January 19, 2021, 09:22 IST
‘ఇక బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతాయి.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థే బరిలోకి దిగుతారు..’ అంటూ ఆయా పార్టీల నేతలు ఆర్భాటంగా ప్రకటించేశారు....
December 13, 2020, 15:54 IST
సాక్షి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో...
November 24, 2020, 08:22 IST
బీజేపీ, జనసేన పార్టీ కొత్తనాటకానికి తెరతీశాయి. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ అసత్యప్రచారాలకు దిగుతున్నాయి. అంతటితో ఊరుకోక అధికార...
November 20, 2020, 17:34 IST
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో జనసేన ప్రచారానికే పరిమితమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి...
November 20, 2020, 16:17 IST
పవన్ కల్యాణ్తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ
November 19, 2020, 13:02 IST
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ రాజకీయ రణరంగంలోకి దిగాయి....
November 17, 2020, 17:00 IST
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థులను...
November 06, 2020, 11:48 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసి నేటికి (శుక్రవారం) మూడు సంవత్సరాల పూర్తి అయిన...
October 22, 2020, 09:15 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ స్నేహానికి రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని, 2023లో తెలంగాణలో పాగా వేస్తామని...
October 17, 2020, 17:59 IST
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నలుగురిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
September 11, 2020, 10:01 IST
సాక్షి, విజయవాడ : అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం దగ్నం అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా...
May 11, 2020, 10:48 IST
పశ్చిమగోదావరి జిల్లా (నిడమర్రు): నిడమర్రు మండల జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి మైలవరపు సురేంద్ర జూదం కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల...
May 10, 2020, 03:38 IST
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సింహాచలం: ఎల్జీ పాలిమర్స్ బాధితుల ముసుగులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. కంపెనీ ముందు శవ రాజకీయాలకు దిగాయి. నిజమైన...
April 12, 2020, 11:25 IST
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం నెలకొన్న...
March 14, 2020, 12:10 IST
టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకమయ్యాయి. గతంలో మాదిరిగా దాడులకు పూనుకున్నాయి. రౌడీ మూకలఅండతో రెచ్చిపోయాయి. అధికార పార్టీ నాయకులకు అడుగడుగునా ఆటంకాలు...
March 13, 2020, 12:55 IST
బట్టబయలైన టీడీపీ,జనసేన పొత్తు బాగోతం
March 13, 2020, 12:31 IST
సాక్షి, చిత్తూరు : శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు బరితెగించారు. ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేశారు. శుక్రవారం తొట్టంబేడు మండలం...
March 12, 2020, 13:14 IST
తూర్పుగోదావరి, అమలాపురం: ఈ ఫోటో చూశారా? ఉప్పలగుప్తం మండలం ఎంపీటీసీ స్థానానికి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నామినేషన్ వేస్తున్న ఎంపీటీసీ...
March 12, 2020, 08:03 IST
సాక్షి ప్రతినిధి, తిరుపతి : స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు....
March 11, 2020, 08:57 IST
ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. కొన్నేళ్లు టీడీపీతో కలసి సాగిన జనసేన పార్టీ తెలుగుదేశాధీశుడి వెన్నుపోటు రాజకీయం ఒంట బట్టించుకున్నట్టుంది....
March 10, 2020, 13:40 IST
పశ్చిమగోదావరి,భీమవరం: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ధాటికి తట్టుకోలేక తెలుగుదేశం, జనసేన పార్టీలు...
March 02, 2020, 08:13 IST
జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు.
February 15, 2020, 19:07 IST
సాక్షి, అమరావతి: అమరావతి రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. శనివారం రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన తనలో మనసులో మాట బయట పెట్టారు....
January 30, 2020, 18:30 IST
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ...