February 20, 2019, 02:26 IST
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్, ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలాలో రూ.650 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ నిధుల దన్నుతో మరో...
February 20, 2019, 02:08 IST
న్యూఢిల్లీ: రాజకీయాంశాలపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ మధ్య స్థాయి నుంచి భారీ స్థాయి భారతీయ కంపెనీలు మరింతగా పెట్టుబడులు పెట్టడంపై ఆశావహంగా ఉన్నాయి....
February 14, 2019, 01:18 IST
ముంబై: భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గతేడాదిలో గణనీయంగా పెరిగింది. బంగారం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు పోటీనిస్తూ ఈక్విటీ...
February 14, 2019, 01:12 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎన్సీఎల్ వెకా హైదరాబాద్ శివారులో ప్లాంట్ను ప్రారంభించింది. మెదక్ జిల్లా...
February 11, 2019, 03:57 IST
నా వయస్సు 40 సంవత్సరాలు. నాకు బుద్ది మాంద్యం గల ఒక కొడుకున్నాడు. తన భవిష్యత్ అవసరాల నిమిత్తం నా ఇన్వెస్ట్మెంట్స్ను ఎలా ప్లాన్ చేసుకోవాలో...
January 31, 2019, 02:15 IST
(సాక్షి, బిజినెస్ విభాగం): ప్రమోటర్లు తమ వాటాలను తనఖా పెట్టి... వాటిపై భారీగా రుణాలు తీసుకుని... ఆ రుణాలను వేరేచోట పెట్టుబడులుగా పెట్టడం ఇపుడు కొత్త...
January 25, 2019, 05:48 IST
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు మరింత పెద్ద మొత్తంలో వచ్చే దిశగా చేపట్టాల్సిన చర్యలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ ‘యాంఫీ’ కేంద్ర ఆర్థిక...
January 19, 2019, 00:53 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫైనాన్షియల్ బ్రోకరేజ్ కంపెనీ కార్వీ స్టాక్ బ్రోకింగ్ మొత్తం ఆదాయంలో కార్వీ ఆన్లైన్ ట్రేడ్ మొబైల్ యాప్ వాటా 40...
January 15, 2019, 06:09 IST
ముంబై: ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు గతేడాది భారీ ఎత్తున వచ్చాయి. 2017లో 26.1 బిలియన్ డాలర్లు ఈ రూపంలో రాగా, 2018లో...
December 18, 2018, 20:49 IST
సాక్షి, బెంగళూరు: దేశీయ అతిపెద్ద క్యాబ్అగ్రిగేటర్ ఓలా వ్యూహాత్మక భారీ పెట్టుబడులకుదిగుతోంది. స్కూటర్ షేరింగ్ స్టార్ట్అప్ సంస్థ వోగోలో100 మిలియన్...
December 18, 2018, 18:14 IST
పెట్టుబడుల ఆకర్షణ జాతీయ ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ మరింత దిగజారింది.
December 16, 2018, 05:45 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్జ్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్ హావెల్స్ ఇండియా వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది....
December 15, 2018, 05:01 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రూ.15,73,172 కోట్ల పెట్టుబడులు తెచ్చే 2,632 పరిశ్రమలను ఆకర్షించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. వీటి...
December 13, 2018, 01:44 IST
ముంబై: సంస్కరణల్లో భాగంగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టార్టప్ల అభివృద్ధి కోసం లిస్టింగ్ నిబంధనలను సరళీకరించింది....
December 13, 2018, 01:13 IST
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్... మరో విడత భారీగా పెట్టుబడులను సమీకరించింది. బైజూస్లో దక్షిణాఫ్రికా మీడియా దిగ్గజం, నాస్పర్స్...
December 08, 2018, 01:20 IST
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకులో (కేఎంబీ) ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్కు చెందిన బెర్క్షైర్ హాథవే...
December 07, 2018, 14:28 IST
సాక్షి, ముంబై : ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ కు జాక్ పాట్ తగిలింది. తాజా సమాచారం ప్రకారం గ్లోబల్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ...
December 05, 2018, 02:24 IST
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజ కంపెనీ కియా మోటార్స్ వచ్చే ఏడాది జూన్ నుంచి భారత్లో వాహనాలను విక్రయించనుంది. ప్రతి ఆరు నెలలకూ ఒక కొత్త మోడల్...
December 04, 2018, 10:55 IST
సాక్షి ,ముంబై: క్యాబ్ అగ్రిగేటర ఓలాకు భారీ పెట్టుబడుల ఆఫర్ లభించింది. జపాన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు సాఫ్ట్బ్యాంకు మరోసారి ఓలాలో భారీ...
