IST
తిరుమల: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు సినీ ప్రముఖులు వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంచు కుటుంబంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత,...
January 06, 2021, 10:47 IST
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,...
January 03, 2021, 17:09 IST
సాక్షి, తిరుమల: 2020 ఏడాది చాలా గుణపాఠాలు నేర్పిందని సినీ నటుడు సుమన్ అన్నారు. కరోనా వైరస్ కాలంలో పోలీసులు, డాక్టర్ల సేవలకు అభినందనలు తెలిపారు. ...
January 01, 2021, 11:43 IST
త్వరలో బీజేపీలో చేరుతా: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
December 31, 2020, 11:37 IST
సాక్షి, తిరుమల : ప్రముఖ సింగర్ సునీత గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న...
December 30, 2020, 03:59 IST
సాక్షి, తిరుమల: భక్తుల సౌకర్యార్థం జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 30న బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ...
December 29, 2020, 10:07 IST
సాక్షి, ద్వారకా తిరుమల: శ్రీవారి అంబరుఖానా (ప్రసాదాల తయారీ కేంద్రం)లో ఇటీవల జరిగిన నెయ్యి కుంభకోణం ఘటనకు సంబంధించి నలుగురు ఉద్యోగులపై ఆలయ ఈఓ డి....
December 28, 2020, 13:14 IST
సాక్షి, తిరుమల: సినీ నటులు నందినీ రాయ్, గజల్ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామిని దర్శించుకుని మొక్కులు...
December 26, 2020, 13:27 IST
December 26, 2020, 10:05 IST
సాక్షి, తిరుమల: శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నాన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా చక్రస్నానాన్ని నిర్వహించడం ఆనవాయితీగా...
December 25, 2020, 16:02 IST
December 25, 2020, 13:49 IST
వైకుంఠ ఏకాదశి: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
December 25, 2020, 11:23 IST
తిరుమలలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
December 25, 2020, 08:49 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు రావడం తెలిసిన విషయమే. ఇప్పటివరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి...
December 25, 2020, 08:29 IST
సాక్షి, తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో...
December 24, 2020, 20:05 IST
సాక్షి, తిరుమల : వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 10 రోజులపాటు వైకుంఠ ద్వారాలు...
December 24, 2020, 10:50 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
December 22, 2020, 20:49 IST
December 22, 2020, 16:33 IST
సాక్షి, తిరుమల: వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జవహర్రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఐదు సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలను...
December 22, 2020, 11:58 IST
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నట్లు ఉంది ఈ ఫొటోలో అతని వ్యవహారశైలి.
December 14, 2020, 21:48 IST
December 14, 2020, 20:01 IST
సాక్షి, తిరుపతి : భక్తుడికి పోర్న్ వీడియో లింక్ పంపిన కేసుకు సంబంధించి ఐదుగురు శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానల్ ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకుంది. ఆ...
December 14, 2020, 10:48 IST
సాక్షి, తిరుమల: నూతన దంపతులు నిహారిక కొణెదల, చైతన్య జొన్నలగడ్డ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో...
December 12, 2020, 16:42 IST
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు...
December 10, 2020, 15:31 IST
సాక్షి, తిరుమల: శ్రీవరాహస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ సంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు...
December 01, 2020, 10:05 IST
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో కాకినాడ ఎమ్మెల్యే...
November 30, 2020, 22:00 IST
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ అనంతరం మొదటిసారిగా మ...
November 29, 2020, 10:19 IST
సాక్షి, తిరుమల: ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరుస్తున్నట్టు టీటీడీ...
November 28, 2020, 16:56 IST
సాక్షి, తిరుమల: డిసెంబరు 27 నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని...
November 28, 2020, 12:16 IST
November 27, 2020, 13:10 IST
సాక్షి, తిరుమల: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం జరిగింది. తిరుమలలో వర్షం, ఈదురుగాలుల...
November 26, 2020, 19:51 IST
సాక్షి, తిరుమల: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు మార్గం తాత్కాలికంగా మూసివేశారు. నివర్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న...
November 25, 2020, 04:18 IST
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్థానిక పద్మావతి...
November 24, 2020, 13:09 IST
November 23, 2020, 19:20 IST
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ బిశ్వభూషన్...
November 22, 2020, 09:29 IST
సాక్షి, తిరుమల: పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉడిపి పెజవర్ పీఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ, బీజేపీ జాతీయ ప్రధాన...
November 21, 2020, 18:43 IST
సాక్షి, తిరుమల: పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది...