May 28, 2022, 02:32 IST
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని మసీదులను తవ్వి చూద్దాం.. శవాలు వస్తే మీవి, శివాలు (శివలింగం) వస్తే మావి..’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
May 26, 2022, 01:23 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రాష్ట్రంలో ఏ మసీదు పునాదులైనా తవ్వుదాం. శవాలు బయటపడితే మీరు తీసుకోండి. శివలింగాలు బయటపడితే మేం తీసుకుంటాం’ అని ఎంఐఎం...
May 25, 2022, 01:35 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని రైతులను ఏనాడూ పట్టించుకోని సీఎం కేసీఆర్ పంజాబ్ రైతు లకు చెక్కులి చ్చారని, అవిప్పుడు చెల్లుబాటు అవుతాయా?...
May 24, 2022, 01:43 IST
సాక్షి, హైదరాబాద్: ‘2023లో టీఆర్ఎస్ సర్కార్ కూలడం, బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం’అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి...
May 23, 2022, 01:05 IST
సిరిసిల్ల: ‘తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును పంజాబ్లో పంచుడేందీ..? ఇక్కడ ఉద్యోగులకు టైమ్కు జీతాలు ఇవ్వవు. ముసలోళ్లకు పెన్షన్లు...
May 22, 2022, 01:18 IST
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని నరేంద్ర మోదీ పేరు వింటేనే సీఎం కేసీఆర్ గజగజ వణికిపోతున్నారు. మోదీరాష్ట్రానికి వస్తున్నారని తెలిసి, మొఖం చెల్లక కేసీఆర్...
May 21, 2022, 02:09 IST
అయితే బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం టికెట్ల కేటాయింపుపై ఎవరికీ ముందస్తు హామీ ఇవ్వొద్దని, షరతులేం లేకుండా చేర్చుకోవాలని నిబంధన విధించిందని పలువురు...
May 20, 2022, 01:11 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులి వ్వడాన్ని సీఎం కేసీఆర్ చిల్ల ర వ్యవహారంగా తప్పుపట్టడం అత్యంత దురదృష్టకరమని...
May 19, 2022, 11:34 IST
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనులను, ఆదిలాబాద్లో సీసీఐకి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు కంపెనీలకు అమ్మడం...
May 16, 2022, 18:14 IST
నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: బండి సంజయ్
May 16, 2022, 09:38 IST
మీర్పేట: ప్లీజ్ తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వండని బీజేపీ నాయకుల అభ్యర్థనకు ‘ప్లీజ్ మోదీగారు వంటగ్యాస్, ఇంధన ధరలు తగ్గించండి’ అంటూ రాష్ట్ర...
May 16, 2022, 08:45 IST
సాక్షి, హైదరాబాద్(గోల్కోండ): మొదటి, రెండవ విడత ప్రజాసంగ్రామ యాత్రల్లో బీజేపీ సీనియర్ నాయకులు దేవర శ్రీనివాస్ అలుపెరగకుండా యాత్ర భోజన విభాగానికి...
May 16, 2022, 08:24 IST
ప్రధాని ఫోన్ కాల్ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
May 15, 2022, 08:56 IST
ఒక్క ఛాన్స్ ప్లీజ్..
May 15, 2022, 04:47 IST
సాక్షి, హైదరాబాద్: ‘‘కుటుంబ పాలనతో శ్రీలంక అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రజలకు చిప్ప చేతికి వచ్చింది. తెలంగాణలోనూ అదే తరహా పాలన కొనసాగుతోంది. ప్రజలపై...
May 14, 2022, 20:24 IST
మజ్లిస్ చేతిలో స్టీరింగ్ పెట్టి టీఆర్ఎస్.. ప్రభుత్వాన్ని నడిపిస్తోందని, బీజేపీ మజ్లిస్కు భయపడే రకం కాదని అమిత్ షా స్పష్టం చేశారు.
May 14, 2022, 01:00 IST
సాక్షి, రంగారెడ్డిజిల్లా: బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు...
May 13, 2022, 02:48 IST
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పేదలకు ఇళ్లు ఇవ్వని కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం రూ.150 కోట్ల విలువైన స్థలం అప్పనంగా తీసుకోవడంపై బీజేపీ...
May 13, 2022, 02:43 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన విజయవంతంపైనే రాష్ట్ర బీజేపీ అన్ని ఆశలూ పెట్టుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి...
May 13, 2022, 01:18 IST
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు...
May 12, 2022, 05:34 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘మేము బీజేపీ సర్పంచ్ను ఎన్నుకున్నామని స్థానిక ఎమ్మెల్యే సహా సీఎం కేసీఆర్ మాపై కక్షగట్టారు. పెన్షన్లు, డబుల్బెడ్రూమ్...
May 11, 2022, 02:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు కేంద్రం బాసటగా నిలుస్తూ నిధులిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లుగా...
May 11, 2022, 01:01 IST
సాక్షి రంగారెడ్డి జిల్లా: కృష్ణా నదీజలాల పంపిణీ విషయంలో సీఎం కేసీఆర్ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మకై తెలంగాణకు తీరని అన్యా యం చేశారని బీజేపీ...
May 10, 2022, 01:47 IST
జడ్చర్ల/జడ్చర్లటౌన్: గ్రూప్–1లో ఉర్దూలో పరీక్షరాసి ఉద్యోగాలు పొందిన వారిని తాము అధికారంలోకి రాగానే న్యాయపరమైన ప్రక్రియ ద్వారా తొలగిస్తామని బీజేపీ...
May 09, 2022, 00:45 IST
జడ్చర్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం 300కి.మీ. పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 14న జోగుళాంబ గద్వాల...
May 08, 2022, 01:24 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం కేసీఆర్ నివాసమైన ప్రగతిభవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్నే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వరంగల్ సభలో చదివారని...
May 06, 2022, 11:54 IST
తెలంగాణ గురించి జేపీ నడ్డాకు ఏమి తెలుసు ?
May 06, 2022, 03:06 IST
మహబూబ్నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే వాతావరణం ఉన్నా.. మీ కృషి ఏమాత్రం సరిపోదు. ఇలాగైతే కష్టం. అవకాశం...
May 05, 2022, 20:50 IST
పాలమూరుపై టీఆర్ఎస్ పార్టీ కక్ష కట్టిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
May 05, 2022, 05:37 IST
సాక్షి ప్రతినిధి,మహబూబ్నగర్: ‘రేపో ఎల్లుండో కాంగ్రెస్లో ఒకాయన ఢిల్లీ నుండి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి పోతడట... ఆయన ఏ ముఖం పెట్టుకుని పోవా...
May 05, 2022, 05:24 IST
సిరిసిల్ల: రాష్ట్రంలో అభివృద్ధి కరెంట్లా వెలుగుతోం దని మంత్రి కేటీఆర్ చెప్పారు. మాటలు మస్తుగా మాట్లాడొచ్చని, అడ్డమైన మాటల్లో కాదు.. అభివృద్ధిలో...
May 04, 2022, 20:40 IST
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది
May 04, 2022, 00:29 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరులో వలసలను ఆధారాలతో సహా నిరూపించా. కేసీఆర్ కుటుంబానికి కళ్లు దొబ్బినై. అందుకే వలసలు లేవంటున్నరు. వలసల్లేవని...
May 03, 2022, 03:33 IST
నారాయణపేట: ‘‘చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు ఆగిపోయాయని అంటున్నారు. సీఎం కేసీఆర్ దమ్ముంటే పాలమూరుకు రావాలి. ఇక్కడి ఆత్మహత్యలు, వలసలు, జనం గోస...
May 02, 2022, 04:45 IST
నారాయణపేట: రేషన్ బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కుంభకోణాన్ని బట్టబయలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు....
May 02, 2022, 00:54 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటీఆర్ అన్నా రు. నేతన్నల...
May 01, 2022, 04:21 IST
నారాయణపేట/సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పప్పు లిక ఉడకవని, రాష్ట్ర ప్రజలకు ఆయన మోసాలన్నీ తెలిసిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్...
April 30, 2022, 04:07 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ నారాయణపేట రూరల్: ‘ఎన్నికలొస్తే బీజేపీ సినిమాలు తీసి హిందు వులను రెచ్చగొడుతోందని కేటీఆర్ అంటున్నాడు.. సర్జికల్...
April 28, 2022, 17:09 IST
నాయకుల మధ్య తోపులాట జరిగింది. విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని రాయచూర్ రోడ్డుపై రెండువర్గాల వారు పిడిగుద్దులకు దిగడంతో గొడవ మరింత పెద్దదైంది...
April 27, 2022, 03:59 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పోలీస్శాఖలో 16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశామని గొప్పలుపోతున్న ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఖాళీలను...
April 26, 2022, 03:02 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే అధికార టీఆర్ఎస్ కుటిల యత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, ఎంఐఎం ఇతర పార్టీలతో...
April 26, 2022, 02:41 IST
సాక్షి, సిద్దిపేట: కేంద్రంలో ఖాళీగా ఉన్న 15.65 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి...