May 19, 2022, 16:42 IST
అదీఇదీ అని తేడా లేదు. సబ్బు బిళ్ల నుంచి బస్సు ఛార్జీల వరకు ఒకటా రెండా మూడా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో వస్తువు ధర పెరిగిందన్న...
May 16, 2022, 08:49 IST
సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు లాజిస్టిక్స్,...
May 15, 2022, 06:28 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది...
May 14, 2022, 18:43 IST
న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్ ఎగుమతులకు సంబంధించి రెండవ విడత సవరిత గణాంకాలు మరింత మెరుగ్గా వెలువడ్డాయి. ఎగుమతులు 30.7 శాతం పెరిగి 40.19 బిలియన్...
May 11, 2022, 13:28 IST
ఉక్రెయిన్పై రష్యా దాడితో తలెత్తిన సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలకు ఆహార కొరత రాకుండా భారత్ అండగా నిలుస్తోంది. రికార్డు స్థాయిలో గోదుమలు ఎగుమతి చేస్తూ...
May 04, 2022, 05:45 IST
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో కొత్త రికార్డు నెలకొల్పాయి. 24 శాతం పెరుగుదలతో (2021 ఇదే నెలతో పోల్చి) 38.19...
April 25, 2022, 06:08 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇండియన్ షుగర్...
April 25, 2022, 06:03 IST
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారీగా 56 శాతం పురోగమించాయి. విలువలో ఈ పరిమాణం 39 బిలియన్...
April 24, 2022, 02:33 IST
సాక్షి, హైదరాబాద్: దేశం నుంచి జరిగే సరుకులు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ వాటా 3 శాతమని.. అన్నిరకాల సదుపాయాలను మెరుగుపర్చుకోవడం ద్వారా రాష్ట్రం తన...
April 14, 2022, 04:35 IST
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటును 40 బిలియన్ డాలర్లు దాటి చరిత్ర సృష్టించాయి. వాణిజ్య,...
April 13, 2022, 03:17 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిపి...
March 30, 2022, 10:55 IST
ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన యుద్ధంతో.. సంబంధం లేకపోయినా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి కొన్ని దేశాలకు.
March 29, 2022, 19:57 IST
March 28, 2022, 05:54 IST
న్యూఢిల్లీ/సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల (రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సాధించిందని...
March 26, 2022, 03:19 IST
సాక్షి, అమరావతి: ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఎగుమతుల సంసిద్ధత సూచీ–2021లో మెరుగైన పనితీరుతో...
March 24, 2022, 03:59 IST
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్లు (సుమారు రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు ప్రధాని...
March 23, 2022, 17:21 IST
ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) సరికొత్త రికార్డులను నెలకొల్పింది. భారత్ నుంచి సుమారు 30 లక్షల...
March 10, 2022, 06:05 IST
ముంబై: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం నెరవేరుతుందని ఇండియా రేటింగ్స్...
March 03, 2022, 00:56 IST
న్యూఢిల్లీ: భారత పెట్రోలియం, క్రూడాయిల్ దిగుమతుల విలువ ఫిబ్రవరిలో భారీగా 67 శాతం పెరిగింది. విలువలో 15 బిలియన్ డాలర్లకు చేరింది. సమీప భవిష్యత్లో...
February 25, 2022, 01:26 IST
న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యంపై ప్రభావం పడనుంది. ఎగుమతులు, చెల్లింపులు, చమురు ధరలు మొదలైనవి కాస్త సమస్యాత్మకంగా మారనున్నాయి...
February 22, 2022, 06:14 IST
న్యూఢిల్లీ: భారత్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి పది నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) 32.37 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల...
February 18, 2022, 23:36 IST
సాక్షి, అమరావతి: ఎగుమతులు పెరగడం అభివృద్ధికి సూచిక అని ఆర్థికవేత్తల నుంచి సామాన్యుల వరకూ అంగీకరిస్తారు. ఎగుమతులు పెరిగితే సహజంగా అంతా సంతోషిస్తారు....
February 16, 2022, 07:51 IST
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జనవరిలో 25 శాతం పెరిగి (2021 ఇదే నెలతో గణాంకాలు పోల్చి) 34.50 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతుల ఇదే నెల్లో 24 శాతం...
February 16, 2022, 05:34 IST
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం పెద్దలంకలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎంఎఫ్ఆర్ఐ) సహకారంతో...
February 11, 2022, 11:08 IST
ఆటోమోబైల్ ఇండస్ట్రీలో గుణాత్మక మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు విదేశాల్లో తయారైన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు సీన్...
February 04, 2022, 03:27 IST
Kia India News In Telugu: వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొత్త రికార్డు సాధించింది. భారత్ నుంచి ఒక లక్ష కార్ల ఎగుమతి మార్కును దాటింది. ఆంధ్రప్రదేశ్...
January 12, 2022, 13:02 IST
న్యూఢిల్లీ: రానున్న సీజన్లో మామిడి కాయలను / పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతి లభించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. అమెరికా వ్యవసాయ...
January 10, 2022, 09:00 IST
న్యూఢిల్లీ: ఓవైపు కోవిడ్–19 మహమ్మారి మూడో దశలో భాగంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్నప్పటికీ ఐటీ ఎగుమతులు మాత్రం జంకబోవంటూ సాఫ్ట్వేర్ టెక్నాలజీ...
January 05, 2022, 09:09 IST
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఎగుమతులను మరింతగా పెంచుకునేందుకు వీలుగా కేంద్ర వాణిజ్య శాఖ ‘బ్రాండ్ ఇండియా’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున...
January 04, 2022, 08:42 IST
ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది(2021)వాహన ఎగుమతుల్లో అరుదైన మైలురాయిని అందుకుంది. అన్ని విభాగాల్లో కలిపి కిందటేడాది మొత్తం 2.05...
December 23, 2021, 08:59 IST
ముంబై: రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నవంబర్లో 4.21 శాతం క్షీణించాయి. రూ.17,785 కోట్ల ఎగుమతులు నమోదైనట్టు ఈ రంగానికి సంబంధించిన ఎగుమతుల ప్రోత్సాహక మండలి (...
December 15, 2021, 08:17 IST
న్యూఢిల్లీ: భారత్ నవంబర్ ఎగుమతి–దిగుమతుల తాజా గణాంకాలు వెలువడ్డాయి. 2020 ఇదే నెలతో పోల్చితే ఎగుమతులు 27.16 శాతం పెరిగి 30.04 బిలియన్ డాలర్లకు...
December 02, 2021, 05:05 IST
భారత్ ఆర్థిక వ్యవస్థ నవంబర్లో మంచి ఫలితాలను నమోదుచేసినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను వసూళ్లు, ఎగుమతులు, తయారీ రంగం ఇలా ప్రతి...
November 28, 2021, 05:18 IST
సాక్షి, అమరావతి: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్, ఆంక్షలు ఉన్నప్పటికీ,...
November 11, 2021, 18:58 IST
న్యూఢిల్లీ: భారత దేశంలో తేనే ఏరులై పారుతుంది. తేనే ఉత్పత్తి కోసం గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన విధానాల కారణంగా ఒక్కసారిగా తేనే ఉత్పత్తి...
November 02, 2021, 04:25 IST
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు అక్టోబర్లో 42.33 శాతం పెరిగి 35.47 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతులు ఇదే నెల్లో 62.49 శాతం ఎగసి 55.37 బిలియన్...
October 23, 2021, 04:30 IST
సాక్షి, బెంగళూరు: రూ.35 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయన...
September 21, 2021, 10:11 IST
విజయవాడలో నేడు, రేపు వాణిజ్య ఉత్సవం
September 21, 2021, 07:30 IST
రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈడీబీ ప్రణాళికలు చేస్తుంది.
September 21, 2021, 03:35 IST
సాక్షి, అమరావతి: ఎగుమతులను 2030 నాటికి రెట్టింపు చేసే విధంగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వాణిజ్య ఉత్సవ్ పేరుతో...
September 17, 2021, 03:38 IST
సాక్షి, న్యూఢిల్లీ: 2026 నాటికి డ్రోన్ పరిశ్రమ వ్యాపారం సుమారు రూ.13 వేల కోట్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా...
September 17, 2021, 02:55 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రా రొయ్యలు, చేపలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎనలేని డిమాండ్ ఉందని మరోసారి రుజువైంది. ఇక్కడి మత్స్య ఉత్పత్తులంటే అమెరికా...