December 04, 2018, 01:27 IST
న్యూఢిల్లీ: ఆతిధ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓయో సంస్థలో సింగపూర్ దేశానికి చెందిన రవాణా సేవలందించే సంస్థ, గ్రాబ్ రూ.700 కోట్ల మేరకు...
November 25, 2018, 02:18 IST
సాక్షి, హైదరాబాద్: రైతును ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సంస్కరణలకు రంగం సిద్ధం చేస్తుంది. అగ్రి బిజినెస్ వైపు వారిని...
November 24, 2018, 01:31 IST
న్యూఢిల్లీ: కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన స్టార్టప్ సంస్థలు భారీ వేల్యుయేషన్స్ దక్కించుకుంటూ ఉండటంపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి...
November 12, 2018, 12:55 IST
మేక్ ఇన్ ఒడిషా సదస్సులో ముఖేష్ అంబానీ..
November 10, 2018, 02:03 IST
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నాన్ కన్వర్టబుల్ రెడీమబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లను సమీకరించి నట్టు...
November 10, 2018, 01:17 IST
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి రూ.11,212 కోట్ల ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు...
October 30, 2018, 00:40 IST
ఆసియాలో పెట్టుబడుల విషయంలో అధిక చైతన్యం కలిగింది భారత దేశమేనని ‘స్టాండర్డ్ చార్టర్డ్’ సంస్థ నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఎమర్జింగ్ అఫ్లూయంట్...
October 22, 2018, 03:29 IST
సాక్షి, అమరావతి: కనుచూపు మేరలో ఎటు చూసినా ఎండిపోయిన పంటలు.. బీడుపడిన భూములే. చిన్న కొండల్లా గడ్డివాములుండాల్సిన రైతుల కళ్లాలన్నీ బోసిపోతున్నాయి....
October 22, 2018, 01:29 IST
న్యూఢిల్లీ: మార్కెట్లో కరెక్షన్ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు సెప్టెంబర్లో 21,600 కోట్ల మేర తగ్గిపోయాయి....
October 15, 2018, 01:48 IST
పెట్టుబడులపై రిస్క్కు భయపడేవారు, డెట్ సాధనాల్లోనూ కాస్తంత సురక్షితమైన సాధనం కోసం చూసే వారు ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్–సూపర్...
October 11, 2018, 14:57 IST
సాక్షి, ముంబై: క్యాబ్ అగ్రిగేటర్ ఓలాలో దేశీయంగా భారీ పెట్టుబడులను సాధించింది.
October 02, 2018, 16:32 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో రూ. 250 కోట్ల పెట్టుబడితో గుండె సంబంధిత స్టెంట్ల...
October 01, 2018, 01:37 IST
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను పొందుదామనే అభిలాష నేటి తరం వారిలో ఎక్కువగానే కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లపై...
September 29, 2018, 04:55 IST
రూ.728 కోట్లతో ఏపీలో సోలార్ బ్యాటరీల తయారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.డ్రోన్ల తయారీ, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాం....
September 27, 2018, 01:07 IST
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25...
September 24, 2018, 00:30 IST
స్టాక్ మార్కెట్లు గరిష్ట విలువలకు చేరి దిద్దుబాటుకు గురవుతున్న క్రమంలో, తమ పెట్టుబడులకు భద్రత కోరుకునే వారు టాటా ఈక్విటీ పీఈ ఫండ్ను పరిశీలించొచ్చు...
September 15, 2018, 02:54 IST
న్యూఢిల్లీ: నూతన ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చే దిశగా రెండో విడత ’కంట్రీ డిజిటల్ యాక్సిలరేషన్’ (సీడీఏ) కార్యక్రమం కింద భారత్లో మరిన్ని పెట్టుబడులు...
September 14, 2018, 08:04 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్నారైలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు....
September 12, 2018, 00:18 IST
హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు, ఇన్వెస్ట్మెంట్స్ నిర్వహణ వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ మైత్రి...
September 10, 2018, 00:23 IST
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్టాల్లో ఉండడంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఇతర అంశాలు ప్రభావం చూపిస్తున్న వేళ, ఈక్విటీల్లో...
September 08, 2018, 01:11 IST
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ (డిజిన్వెస్ట్మెంట్) ప్రక్రియపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్...
September 08, 2018, 00:58 IST
న్యూఢిల్లీ: మెరుగైన రవాణాతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బ్యాటరీలు, స్మార్ట్...
August 28, 2018, 03:35 IST
సాక్షి, అమరావతి: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్లో అనుకూల వాతావరణం ఉందని, ఇందుకు అమరావతి అభివృద్ధి బాండ్ల ద్వారా పెట్టుబడులే తాజా ఉదాహరణ అని ముఖ్యమంత్రి...
- Page 1
- ››