January 26, 2021, 05:55 IST
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్సీపీదేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని సీఎం...
January 24, 2021, 03:46 IST
నెల్లూరు (సెంట్రల్)/సాక్షి, అమరావతి: ‘‘అద్దాల మధ్య తాను సురక్షితంగా ఉండేలా విలేకరుల సమావేశం పెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్...
January 23, 2021, 16:01 IST
సాక్షి, నెల్లూరు: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్కు అధికారం తప్ప.. బాధ్యతల గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ...
January 16, 2021, 13:03 IST
సాక్షి, విజయనగరం: దేశంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభ...
January 14, 2021, 04:12 IST
విజయనగరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ను, రాజధాని పేరు చెప్పి అమరావతిని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు....
January 11, 2021, 03:58 IST
సాక్షి, విశాఖపట్నం: అధికార అహంకారంతోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మొండిగా వ్యవహరిస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి...
January 10, 2021, 18:02 IST
సాక్షి, విశాఖపట్నం: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాలు ఉన్నాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స...
January 09, 2021, 15:28 IST
సాక్షి, చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు...
January 08, 2021, 17:47 IST
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చూసి ఓర్వ లేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని మున్సిపల్ శాఖ...
January 06, 2021, 03:30 IST
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని, ఈ ఘటనలకు కారకుడైన చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వ్యక్తి కానేకాదని పురపాలక శాఖ...
January 05, 2021, 15:20 IST
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,...
January 04, 2021, 13:57 IST
సాక్షి, పశ్చిమగోదావరి : అనుభవం ఉందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు....
January 04, 2021, 04:25 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: దేవాలయాలపై దాడుల వెనుక టీడీపీ కుట్ర ఉందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటపెడతామని మంత్రులు బొత్స సత్యనారాయణ,...
January 03, 2021, 14:31 IST
దోషులను శిక్షించాలి
January 03, 2021, 12:36 IST
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ...
January 02, 2021, 13:43 IST
సాక్షి, విజయవాడ: రామతీర్ధం ఘటన ప్రతిపక్షాల కుట్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు ముందు రోజే...
December 31, 2020, 17:22 IST
సాక్షి, తాడేపల్లి: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ...
December 25, 2020, 16:46 IST
సాక్షి, విజయనగరం: గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత ఉంటే తొంభై రోజుల్లో ఇంటి స్థలం వస్తుందని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స...
December 23, 2020, 03:50 IST
సాక్షి, విశాఖపట్నం: మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జరగనున్న టిడ్కో రిజిస్ట్రేషన్ల విషయంలో పక్కాగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్లను...
December 21, 2020, 05:14 IST
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర పరిసరాల్లో భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే ఈ డ్రైవ్లో టీడీపీ నాయకులు, ప్రజా...
December 19, 2020, 14:55 IST
సాక్షి, గుంటూరు: చిలకలూరిపేటలో రూ.46 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. గడియార స్తంభం వద్ద మంత్రులు బొత్స సత్యనారాయణ,...
December 14, 2020, 05:04 IST
విజయనగరం గంటస్తంభం: దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి బొత్స...
December 07, 2020, 03:46 IST
సాక్షి, అమరావతి: చట్టసభ హక్కుల్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ గవర్నర్కు లేఖ రాయడం విడ్డూరమని పురపాలక శాఖ మంత్రి...
December 06, 2020, 05:09 IST
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారని.. టీడీపీ సభ్యులు కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైందని...
December 05, 2020, 14:21 IST
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు
December 05, 2020, 13:51 IST
సాక్షి, అమరావతి : టీడీపీ సభ్యులు కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు...
December 05, 2020, 05:14 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ అంశంపై ముందు చర్చ జరపాలా.. అమరావతి రాజధాని అంశంపై చర్చించాలా అన్న దానిపై శుక్రవారం శాసనమండలిలో కొద్దిసేపు...
December 03, 2020, 04:01 IST
సాక్షి, అమరావతి: మంత్రులు వీధి రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసన మండలిలో తీవ్ర దుమారం...
December 02, 2020, 12:09 IST
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణను వీధి రౌడీ అంటూ అనుచితవ్యాఖ్యలు చేశారు. మరో ఇద్దరు టీడీపీ...
November 30, 2020, 15:09 IST
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో తెలియని వ్యక్తని, ఆయన ఎక్కడ ఏ పంట పండుతుందో చెబితే తాను తలదించుకుని...
November 28, 2020, 19:53 IST
సాక్షి, విజయవాడ: నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లను...
November 26, 2020, 03:40 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు అసత్య కథనాలను ప్రచురిస్తూ సీఎం వైఎస్ జగన్ పభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని...
November 25, 2020, 15:46 IST
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లో ఆస్తి పన్ను చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఉత్తర్వులపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మున్సిపల్శాఖ...
November 25, 2020, 15:25 IST
ప్రభుత్వంపై కావాలని బురద చల్లుతున్నారు: మంత్రి బొత్స
November 21, 2020, 03:43 IST
సాక్షి, అమరావతి: తిరుపతి ఎంపీగా ఉంటూ మృతి చెందిన బల్లి దుర్గా ప్రసాద్ తనయుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్...
November 17, 2020, 05:45 IST
నెల్లిమర్ల: టిడ్కో గృహాలను త్వరలో లబ్ధిదారులకు అప్పగించనున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విజయనగరం...
November 13, 2020, 08:05 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత పథకంలో రెండో దశ కింద 2,72,005 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఖాతాలకు రూ. 510.01 కోట్ల నగదు జమ అయింది....
November 12, 2020, 04:07 IST
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులకు టీడీపీ నాయకుడు, న్యాయవాది వేదుర్ల రామచంద్రరావు ద్వారా బెయిలు...
November 11, 2020, 14:17 IST
సాక్షి, తాడేపల్లి: నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేయాలని చూస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం...
November 07, 2020, 04:36 IST
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్సార్ ఎలాగైతే సంక్షేమ పాలనను అందించారో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తన తండ్రి బాటలో పయనిస్తూనే ప్రజలను...
November 06, 2020, 12:55 IST
సాక్షి, తాడేపల్లి: తండ్రి ఆశయాల కోసం.. మహానేత ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని మంత్రి బొత్స...
November 02, 2020, 18:26 IST
సాక్షి, అనంతపురం : పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి బొత్స సత్యానారాయణ మరోసారి స్పష్టం...